మెదక్

బాండ్​ పేపర్​ మీద హామీ ఇస్తున్నా .. ఆరు గ్యారంటీలు పక్కాగా అమలు చేస్తా : ఆవుల రాజిరెడ్డి

నర్సాపూర్​, శివ్వంపేట, వెలుగు :  బాండ్​పేపర్​ మీద హామీ ఇస్తున్నా కాంగ్రెస్​ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆరు గ్యారంటీలు పక్కాగా అమలు చేస్తామని కాంగ్

Read More

అన్ని రంగాల అభివృద్ధికి కృషి చేస్తా : పద్మా దేవేందర్​రెడ్డి

మెదక్, వెలుగు: అభివృద్ధిని కోరుకునేటోళ్లు కారు గుర్తుకు ఓటేయాలని బీఆర్ఎస్​ మెదక్  అభ్యర్థి, ఎమ్మెల్యే పద్మా దేవేందర్​ రెడ్డి పిలుపునిచ్చారు. &nbs

Read More

ఎలక్షన్స్​కు అంతా రెడీ..1,609 పోలింగ్ కేంద్రాలు : కలెక్టర్​ శరత్

1,039 కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్​ శరత్ సంగారెడ్డి టౌన్, వెలుగు : జిల్లాలోని ఐదు నియోజకవర్గ పరిధిలో 13 లక్షల

Read More

ఆందోల్​ ఎమ్మెల్యేకు చేదు అనుభవం.. వెనుదిరిగిన ఎమ్మెల్యే

అభివృద్ధి చేయలేదని నిలదీసిన కొండారెడ్డిపల్లి వాసులు జోగిపేట, వెలుగు :  ప్రచార ఘట్టం ముగిసే సమయంలో బీఆర్ఎస్ అభ్యర్థి క్రాంతి కిరణ్ కు చేద

Read More

బీఆర్ఎస్ నేతలకు చివరి రోజూ నిరసన సెగ

రెడ్డి ఖానాపూర్​లో మట్టి లూటీపై సునీతను అడ్డుకున్న గ్రామస్థులు మున్సిపాలిటీ వద్దంటూ కాసాల వాసుల ఆందోళన బీఆర్ఎస్ కార్యకర్తలు, ప్రజల మధ్య వాగ్వాద

Read More

పోస్టల్ బ్యాలెట్ పై ప్రభుత్వ ఉద్యోగుల ఆందోళన..

 ప్రభుత్వ ఉద్యోగులు ఓటు  హక్కును వినియోగించుకోకుండా కుట్ర చేస్తున్నారని ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగులు పటాన్ చెరు ఆర్ఓ కార్యాలయం వద్ద ఆందోళ

Read More

24 ఏళ్లుగా తెలంగాణనే ఆశగా, శ్వాసగా బతుకుతున్నా: కేసీఆర్

ఇందిరమ్మ రాజ్యం తెస్తామని కాంగ్రెస్ అంటోందని.. ఇందిరమ్మ రాజ్యం సక్కగుంటే తెలంగాణకు ఈ పరిస్థితి ఉండేదా? అని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రశ్నించారు. గత 24

Read More

మొదటి మంత్రివర్గంలోనే 6 గ్యారంటీలు అమలు చేస్తాం: ప్రియాంక గాంధీ

 దేశంలో ఫామ్ హౌస్ లో ఉండి పాలించే ఓకే ఒక ముఖ్యమంత్రి కేసీఆర్ అని కాంగ్రెస్ అగ్ర నేత ప్రియాంక గాంధీ విమర్శించారు.  దొరల తెలంగాణ కావాలో.. ప్రజ

Read More

పేదల కల నిజం చేసిన కేసీఆర్ : పద్మా దేవేందర్​ రెడ్డి

రామాయంపేట, వెలుగు: సీఎం కేసీఆర్​పేదలకు డబుల్​బెడ్​రూమ్​ ఇండ్లు కట్టించి సొంతింటి కలను నిజం చేశారని బీఆర్‌‌ఎస్​మెదక్​ అభ్యర్థి, ఎమ్మెల్యే పద్

Read More

నవంబర్ 28న గజ్వేల్​లో ప్రజా ఆశీర్వాద సభ

సిద్దిపేట, వెలుగు: అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ఆఖరి రోజైన మంగళవారం గజ్వేల్  పట్టణంలో బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభను నిర్వహిస్తోంది. సోమవారం  ఐఓసీ

Read More

మాది ఓటు బంధం కాదు పేగు బంధం : మంత్రి హరీశ్ రావు

జహీరాబాద్, వెలుగు: తమ పార్టీది ఓటు బంధం కాదని, పేగు బంధమని అందుకే సీఎం కేసీఆర్ రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి ఏదో ఒక విధంగా సాయం చేశారని మంత్రి హరీశ్​

Read More

ఏడుపాయల్లో కార్తీక శోభ

పాపన్నపేట, వెలుగు:  ప్రసిద్ధ పుణ్య క్షేత్రమైన ఏడుపాయల వన దుర్గ భవానీ క్షేత్రం కార్తీక శోభ సంతరించుకుంది. సోమవారం సాయంత్రం వివిధ ప్రాంతాల నుంచి భక

Read More

మెదక్ అభివృద్ధి ఇందిరా గాంధీ ఘనతే : మల్లికార్జున ఖర్గే

నర్సాపూర్, శివ్వంపేట, వెలుగు: ఉమ్మడి మెదక్ జిల్లాను అభివృద్ధి చేసిన ఘనత దివంగత ప్రధాన మంత్రి ఇందిరా గాంధీకే దక్కుతుందని ఏఐసీసీ ప్రెసిడెంట్​మల్లికార్జు

Read More