మెదక్

కాళేశ్వరం ప్రాజెక్టుతో లాభం కంటే నష్టమే ఎక్కువ : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

సిద్దిపేట రూరల్, వెలుగు: తాము ఆస్తులు సంపాదించడం కోసం రాజకీయాల్లోకి రాలేదని, బడుగు బలహీన వర్గాల అభ్యన్నతికి కోసం వచ్చామని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆ

Read More

నీళ్లు, నిధులు, నియామకాలు ఎక్కడ..? : రఘునందన్ రావు

వెలుగు, తొగుట (దౌల్తాబాద్): నీళ్లు, నిధులు, నియామకాలు అని తెలంగాణ ప్రజలకు మాయమాటలు చెప్పి గద్దెనెక్కిన బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్క రోజైనా ఆ దిశగా అడుగులు

Read More

6  గ్యారంటీలు పక్కా అమలు చేస్తాం : ఆవుల రాజిరెడ్డి

వెల్దుర్తి, చిలప్​చెడ్, వెలుగు: రాష్ట్రంలో కాంగ్రెస్​ అధికారం చేపట్టగానే సోనియా గాంధీ ప్రకటించిన ఆరు గ్యారంటీలను పక్కాగా అమలు చేస్తోందని కాంగ్రెస్​ నర

Read More

గెలిపిస్తే మరింత అభివృద్ధి చేస్తా: పద్మా దేవేందర్ రెడ్డి

చిన్నశంకరంపేట, వెలుగు: కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను తిరిగి ఢిల్లీ పెద్దల చేతిలో పెడదామా అని బీఆర్ఎస్ మెదక్ అభ్యర్థి పద్మా దేవేందర్ రెడ్డి ప్రశ్నించా

Read More

బైక్‌ వీల్​లో చీరకొంగు ఇరుక్కుని మహిళ మృతి

మెదక్​ (అల్లాదుర్గం), వెలుగు : బైక్ వీల్​లో చీరకొంగు  ఇరుక్కొని ఓ మహిళ  ప్రాణాలు కోల్పోయింది. మెదక్ జిల్లా అల్లాదుర్గం మండలంలో శనివారం ఈ ఘటన

Read More

పెదనాయన అస్థికలు కలిపేందుకు వచ్చి.. పోచారం ప్రాజెక్టులో మునిగి అన్నదమ్ముల మృతి

మెదక్, వెలుగు:  తమ పెదనాయన అస్థికలు కలపడానికి వచ్చి ప్రమాదవశాత్తూ పోచారం ప్రాజెక్టులో  మునిగి ఇద్దరు అన్నదమ్ములు మృతి చెందారు. మెదక్–క

Read More

మా అభిప్రాయం తీసుకోకుండా  ఎలా ప్రకటిస్తరు?

సంగారెడ్డి(హత్నూర), వెలుగు : తమ అభిప్రాయం తెలుసుకోకుండా నర్సాపూర్  ప్రజా ఆశీర్వాద సభలో దౌల్తాబాద్, కాసాలను కలిపి మున్సిపాలిటీ చేస్తామని సీఎం కేసీ

Read More

తెలంగాణ లో ఎన్నికలు పకడ్బందీగా  నిర్వహించాలి : అజయ్ వి. నాయక్

సంగారెడ్డి టౌన్, వెలుగు: అసెంబ్లీ ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించాలని ఎలక్షన్ అబ్జర్వర్ అజయ్ వి. నాయక్,  పోలీస్ స్పెషల్ ఎలక్షన్ అబ్జర్వర్ దీపక్ మిశ

Read More

తండ్రి అస్థికలు నీటిలో కలిపేందుకు వెళ్లి.. అన్నదమ్ములు మృతి

మెదక్ జిల్లాలో విషాద సంఘటన చోటుచేసుకుంది. తండ్రి అస్థికలు నీటిలో కలిపేందుకు వెళ్లిన ఇద్దరు అన్నదమ్ములు..  నీటి ప్రవాహంలో కొట్టుకుపోయి మృతి చెందార

Read More

ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టాలి : ప్రశాంత్ జీవన్ పాటిల్

సిద్దిపేట రూరల్, వెలుగు: అసెంబ్లీ ఎన్నికల ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టాలని  కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ అన్నారు. శుక్రవారం ఆయన పట్టణంలోని పొన్న

Read More

కేసీఆర్ వల్లే మైనార్టీల అభివృద్ధి : మహమూద్​ అలి

జోగిపేట, వెలుగు: సీఎం కేసీఆర్​వల్లనే మైనార్టీలు అభివృద్ధి చెందారని హోమ్​మినిస్టర్​ మహమూద్​అలి అన్నారు. శుక్రవారం జోగిపేటలో జరిగిన మైనార్టీల సమ్మేళనాని

Read More

ప్రజా ఆశీర్వాద సభను విజయవంతం చేయాలి : పల్లా రాజేశ్వర్ రెడ్డి

చేర్యాల, వెలుగు: సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభను విజయవంతం చేయాలని బీఆర్ఎస్​జనగామ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం ఆయన పట్టణ

Read More

ప్రతి మహిళకు రూ.3 వేల జీవన భృతి : పద్మా దేవేందర్ రెడ్డి

పాపన్నపేట, వెలుగు: బీఆర్ఎస్​ మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమని బీఆర్ఎస్​ మెదక్  అభ్యర్థి, ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి అన్నారు. శుక్రవారం  ఆ

Read More