మెదక్

ధరణి పాపాలు త్వరలో బయటకి :మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

ఆ గోసనే దొరను ఫామ్ హౌస్ కు పంపింది ఆ నలుగురి కోసమే ధరణి చట్టం మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సంగారెడ్డి, వెలుగు: గడిచిన పదేళ్లపాటు గత

Read More

దరఖాస్తులు దండిగా..రెవెన్యూ సదస్సులకు పోటెత్తుతున్న అర్జీలు

భూ సమస్యలు పరిష్కరించాలని అధికారులకు విన్నపాలు మెదక్/సిద్దిపేట/సంగారెడ్డి, వెలుగు:రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా తీసుకువచ్చిన భూభారతి చట్టం అమలులో

Read More

బీఆర్ఎస్ పాలనలో రెవెన్యూ వ్యవస్థ నిర్వీర్యం: మంత్రి దామోదర రాజనర్సింహా

తొమ్మిదిన్నరేళ్ల బీఆర్ఎస్  పాలనలో రెవెన్యూ వ్యవస్థ నిర్వీర్యం అయ్యిందన్నారు మంత్రి దామోదర రాజనర్సింహా. ధరణితో సామాన్య  రైతులు తీవ్ర ఇబ్బందుల

Read More

క్రికెట్ ఆడుతుండగా వర్షం.. చెట్టు కిందికి వెళ్లిన యువకులపై పిడుగుపాటు .. మెదక్ జిల్లాలో విషాదం

సమ్మర్ హాలిడేస్.. కాలక్షేపం కోసం స్నేహితులంతా కలిశారు. రోజూ మాదిరిగా క్రికెట్ ఆడుతూ ఉన్నారు. ఉన్నట్లుండి వర్షం ప్రారంభమవటంతో చెట్టుకిందకు వెళ్లారు. అం

Read More

విద్యాభివృద్ధికి సమష్టిగా కృషి చేయాలి : మంత్రి పొన్నం ప్రభాకర్

అధికారులు ప్రొటోకాల్ పాటించరా?: ఎంపీ రఘునందన్​రావు సిద్దిపేట రూరల్, వెలుగు: జిల్లాలో విద్యాభివృద్ధికి  అధికారులు, ప్రజాప్రతినిధులు సమష్టి

Read More

ఎక్సైజ్ ఆఫీస్​ ఎదుట హనుమాన్​ భక్తుల నిరసన

కోహెడ (హుస్నాబాద్), వెలుగు: హనుమాన్ భక్తుడిపై ఓ ఎక్సైజ్ కానిస్టేబుల్ దాడి చేయడం కలకలం రేపింది. శుక్రవారం పట్టణంలోని ఓ వైన్స్ పర్మిట్ రూంలో పనిచేస్తున్

Read More

డెంగ్యూపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : కలెక్టర్​ రాహుల్​రాజ్

మెదక్​ టౌన్,వెలుగు: డెంగ్యూపై ప్రజలను అప్రమత్తం చేయాలని కలెక్టర్ ​రాహుల్​రాజ్​ సూచించారు. శుక్రవారం మెదక్​ కలెక్టరేట్ లో జాతీయ డెంగ్యూ దినోత్సవాన్ని ప

Read More

ఈసారైనా భర్తీ అయ్యేనా .. సంగారెడ్డి జిల్లా వైద్య ఆరోగ్యశాఖలో రీ నోటిఫికేషన్

కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ పద్ధతిన ఉద్యోగాల భర్తీకి చర్యలు అప్పుడు 97,  ఇప్పుడు 117 పోస్టులు సెలక్షన్ కమిటీపై అనుమానాలు సంగారెడ్డి, వ

Read More

కొమురవెల్లి మల్లన్న హుండీ ఆదాయం రూ. 90 లక్షలు

కొమురవెల్లి, వెలుగు: కొమురవెల్లి మల్లన్న ఆలయ 48 రోజుల హుండీ ఆదాయం రూ. 90,09,170 వచ్చినట్లు ఈవో అన్నపూర్ణ తెలిపారు. గురువారం దేవస్థానంలో లెక్కించిన ఆదా

Read More

ట్రిపుల్ఆర్ పరిహారంలో పారదర్శకత ఉండాలి : కలెక్టర్ క్రాంతి

సంగారెడ్డి టౌన్, వెలుగు: త్రిపుల్ఆర్ కోసం భూములు ఇచ్చిన రైతులకు వెంటనే పరిహారం అందించాలని కలెక్టర్ క్రాంతి సూచించారు. పరిహారం చెల్లింపుల్లో పారదర్శకత

Read More

శివ్వంపేట మండలంలో వైభవంగా వేణుగోపాలస్వామి రథోత్సవం

శివ్వంపేట, వెలుగు: మండలంలోని దొంతి గ్రామంలో వేణుగోపాల స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం రథోత్సవం జరిగింది. ఎమ్మెల్యే సునీతారెడ్డి, జిల్లా గ్రంథా

Read More

మెదక్ జిల్లాలో కృషికల్పతో ఎఫ్​పీవో ఒప్పందం : కలెక్టర్​ మనుచౌదరి

కోహెడ (హుస్నాబాద్​), వెలుగు: జిల్లాలోని ఫార్మర్​ ప్రొడ్యూసర్​ ఆర్గనైజేషన్​(ఎఫ్​పీవో)ను మరింత అభివృద్ధి చేయడానికి సభ్యుల సంఖ్యను పెంచాలని కలెక్టర్​ మను

Read More

లారీల సంఖ్య పెంచి ధాన్యం తరలించాలి : కలెక్టర్ ​రాహుల్ ​రాజ్​

మెదక్​టౌన్, వెలుగు: జిల్లాలోని కొనుగోలు కేంద్రాల్లో లారీల సంఖ్యను పెంచి వెంటనే ధాన్యం తరలించాలని కలెక్టర్​ రాహుల్​ రాజ్​ లారీ కాంట్రాక్టర్లను ఆదేశించా

Read More