మెదక్

అధికారం ఉంటేనే సభకు వస్తామంటే కుదరదు.. సీఎం రేవంత్​ రెడ్డి

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ లో సీఎం రేవంత్​ రెడ్డి పర్యటించి ... నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు.   రూ. 100 కోట్లతో నిర్మ

Read More

ములుగులో ఉజ్బెకిస్తాన్​ అధికారుల పర్యటన

ములుగు, వెలుగు: ములుగు మండలంలోని  కొండపోచమ్మ జలాశయం, ఆర్అండ్ఆర్ కాలనీని ఉజ్బెకిస్తాన్, అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజీ ఆఫ్ ఇండియా అధికారులు గురువ

Read More

అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందించాలి : ఎమ్మెల్యే రోహిత్​రావు

మెదక్​ టౌన్, వెలుగు: నియోజకవర్గంలోని అర్హులందరికీ సంక్షేమ పథకాలను అందించాలని ఎమ్మెల్యే రోహిత్​రావు అధికారులను ఆదేశించారు. గురువారం ఆయన మెదక్​ కలెక్టరే

Read More

ఆపరేషన్ కగార్ ను తక్షణమే ఆపాలి : ప్రజా సంఘాల నాయకులు 

నంబాల కేశవరావు ఎన్ కౌంటర్ ముమ్మాటికీ ప్రభుత్వ హత్యే ప్రజా సంఘాల నాయకులు సిద్దిపేట టౌన్, వెలుగు: కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్ ను తక్షణమే ఆప

Read More

మెదక్ జిల్లాలో దంచికొట్టిన వాన

మెదక్, మాసాయిపేటలో 11 సెంటీమీటర్ల వర్షం పలుచోట్ల కొట్టుకుపోయిన వడ్లు మెదక్, వెలుగు: జిల్లాలో బుధవారం రాత్రి నుంచి గురువారం ఉదయం వరకు వాన దంచ

Read More

బీహార్ రాష్ట్ర సర్పంచుల పర్యటన

మెదక్, వెలుగు: నర్సాపూర్ మండలంలోని గూడెంగడ్డ, నారాయణపూర్ గ్రామాలను గురువారం బీహార్ రాష్ట్రం గయ జిల్లాకు చెందిన 100 మంది సర్పంచుల బృందం పర్యటించింది. త

Read More

  శివ్వంపేట మండలం ఐకేపీ సెంటర్ వడ్ల తూకంలో గోల్ మాల్

లారీకి 9  క్వింటాళ్ల చొప్పున నొక్కేసిన ఇన్ చార్జి  మెదక్ జిల్లా గుండ్లపల్లిలో  రైతుల ఆందోళన  శివ్వంపేట, వెలుగు: మెదక్ జి

Read More

ఇవాళ (మే 23న) జహీరాబాద్​కు సీఎం

రూ.100 కోట్ల నిమ్జ్  రోడ్డు, రైల్వే బ్రిడ్జి, కేంద్రీయ విద్యాలయ ప్రారంభోత్సవాలు ఏర్పాట్లు పర్యవేక్షించిన మంత్రి దామోదర రాజనర్సింహ సంగార

Read More

సిద్దిపేట జిల్లాలో నెగిటివ్ బ్లడ్ షార్టేజ్ .. అత్యవసర సమయాల్లో ఇబ్బందులు

అత్యవసర సమయాల్లో ఇబ్బందులు కనీస స్థాయిలోనే బ్లడ్​ నిల్వలు సిద్దిపేట, వెలుగు: జిల్లా బ్లడ్ బ్యాంకులో నెగిటివ్ గ్రూప్ బ్లడ్ కు కొరత ఏర్పడుతోంద

Read More

 రంగంపేటలో వడ్లు కాంట పెడ్తలేరని రైతుల ఆందోళన

కొల్చారం, వెలుగు: వడ్లు కాంట పెడ్తలేరని రైతులు రాస్తారోకో చేపట్టారు. పైతర గ్రామానికి చెందిన రైతులు రంగంపేటలోని ప్రధాన రహదారిపై ముళ్ల కంచెలు వేసి నిరసన

Read More

రామాయంపేట మండలం రాయిలాపూర్ లో అకాల వర్షం.. తడిసిన ధాన్యం

రామాయంపేట, నిజాంపేట, వెలుగు: జిల్లాలో పలుచోట్ల బుధవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. రామాయంపేట మండలం రాయిలాపూర్ లో కుండపోత వాన పడగా కొనుగోలు కేంద్రం

Read More

సాంకేతిక విప్లవానికి నాంది రాజీవ్ గాంధీ : నీలం మధు 

పటాన్​చెరు, వెలుగు: సాంకేతిక విప్లవానికి రాజీవ్ గాంధీ నాంది పలికారని కాంగ్రెస్ ​నేత నీలం మధు అన్నారు. బుధవారం రాజీవ్‌గాంధీ వర్ధంతిని పురస్కరించుక

Read More

కాల్వలను అడ్డుకునే ప్రయత్నం చేయొద్దు.. మంత్రి పొన్నం ప్రభాకర్​

కోహెడ, వెలుగు: గౌరవెల్లి కాల్వల నిర్మాణాన్ని పూర్తి చేసి ప్రతి ఎకరాకు సాగు నీరు అందిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్​ అన్నారు. కాల్వలను అడ్డుకునే ప్రయత్

Read More