మెదక్
ఘనపూర్ ఆనకట్ట ఎత్తు పెరిగేదెన్నడు?
9 ఏండ్లైనా పూర్తికాని ఘనపూర్ ఆనకట్ట పనులు భూ పరిహారం అందక ఆగిన పనులు గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిధులివ్వకనే సమస్య ఉన్నతాధికారులకు వద్దకు చే
Read Moreవైభవంగా సాయిబాబా ఆలయ వార్షికోత్సవం
నారాయణ్ ఖేడ్, వెలుగు: పట్టణంలోని సాయిబాబా ఆలయ 9వ వార్షికోత్సవాన్ని బుధవారం వైభవంగా నిర్వహించారు. ఉదయం నుంచి భక్తులు అభిషేక కార్యక్రమంలో పాల్గొన్నారు.
Read Moreమెదక్ జిల్లాలో రూ.5,351 కోట్లతో వార్షిక రుణ ప్రణాళిక
వ్యవసాయ రంగానికి రూ.3,166 కోట్లు మెదక్, వెలుగు: 2024 -– 24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మెదక్ జిల్లా వార్షిక రుణ ప్రణాళిక ఖరారైంది. ఏడ
Read Moreఆయిల్ పామ్ ఫ్యాక్టరీ నిర్మాణ పనుల్లో వేగం పెంచాలి : కలెక్టర్ ఎం. మను చౌదరి
సిద్దిపేట రూరల్, వెలుగు: ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని కలెక్టర్ ఎం. మను చౌదరి సూచించారు. బుధవారం నంగునూరు మండలం నర్మెట్ట గ్రామ పర
Read Moreటేక్మాల్ పీఎసీఎస్ చైర్మన్ పై అవిశ్వాసం
టేక్మాల్, వెలుగు: టేక్మాల్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ యశ్వంత్ రెడ్డి, వైస్ చైర్మన్ వెంకయ్యలపై 8 మంది డైరెక్టర్ లు అవిశ్వాసం ప్రకటించారు. బుధవ
Read Moreపోతారం లో 15 ఏండ్లకింద మూతపడ్డ స్కూల్ రీఓపెన్
బెజ్జంకి, వెలుగు : మండలంలోని పోతారం లో 15 సంవత్సరాల క్రితం మూసేసిన స్కూల్ను బుధవారం డీఈఓ శ్రీనివాస్ రెడ్డి తిరిగి ప్రారంభించారు. విద్యార్థులకు స్కూల్
Read Moreమెదక్ కలెక్టరేట్లో ఈ-–ఆఫీస్ ప్రారంభం
మెదక్, వెలుగు: మెదక్ కలెక్టరేట్లో 17 శాఖలతో ఈ-–ఆఫీస్ ను కలెక్టర్ రాహుల్ రాజ్ బుధవారం ప్రారంభించారు. ఆయా శాఖలు ఫైళ్లను ఈ–ఆఫీసు ద్వారా
Read Moreకాంగ్రెస్ పాలనలో అంతా ఆగమాగం.. బిల్లులు రావట్లే..రైతుబంధు ఇవ్వట్లే : ఎమ్మెల్యే హరీశ్రావు
దుబ్బాక, వెలుగు: ‘కాంగ్రెస్ పాలనలో ప్రజాప్రతినిధులు చేసిన పనులకు బిల్లులు రావడం లేదు. రైతుబంధు లేదు. సాగు, తాగు నీరు లేదు. వంటలమ్మలకు బిల్లులు
Read Moreగత ఐదేండ్ల లో జిల్లా పరిషత్కి వచ్చిన నిధులు రూ.20.40 కోట్లే
ఒక్కొ జడ్పీటీసీకి రూ. 70 లక్షల నిధులు స్థానిక సంస్థలకు అందని సరైన ఫండ్స్ నేటితో ముగుస్తున్న జడ్పీ పాలకవర్గం సిద్దిపేట, వెలుగు : సిద
Read Moreకొమురవెల్లిలో దాడికి పాల్పడిన ఏడుగురి అరెస్ట్
కొమురవెల్లి, వెలుగు: ఇటీవల కొమురవెల్లిలో మల్లన్న భక్తులపై దాడికి పాల్పడిన ఏడుగురు యువకులను అరెస్ట్ చేసి రిమాండ్కు పంపించినట్లు చేర్యాల సీఐ ఎల్.
Read Moreసంగారెడ్డిలో 72 సైలెన్సర్ల ధ్వంసం
సంగారెడ్డి టౌన్, వెలుగు: బైక్ సైలెన్సర్లను మార్చి చేసి, సౌండ్ పొల్యుషన్కు కారణం అవుతున్న వాటిని పోలీసులు ధ్వంసం చేశారు. ఎస్పీ రూపేష్ ఆధ్వర్యం
Read Moreకొండపోచమ్మ హుండీ ఆదాయం రూ.8 లక్షలు
జగదేవపూర్, వెలుగు: సిద్దిపేట జిల్లా జగదేవపూర్ మండలంలోని తీగుల్ నర్సాపూర్ సమీపంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండపోచమ్మ ఆలయ హుండీని అధికారులు
Read Moreసంగారెడ్డి జిల్లాలో జూలై 4న జాబ్ మేళా
సంగారెడ్డి టౌన్ , వెలుగు: జిల్లా ఉపాధి కల్పన కార్యాలయం ఆధ్వర్యంలో ఈనెల 4న జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ఆ శాఖ అధికారి వందన ఒక ప్రకటన తెలిపారు. కా
Read More












