నాగోల్: నాలాలో పడి వ్యక్తి మృతి

నాగోల్: నాలాలో పడి వ్యక్తి మృతి

మంగళవారం రాత్రి కురిసిన వర్షానికి నాగోల్ లో నాలాలు ఉప్పొంగాయి. నాలాలో పడి ప్రేమ్ కుమార్ అనే వ్యక్తి మరణించాడు. ప్రేమ్ కుమార్, రామకృష్ణ  అనే వ్యక్తులు రాత్రి నాళాలో పడి కొట్టుకుపోయారు. ఐతే రామకృష్ణ ప్రమాదం నుంచి బయటపడగా..ప్రేమ్ కుమార్ వరద నీటిలో కొట్టుకుపోయాడు. నాగోల్ లోని భారత్ పెట్రోల్ బంక్ వద్ద ఉదయం ప్రేమ్ కుమార్ మృతదేహన్ని గుర్తించారు. మృతుడి స్వస్థలం యాదాద్రి భువనగిరి జిల్లా పోచంపల్లి  జిబ్లాక్ పల్లిగా గుర్తించారు.