మెదక్

పంజాబ్ లో మిస్టరీగా రాష్ట్ర విద్యార్థి ఆత్మహత్య

మృతుడు సిద్దిపేట జిల్లా  చాట్లపల్లి గ్రామ వాసి  జగదేవపూర్ (కొమురవెల్లి), వెలుగు: పంజాబ్ లో సిద్దిపేట జిల్లాకు చెందిన స్టూడెంట్ అను

Read More

సిద్దిపేట జిల్లాలో రైతుల ఖాతాల్లో 312.44 కోట్లు

సిద్దిపేట  వెలుగు: జిల్లాలో రైతు భరోసా కింద 3,07,778  మంది రైతుల ఖాతాల్లో రూ.312.44 కోట్లు జమ చేసినట్లు డీఏవో రాధిక శనివారం తెలిపారు. సిద్ది

Read More

ప్రొటోకాల్ పేరుతో అభివృద్ధిని అడ్డుకుంటున్నరు : పాతూరి వెంకటస్వామి

  బ్లాక్​ కాంగ్రెస్​ అధ్యక్షుడు పాతూరి వెంకటస్వామి  దుబ్బాక, వెలుగు: ప్రొటోకాల్​ పేరుతో ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్​ రెడ్డి నియోజకవర

Read More

నూతన పెన్షన్ విధానం వద్దు..సిద్దిపేటలో నిరసన ప్రదర్శన 

సిద్దిపేట టౌన్, వెలుగు: కేంద్రం ప్రవేశపెట్టిన నూతన పెన్షన్ ​విధానం వద్దని శనివారం సిద్దిపేటలో రిటైర్డ్ ఉద్యోగుల సంఘ నాయకులు నిరసన ప్రదర్శన నిర్వహించార

Read More

విద్య, వైద్యానికి ప్రభుత్వం పెద్దపీట : ఎమ్మెల్యే  సత్యనారాయణ 

 బెజ్జంకి, వెలుగు: విద్య,  వైద్యానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు. శనివారం మండల కేంద్రంలోని వడ్లూర

Read More

సిద్దిపేటలో పర్యటించిన వివిధ రాష్ట్రాల అధికారులు

సిద్దిపేట టౌన్, వెలుగు: సిద్దిపేట అభివృద్ధి భేష్ అని వివిధ రాష్ట్రాల అధికారులు, నారాయణఖేడ్ మున్సిపల్ కౌన్సిల్ సభ్యులు అన్నారు. శనివారం ఈపీటీఆర్ఐ ఇనిస్

Read More

ఓఆర్ఆర్ లోపల రైతు భరోసా ఎగ్గొట్టేందుకు కుట్ర : హరీశ్రావు

2 లక్షల మంది రైతులకు ఎగవేసే ఆలోచనలో సర్కారు సంగారెడ్డి, వెలుగు: గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఎలాంటి షరతులు లేకుండా అందరికీ రైతుబంధు ఇస్తే.. ప్రస్తుత

Read More

నిమ్జ్ నిర్వాసితులకు ఇందిరమ్మ ఇండ్లు .. సీఎం హామీ మేరకు లబ్ధిదారుల ఎంపిక షురూ

ప్రస్తుతానికి 5,216 మంది  నిర్వాసితుల్లో 3,300 మంది గుర్తింపు ఎంపీడీవోలకు చేరిన ఫస్ట్ ఫేజ్ లిస్ట్ సంగారెడ్డి, వెలుగు: జాతీయ పెట్టు

Read More

గిరిజన విద్యార్థులకు బెస్ట్ అవైలబుల్ స్కూల్ స్కీం ఒక వరంలాంటిది : కలెక్టర్ రాహుల్ రాజ్

 మెదక్​ టౌన్, వెలుగు: బెస్ట్​ అవైలబుల్ స్కూల్స్​ స్కీం గిరిజన విద్యార్థులకు ఒక వరంలాంటిదని కలెక్టర్​రాహుల్​రాజ్​అన్నారు. శుక్రవారం మెదక్​కలెక్టర్

Read More

మెదక్ పట్టణంలో నాలుగు రోజులుగా నీళ్లు రాకున్నా పట్టించుకోరా? : మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్రెడ్డి

 మెదక్​ టౌన్, వెలుగు: మెదక్​ పట్టణంలో నాలుగు రోజులుగా మిషన్​ భగీరథ నీళ్లు రాకపోవడంతో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నప్పటికీ ప్రభుత్వ అధికారులు, ప్

Read More

హుస్నాబాద్ కు ఏటీసీ మంజూరు :  మంత్రి పొన్నం ప్రభాకర్

కోహెడ (హుస్నాబాద్), వెలుగు: హుస్నాబాద్ కు అడ్వాన్స్​డ్​ టెక్నాలజీ సెంటర్ (ఏటీసీ) మంజూరైనట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ శుక్రవారం తెలిపారు. దీనిని హుస్నాబ

Read More

మెదక్ జిల్లాలో టార్గెట్ మించి ధాన్యం కొనుగోలు

89,762 మంది రైతుల నుంచి 3.19 లక్షల టన్నులు కొనుగోలు మెదక్, వెలుగు: జిల్లాలో యాసంగి ధాన్యం కొనుగోలు టార్గెట్ మించి జరిగింది. వ్యవసాయ అధికారుల అ

Read More

టాప్ టెన్ లో ఐఐటీ హైదరాబాద్

సంగారెడ్డి, వెలుగు: ప్రపంచ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ లో ఐఐటీ హైదరాబాద్ బెస్ట్ ఫెర్ఫామెన్స్ సొంతం చేసుకుంది. తాజాగా ప్రకటించిన గ్లోబల్ ర్యాంకింగ్ లో సంగ

Read More