
మెదక్
సిద్దిపేటలో గులాబీ జెండా ఎగరడం ఖాయం : రాజనర్సు
సిద్దిపేట, వెలుగు: సిద్దిపేట నియోజకవర్గంలో గులాబీ జెండా ఎగరడం ఖాయమని, గత ఎన్నికల్లో వచ్చిన మెజార్టీ కంటే అధిక మెజార్టీతో మంత్రి హరీశ్రావు గెలుస్తున్న
Read Moreఎన్ని ఇబ్బందులు పెట్టినా గెలిచేది కాంగ్రెస్సే : దామోదర్ రాజనర్సింహా
మునిపల్లి, వెలుగు : అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా గురువారం సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం పెద్దగోపులారంలో పోలీసులు చేసిన లాఠీచార్జిలో &n
Read Moreసీఎం కేసీఆర్కు ప్రజలు చెక్ పెట్టారు : మైనంపల్లి హన్మంతరావు
రామాయంపేట, వెలుగు: కేసీఆర్ మాయ మాటలకు ప్రజలు చెక్ పెట్టారని మల్కాజి గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు అన్నారు. నిజాంపేట మండలం చల్మెడ గ్రామానికి చెంద
Read Moreఅన్ని సెగ్మెంట్లలో తగ్గిన పోలింగ్ శాతం .. అవగాహన కల్పించినా ఆశించిన ఫలితం రాలే
మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట, వెలుగు : ఉమ్మడి మెదక్ జిల్లాలోని అన్ని సెగ్మెంట్లలో 2018 ఎన్నికలతో పోలిస్తే ఈ సారి పోలింగ్ శాతం కొంత మేర తగ్గింది.
Read Moreగజ్వేల్లో తగ్గిన పోలింగ్.. ఎవరికి ఫాయిదా?
సిద్దిపేట, వెలుగు : సీఎం కేసీఆర్ పోటీ చేసిన గజ్వేల్ నియోజకవర్గ ఫలితంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి పోలింగ్ శాతం తగ్గడం
Read Moreదారి పొడుగునా ధాన్యం రాశులు.. రైతులకు, వాహనదారులకు తిప్పలు
శివ్వంపేట, వెలుగు : మెదక్ జిల్లా శివ్వంపేట మండలంలోని చిన్న గొట్టిముక్కుల నుంచి సికిండ్లాపూర్ వరకు రోడ్డు పొడుగునా ధాన్యం రాశులు కనిపిస్తున్నాయి.
Read Moreతెలంగాణలో 70 స్థానాల్లో కాంగ్రెస్ గెలుస్తుంది : దామోదర్ రాజనర్సింహా
జోగిపేట వెలుగు: ఆందోల్ నియోజకవర్గంలో వివిధ పార్టీల అభ్యర్థులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి, మాజీ డిప్యూటీ సీఎం దామోదర్ రాజన
Read Moreతెలంగాణలో వచ్చేది బీజేపీ ప్రభుత్వమే : రఘునందన్రావు
దుబ్బాక, వెలుగు: ప్రభుత్వ మార్పు కోసం ప్రజలు బీజేపీకి ఓట్లేస్తారన్న నమ్మకం ఉందని ఎమ్మెల్యే రఘునందన్రావు ధీమా వ్యక్తం చేశారు. గురువారం స్వగ్రామమ
Read Moreమెదక్ : ప్రశాంతంగా పోలింగ్
మెదక్ జిల్లాలో 86.69 శాతం సంగారెడ్డి జిల్లాలో 73.83 శాతం చెదరు మదురు గొడవలు పలు చోట్ల మొరాయించిన ఈవీఎంలు మెదక్, వెలుగు: 
Read Moreవిషాదం నింపిన ఓట్ల పండుగ
ఆదిలాబాద్టౌన్/తూప్రాన్/సంగారెడ్డి/దుబ్బాక/శాయంపేట, వెలుగు: ఓటు వేసేందుకు వెళ్లి, ఓట్ల కోసం ఊళ్లకు వస్తూ రాష్ట్ర వ్యాప్తంగా గురువారం ఆరుగురు చనిపోయారు
Read Moreమొరాయించిన ఈవీఎంలు.. పలుచోట్లు లేటుగా పోలింగ్.. ఓటర్లకు తిప్పలు
రాష్ట్రంలోని చాలా చోట్ల ఈవీఎంలు, వీవీ ప్యాట్లు మొరాయించాయి. టెక్నికల్ ప్రాబ్లమ్స్ తలెత్తడంతో ఇబ్బందులు తప్పలేదు. అన్నిచోట్ల ఉదయం 7 గంటలకు పోలింగ్ &nbs
Read Moreచింతమడకలో ఓటు వేసిన సీఎం కేసీఆర్
తెలంగాణ సీఎం కేసీఆర్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. సిద్దిపేట మండలం చింతమడకలోని పోలింగ్ కేంద్రానికి సతీసమేతంగా వచ్చిన ఆయన తన ఓటు వేశారు.
Read Moreకేసీఆర్ దీక్షతోనే తెలంగాణ కల సాకారం : మంత్రి హరీశ్ రావు
సిద్దిపేట, వెలుగు: కేసీఆర్ ఆమరణ దీక్షతోనే తెలంగాణ కల సాకారమైందని మంత్రి హరీశ్ రావు అన్నారు. బుధవారం విజయ్ దివస్ సందర్బంగా రంగథాంపల్లి వద్ద అమరవ
Read More