మెదక్
కొమురవెల్లి మల్లన్న క్షేత్రానికి పోటెత్తిన భక్తులు
కొమురవెల్లి, వెలుగు: కొమురవెల్లి మల్లికార్జునస్వామి ఆలయానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. శనివారం నుంచి ఆలయనికి చేరుకున్న భక్తులు ఆదివారం ఉదయం మల్లన్న
Read Moreభక్తులతో సందడిగా మారిన మెదక్ చర్చి
మెదక్ టౌన్, వెలుగు : మెదక్ చర్చికి ఆదివారం భక్తులు ఎక్కువగా తరలివచ్చారు. ఉదయం నుంచే ప్రత్యేక ప్రార్థనలు, గీతాలాపనలు చేయగా ప్రెసిబిటరీ ఇన్చార్జి శాం
Read Moreసర్కార్ దవాఖానల్లో మెరుగైన వైద్య సేవలు అందించాలి : కలెక్టర్ రాహుల్ రాజ్
రామాయంపేట, వెలుగు: జిల్లాలోని సర్కార్ దవాఖానలు మెరుగైన వైద్య సేవలకు నిలయాలుగా మారాయని కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. ఆదివారం రామాయంపేట మండలంలో విస్తృత
Read Moreమంత్రి వివేక్ వెంకటస్వామికి .. సిద్దిపేట కాంగ్రెస్ నేతల సన్మానం
సిద్దిపేట, వెలుగు: మంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన గడ్డం వివేక్ వెంకట స్వామిని సిద్దిపేట కాంగ్రెస్ నేత సాకి ఆనంద్ నేతృత్వంలో కలిశారు. ఆ
Read Moreమెదక్ జిల్లాలో ఇద్దరి ప్రాణం తీసిన వివాహేతర సంబంధం
గ్రామస్తులు మందలించడంతో మహిళ సూసైడ్ తననే బాధ్యుడిని చేస్తారన్న భయంతో యువకుడు.. మెదక్ జిల్లా హవేలిఘనపూర్ మండ
Read Moreబడులు తెరిచే రోజే స్టూడెంట్స్ కు.. టెక్స్ట్బుక్స్, యూనిఫామ్స్
మెదక్/సిద్దిపేట/సంగారెడ్డి, వెలుగు: వేసవి సెలవుల అనంతరం ఈ నెల 12న బడులు తెరుచుకోనున్నాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ ప్రైమరీ, అప్పర్ ప్రైమ
Read Moreమతోన్మాద, కార్పొరేట్ విధానాలను తిప్పికొట్టాలి : చుక్క రాములు
మెదక్ టౌన్, వెలుగు : కేంద్ర ప్రభుత్వ అమలు చేస్తున్న మతోన్మాద, కార్పొరేట్ విధానాలను తిప్పికొట్టాలని, దీనికి సంబంధించి తలపెట్టిన జులై 9న దేశ వ్యాప్త సమ
Read Moreఅనుమానాస్పదస్థితిలో చిన్నారి మృతి
మరో నలుగురు పిల్లలకు అస్వస్థత జ్వరం టానిక్ తాగడం వల్లే అంటున్న పేరెంట్స్ మెదక్ జిల్లా అల్లాదుర్గంలో ఘటన అల్లాదుర్గం, వెలుగు :
Read Moreక్రాప్ లోన్ టార్గెట్ రూ.3,404 కోట్లు .. 2025–26 ఆర్థిక సంవత్సరానికి ఖరారైన రుణ ప్రణాళిక
2025–26 ఆర్థిక సంవత్సరానికి ఖరారైన రుణ ప్రణాళిక గతేడాదితో పోలిస్తే ప్రస్తుతం 14.5 శాతం పెంపు గతంలో 88.41 శాతమే పంపిణీ ఈ సారైనా పూర్తిస్
Read Moreసర్కార్ బడులకు పూర్వ వైభవం : కలెక్టర్ రాహుల్ రాజ్
మెదక్ (చేగుంట), వెలుగు: ప్రభుత్వ స్కూళ్లలో స్టూడెంట్స్ సంఖ్యను పెంచి పూర్వ వైభవం తీసుకురావడమే లక్ష్యంగా ప్రభుత్వం ప్రొఫెసర్ జయశంకర్ బడిబా
Read Moreనారాయణఖేడ్ లో జవాన్ల స్మారకార్థం బ్లడ్ డొనేషన్ క్యాంప్
నారాయణ్ ఖేడ్, వెలుగు: ఆపరేషన్ సిందూర్ లో భాగంగా ప్రాణాలర్పించిన భారత సైనికుల స్మారకార్థం నారాయణఖేడ్ పట్టణంలోని గవర్నమెంట్ హాస్పిటల్లో శ్రీరాం యువసేన
Read Moreభారతీనగర్ డివిజన్ సమస్యలన్నీ పరిష్కరిస్తాం : జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్ హేమంత్
రామచంద్రాపురం, వెలుగు: భారతీనగర్ డివిజన్లోని సమస్యలన్నింటినీ త్వరలోనే పరిష్కరిస్తామని జోనల్ కమిషనర్ హేమంత్ హామీ ఇచ్చారు. శుక్రవారం డివిజన్ పరిధిల
Read Moreప్రశ్నించడం అలవాటు చేసుకోవాలి : కేంద్ర సమాచార మాజీ కమిషనర్ మాడభూషి శ్రీధర్
గజ్వేల్, వెలుగు: ప్రశ్నించడాన్ని పౌరసమాజం అలవర్చుకోవాలని కేంద్ర సమాచార మాజీ కమిషనర్, నల్సార్ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్ మాడభూషి శ్రీధర్ అన్నారు. జగదేవ
Read More













