మెదక్

కొల్చారం పోస్టాఫీస్ లో రూ. 8 లక్షలు గోల్ మాల్..మోసపోయిన ఖాతాదారులు..న్యాయం చేయాలని ఆందోళన

కొల్చారం, వెలుగు : మెదక్​జిల్లా కొల్చారం పోస్టాఫీసులో రూ. లక్షల్లో గోల్ మాల్ జరిగింది. 9 మంది ఖాతాదారులకు చెందిన దాదాపు రూ. 8 లక్షలను ఆఫీసు సిబ్బందే క

Read More

డాక్టర్లు మెరుగైన సేవలు అందించాలి : రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు

నారాయణపేట, వెలుగు : ‘వైద్య వృత్తి ఎంతో పవిత్రమైనది.. ఈ విద్య అభ్యసించే అవకాశం రావడం గర్వకారణం, సుశిక్షితులైన డాక్టర్లుగా తయారై ప్రజలకు మెరుగైన స

Read More

రాజీవ్ రహదారి విస్తరణకు అడుగులు పడేనా ?

8 లైన్లుగా చేయాలని కేంద్ర మంత్రి గడ్కరీని కోరిన మంత్రి పొన్నం సిద్దిపేట, వెలుగు: హైదరాబాద్ ను ఉత్తర తెలంగాణలోని 5 జిల్లాలతో కలిపే రాజీవ్ రహదార

Read More

మైనార్టీ గురుకుల పోస్టర్ ఆవిష్కరించిన కలెక్టర్

సంగారెడ్డి టౌన్, వెలుగు: ప్రభుత్వం మైనార్టీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మైనారిటీ గురుకుల స్కూల్​లో5వ తరగతి ప్రవేశాల కోసం దరఖాస్తు ప్రక్రియ ప

Read More

బోడ్మట్ పల్లిలో వీరభద్ర స్వామిని దర్శించుకున్న మంత్రి దామోదర

టేక్మాల్, వెలుగు: మండలంలోని బోడ్మట్ పల్లిలో శ్రీ భద్రకాళీ సమేత వీరభద్ర స్వామి వార్షికోత్సవం వైభవంగా జరుగుతోంది. బుధవారం మంత్రి దామోదర రాజనర్సింహ పాల్గ

Read More

మెదక్ జిల్లాలో రైల్వే సేవలను మెరుగుపరుస్తాం : ఎంపీ రఘునందన్ రావు

మెదక్, వెలుగు: మెదక్ లో రైల్వే సేవల మెరుగుకు కృషి చేస్తానని ఎంపీ రఘునందన్ రావ్ చెప్పారు. బుధవారం ఆయన మెదక్ రైల్వే స్టేషన్‌‌ను సందర్శించారు.

Read More

అంగన్​వాడీ సేవలను సద్వినియోగం చేసుకోవాలి : డీడబ్ల్యూవో హైమావతి

మెదక్​టౌన్, వెలుగు: జిల్లా వ్యాప్తంగా ఉన్న అంగన్​వాడీల సేవలను చిన్నారులు, గర్భిణులు, బాలింతలు సద్వినియోగం చేసుకోవాలని డీడబ్ల్యూవో  హైమావతి సూచించ

Read More

జీతం మొత్తం లోన్‌‌‌కే పోతుందని ప్రాణాలు తీసుకున్నాడు.. తూప్రాన్లో ఘటన

తూప్రాన్, వెలుగు: జీతం మొత్తం లోన్‌‌‌‌ కట్టడానికే సరిపోతుండడంతో మనస్తాపానికి గురై ఓ వ్యక్తి సూసైడ్‌‌‌‌ చేసుకున

Read More

లక్ష్యం చేరని ‘ఎంపీ లాడ్స్’ .. వృథా అవుతున్న నిధులు .. ఇప్పటికీ ప్రారంభించని 73 పనులు

మెదక్, వెలుగు: ఎమ్మెల్యేల తరహాలోనే లోక్ సభ నియోజకవర్గ పరిధిలో వివిధ అభివృద్ధి పనుల కోసం ఎంపీలకు కేంద్ర ప్రభుత్వం ఎంపీలాడ్స్ పథకం కింద ఏటా రూ.5 కో

Read More

వాగునుతి గ్రామంలో రామాలయానికి రూ.50 వేల విరాళం

ములుగు, వెలుగు: ములుగు మండలం వాగునుతి గ్రామంలోని రామాలయం, హనుమాన్ టెంపుల్ కి ఏ టూ జెడ్ వ్యవస్థాపకుడు మహమ్మద్ జుబేర్ పాషా మంగళవారం రూ.50వేల విరాళం అంది

Read More

 మెదక్​ పట్టణంలో హోటళ్లు, బేకరీలపై అధికారుల దాడులు

మెదక్​టౌన్, వెలుగు: మెదక్​ పట్టణంలోని హోటళ్లు, బేకరీలలో మంగళవారం మున్సిపల్ అధికారులు తనిఖీలు చేపట్టారు. నక్షత్ర గ్రాండ్​ ఫ్యామిలీ రెస్టారెంట్​లో కిచెన

Read More

రాజీవ్​యువ వికాసం వెరిఫికేషన్ వేగవంతం చేయాలి : కలెక్టర్ ​రాహుల్ రాజ్​

మెదక్​టౌన్, వెలుగు: రాజీవ్​యువ వికాసం దరఖాస్తుల వెరిఫికేషన్​ ప్రక్రియను వేగవంతం చేయాలని కలెక్టర్​రాహుల్​రాజ్​అధికారులను ఆదేశించారు. మంగళవారం అధికారులత

Read More

వానాకాలం సాగు ప్రణాళిక సిద్ధం .. సిద్దిపేట జిల్లాలో 5.60 లక్షల ఎకరాల్లో సాగు

గతేడాదితో పోలిస్తే పెరగనున్న సాగు విస్తీర్ణం అత్యధికంగా వరి వేసే చాన్స్​ వ్యవసాయ శాఖ అంచనా సిద్దిపేట, వెలుగు: వానాకాలం సీజన్ సాగు ప్ర

Read More