మెదక్
అన్నదాతల అరిగోస .. 24 గంటల్లో రెండుసార్లు వర్షం
పలు గ్రామాల్లో తడిసి ముద్దయిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో హమాలీ, లారీల సమస్య ధాన్యం కుప్పల వద్ద రైతుల పడిగాపులు ఈ ఫొటోలో ఉన్న
Read Moreరాయిలాపూర్లో దెబ్బతిన్న పంటలను పరిశీలించిన మైనంపల్లి హన్మంతరావు
రైతుల్ని ఆదుకుంటామని హామీ రామాయంపేట, వెలుగు: రామాయంపేట మండలం రాయిలాపూర్ లో వడగండ్ల వానకు దెబ్బతిన్న పంటలను సోమవారం మాజీ ఎమ్మెల్యే మైనంపల
Read Moreకొండాపూర్ను ఆదర్శ మండలంగా తీర్చిదిద్దాలి : జగ్గారెడ్డి, కలెక్టర్క్రాంతి
కొండాపూర్, వెలుగు: భూ సమస్య లేని మండలంగా కొండాపూర్ను తీర్చిదిద్దాలని టీజీఐఐసీ చైర్పర్సన్ నిర్మల జగ్గారెడ్డి, కలెక్టర్క్రాంతి అన్నారు. సోమవారం మండలం
Read Moreసిద్దిపేట జిల్లాలో 9368 ఎకరాల్లో పంట నష్టం
సిద్దిపేట, వెలుగు: సిద్దిపేట జిల్లాలో అకాల వర్షంతో 9368 ఎకరాల్లో వివిధ పంటలకు నష్టం వాటిల్లినట్లు సోమవారం వ్యవసాయ, ఉద్యాన వన శాఖ అధికారులు ప్రాథమిక ని
Read Moreరెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలి : కలెక్టర్ రాహుల్ రాజ్
చిలప్చెడ్, వెలుగు: భూ సమస్యల శాశ్వత పరిష్కారం కోసం నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ రాహుల్ రాజ్ సూచించారు. భూ
Read Moreరైతుల కన్నీటి గోస కలెక్టర్కు పట్టదా : ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి
దుబ్బాక, వెలుగు: వడగండ్ల వర్షంతో చేతికొచ్చిన పంట రైతుల కళ్లేదుటే నేలరాలిపోయి బోరున విలపిస్తుంటే కలెక్టర్ భూభారతి సదస్సులకు వెళ్లడమేంటని ఎమ్మెల్యే కొత
Read Moreసమస్యల పరిష్కారానికే ప్రజావాణి : అడిషనల్ కలెక్టర్ గరిమ అగర్వాల్
సిద్దిపేట టౌన్, వెలుగు: ప్రజా సమస్యల పరిష్కారానికే ప్రజావాణి నిర్వహిస్తున్నట్లు అడిషనల్ కలెక్టర్ గరిమా అగర్వాల్అన్నారు. సోమవారం సిద్దిపేట కలెక్టరేట్
Read Moreసారూ.. పెద్ద కూతురు సూస్తలేదు....మెదక్ కలెక్టరేట్ ప్రజావాణిలో వృద్ధురాలు ఆండాళమ్మ ఫిర్యాదు
బువ్వ పెట్టకుండా తిడుతూ.. కొడుతుందని వృద్ధురాలి ఆవేదన తను రాసిచ్చిన భూమిని తిరిగి ఇప్పించాలని ఆఫీసర్లకు వేడుకోలు మెదక్, వెలుగు:
Read Moreరంగనాయక సాగర్లో లోతు తెలియక మృత్యు ఒడిలోకి .. గత ఆరు నెలల్లో 11 మంది మృత్యువాత
నీళ్తు తక్కువ ఉండడంతో రిజర్వాయర్లలోకి దిగుతున్న పర్యాటకులు ఎత్తు పల్లాలు గుర్తించక ప్రమాదానికి గురవుతున్న యువత రెండు రోజుల కింద రంగనాయకసాగర్లో
Read MoreLingampally Flyover: లింగంపల్లిలో తప్పిన ట్రాఫిక్ తిప్పలు.. అందుబాటులోకి BHEL జంక్షన్ ఫ్లైఓవర్
సంగారెడ్డి జిల్లా: బీహెచ్ఈఎల్ చౌరస్తా ఫ్లైఓవర్ను కేంద్ర రోడ్డు భవనాల శాఖా మంత్రి నితిన్ గడ్కరీ ప్రారంభించారు. ఫ్లై ఓవర్ను ప్రారంభించిన ఆయన జాతికి అం
Read Moreసిద్దిపేట జిల్లాలో గాలివాన బీభత్సం
జిల్లా వ్యాప్తంగా ఉరుములతో కూడిన వర్షం కొనుగోలు కేంద్రాల్లో తడిసిన ధాన్యం మార్కెట్ యార్డులో కొట్టుకుపోయిన వడ్లు కూలిన దుద్దెడ టోల్ గేట్ పైకప్
Read Moreప్లెక్సీలో ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ఫొటోపై రచ్చ
సంగారెడ్డి టౌన్, వెలుగు: జిల్లా కాంగ్రెస్ ముఖ్య నాయకుల సమావేశం ఆదివారం సంగారెడ్డిలోని ఓ హోటల్ లో నిర్వహించారు. టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మల జగ్గారెడ్డి
Read Moreఏడుపాయల వనదుర్గామాత ఆలయనికి పోటెత్తిన భక్తులు
పాపన్నపేట, వెలుగు : ఏడుపాయల వనదుర్గామాత ఆలయం ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. ఉమ్మడి జిల్లా వాసులతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర నుంచి భక్తులు అధిక సంఖ్యలో
Read More













