మెదక్

ఎన్ఎంఆర్​ యువసేన ఆధ్వర్యంలో బైక్​ ర్యాలీ

పటాన్​చెరు, వెలుగు : కాంగ్రెస్​ పటాన్​చెరు అభ్యర్థిగా హై కమాండ్​ నీలం మధును ఖరారు చేసిన సంగతి తెలిసిందే. మంగళవారం మధు ఢిల్లీ నుంచి పటాన్​చెరు తిరిగి ర

Read More

టికెట్లు అమ్ముకున్నోళ్లు రాష్ట్రాన్ని అమ్ముకోరా: హరీశ్​రావు

జోగిపేట, వెలుగు : టికెట్లు అమ్ముకునే సంస్కృతి ఉన్న కాంగ్రెస్​పార్టీ రేపు రాష్ట్రాన్ని అమ్ముకోదన్న గ్యారంటీ ఏంటని మంత్రి హరీశ్​రావు ప్రశ్నించారు. మంగళవ

Read More

వంద శాతం ఓటింగే లక్ష్యం: రాజర్షి షా

మెదక్ టౌన్, వెలుగు :  జిల్లా వ్యాప్తంగా వంద శాతం ఓటింగే లక్ష్యంగా అధికారులు పనిచేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్​ రాజర్షి షా ఆదేశించారు. మ

Read More

అందోల్​లో బీఆర్ఎస్​కు ముగ్గురు కౌన్సిలర్ల రాజీనామా

జోగిపేట,వెలుగు : అందోల్​లో బీఆర్ఎస్​ కు  భారీ షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన ముగ్గురు కౌన్సిలర్లు మంగళవారం రాజీనామా చేశారు. తమకు బీఆర్​ఎస్​లో త

Read More

గజ్వేల్ బరిలో మల్లన్న సాగర్ నిర్వాసితుడు

సిద్దిపేట, వెలుగు : గజ్వేల్  ఎన్నికల బరిలో మల్లన్న సాగర్ నిర్వాసితుడు నామినేషన్  దాఖలు చేశాడు. మల్లన్న సాగర్  ముంపు గ్రామమైన తొగుట మండల

Read More

బీజేపీతోనే బీసీలకు రాజ్యాధికారం : కిషన్ రెడ్డి

బీజేపీతోనే బీసీలకు రాజ్యాధికారం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి  సిద్దిపేట/కొండపాక, వెలుగు :  తెలంగాణలో బీసీలకు రాజ్యాధికార

Read More

పద్మపై.. అప్పుడు తల్లి, తండ్రి.. ఇప్పుడు కొడుకు

మెదక్, వెలుగు : అసెంబ్లీ ఎన్నికల్లో వేర్వేరు సందర్భాల్లో తండ్రీకొడుకులు, భార్యాభర్తలు పోటీ చేయడం సాధారణమే. అయితే ప్రత్యర్థులు మారుతుంటారు. కానీ, ఒకే ప

Read More

మెదక్లో కొనసాగుతున్న నామినేషన్ల జోరు

    ఉమ్మడి జిల్లాలో20 నామినేషన్లు దాఖలు మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట, వెలుగు : ఉమ్మడి జిల్లాలోని ఆయా అసెంబ్లీ నియోజకవర్గ స్థానా

Read More

గజ్వేల్ ప్రజలు పులిపిల్లలు.. డబ్బులకు అమ్ముడుపోరు: కిషన్ రెడ్డి

గజ్వేల్ ప్రజలు పులిపిల్లలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ లో  ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఆయన.. కేసీఆర

Read More

నేను చెరువులు అభివృద్ధి చేస్తే..ఎమ్మెల్యే కబ్జాలు చేస్తుండు : బాబూమోహన్

జోగిపేట, వెలుగు :  తాను నియోజకవర్గంలో చెరువులు అభివృద్ధి చేసి ప్రజల అవసరాలు తీరిస్తే ప్రస్తుత ఎమ్మెల్యే కబ్జాలకు పాల్పడుతున్నాడని ఆందోల్​బీజేపీ అ

Read More

కాంగ్రెస్​ చెల్లని రూపాయి : క్రాంతికిరణ్

జోగిపేట, వెలుగు :  సీఎం కేసీఆర్​ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు గడపగడపకు చేరాయని ఆందోల్​ఎమ్మెల్యే క్రాంతికిరణ్​ అన్నారు. సోమవారం మండలంలోని డాకూర్​,

Read More

ప్రభుత్వ భూములు ఆక్రమిస్తే ఊరుకోం :నందీశ్వర్​ గౌడ్​

పటాన్​చెరు, వెలుగు : ప్రభుత్వ భూముల్లో అక్రమ నిర్మాణాలు చేపడితే బుల్డోజర్లు దింపుతామని పటాన్​చెరు మాజీ ఎమ్మెల్యే, బీజేపీ అభ్యర్థి నందీశ్వర్ గౌడ్  

Read More

మార్పును గమనించి ఓటెయ్యాలి : సునీత లక్ష్మారెడ్డి

నర్సాపూర్ (హత్నూర), వెలుగు :  తెలంగాణ అభివృద్ధి కోసం కారు గుర్తుకు ఓటేసి తోడ్పాటునందించాలని బీఆర్ఎస్ అభ్యర్థి సునీత లక్ష్మారెడ్డి కోరారు. సోమవారం

Read More