మెదక్
రైతు సాధికారతకు పటేల్ కృషి మరువలేనిది : జిష్ణుదేవ్ వర్మ
గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ రామచంద్రాపురం, వెలుగు : దేశంలో రైతులు, కార్మికుల సాధికారిత కోసం సర్దారల్ వల్లభాయ్&
Read Moreపప్పు దినుసుల సాగుకు ప్రాధాన్యత..ఖరీఫ్ పంటలకు కలిసొచ్చిన వానలు
1.70 లక్షల ఎకరాల్లో పప్పు ధాన్యాల పంటలు జోరందుకున్న వానకాలం పంటలు సంగారెడ్డి, వెలుగు: సంగారెడ్డి జిల్లాలో పప్పు దినుసుల సాగు ఆశాజనకంగా
Read Moreఅక్రమంగా తిన్న గొర్రెల డబ్బును కక్కించాలి : ఉడుత రవీందర్
సిద్దిపేట టౌన్, వెలుగు: గొల్ల కురుమల సంక్షేమం కోసం ప్రవేశపెట్టిన గొర్రెల పంపిణీ పథకంలో అక్రమంగా తిన్న గొర్రెల డబ్బును కక్కించాలని గొర్రెల మేకల పెంపకంద
Read Moreప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం : మంత్రి వివేక్ వెంకటస్వామి
త్వరలో కొత్త రేషన్ షాపుల ఏర్పాటు ఇందిరమ్మ ఇండ్ల కోసం దళారులను ఆశ్రయించొద్దు ఉమ్మడి మెదక్ జిల్లా ఇన్చార్జి మంత్రి వివేక్ వెంకటస్వామి సిద్
Read Moreకొమురవెల్లి మల్లన్న ఆలయంలో భక్తుల కిటకిట
కొమురవెల్లి, వెలుగు: శ్రావణ మాసం రెండో ఆదివారం కావడంతో కొమురవెల్లి మల్లికార్జునస్వామి ఆలయంలో భక్తుల రద్దీ పెరిగింది. దీంతో ఆలయ పరిసరాలు మల్లన్న
Read Moreవెల్మకన్న గ్రామస్తులు ప్రభుత్వ భూమిని కాపాడాలని హైవేపై ఆందోళన
కౌడిపల్లి, వెలుగు: ప్రభుత్వ భూములను కబ్జా చెర నుంచి కాపాడాలని డిమాండ్ చేస్తూ వెల్మకన్న గ్రామస్తులు ఆదివారం కౌడిపల్లిలో నేషనల్ హైవే పై ఆందోళన చేశారు. క
Read Moreప్రజల కోసం పనిచేసేది కమ్యూనిస్ట్ పార్టీయే..
నారాయణ్ఖేడ్, వెలుగు : ప్రజల కోసం పనిచేసేది కమ్యూనిస్ట్ పార్టీ మాత్రమేనని సీపీఐ
Read Moreఅదుపు తప్పిన లారీ.. ఇద్దరు మృతి..మరో ముగ్గురికి గాయాలు
యాదాద్రి, వెలుగు : లారీ అదుపుతప్పి షాపులోకి దూసుకెళ్లడంతో ఇద్దరు చనిపోగా, మరో ముగ్గురు గాయపడ్డారు. ఈ ప్రమాదం యాదాద్రి జిల్లా భువనగిరి పట్టణంలో ఆదివారం
Read More360 మంది పిల్లలకు విముక్తి ..ఉమ్మడి మెదక్ జిల్లాలో ఆపరేషన్ ముస్కాన్ సక్సెస్
సిద్దిపేట/మెదక్/సంగారెడ్డి, వెలుగు: బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన, పిల్లల సంరక్షణ, బడీడు పిల్లలను బడిలో చేర్పించడమే లక్ష్యంగా చేపట్టిన ఆపరేషన్ ముస్కాన్
Read Moreఫ్రెండ్ షిప్ డే సాక్షిగా ఘోరం.. బెస్ట్ ఫ్రెండ్ ప్రాణం తీసిన వివాహేతర సంబంధం
ములుగు, వెలుగు: ములుగు మండల కేంద్రంలో సంచలనం సృష్టించిన ఐకేపీ కంప్యూటర్ఆపరేటర్హత్య కేసును పోలీసులు చేధించారు. శనివారం సీఐ మహేందర్ రెడ్డి, ఎస్ఐ విజయక
Read Moreప్రజాపాలనలో అన్ని వర్గాలకు మేలు..అర్హులకే ప్రభుత్వ పథకాలు : మంత్రి వివేక్ వెంకటస్వామి
ప్రజాపాలనలో అన్ని వర్గాలకు మేలు జరుగుతోందన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు ఒక్కొక్కటిగా నెరవేరుస్తామని
Read Moreసంక్షేమ పథకాలు గడపగడపకు చేరాలి : మంత్రి దామోదర రాజనర్సింహ
జోగిపేట, వెలుగు: కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలు గడపగడపకు చేరాలని మంత్రి దామోదర్ రాజనర్సింహ అన్నారు. ఏఐసీసీ ఇన్చార్జి మీనాక్షి నటరాజన్
Read Moreఅధికారులు బాధ్యతగా పనిచేయాలి : కలెక్టర్ హైమావతి
కొమురవెల్లి, వెలుగు: ప్రభుత్వ అధికారులు బాధ్యతగా పనిచేయాలని కలెక్టర్ హైమావతి అన్నారు. శనివారం కొమురవెల్లి మండలంలో క్షేత్ర స్థాయిలో పర్యటించారు.
Read More












