మెదక్
ప్రతి వాహనం చెక్ చేయాలి : రాహుల్ రాజ్
పాపన్నపేట, వెలుగు: ఎన్నికల్లో డబ్బులు పంపిణీ జరగకుండా ఎస్ఎస్ టీ టీమ్స్ప్రత్యేక నిఘాపెట్టి, ప్రతీ వాహనాన్ని చెక్ చేయాలని కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారుల
Read Moreతూప్రాన్ మున్సిపల్ చైర్పర్సన్గా జ్యోతి
తూప్రాన్, వెలుగు: మెదక్ జిల్లాతూప్రాన్ మున్సిపల్ చైర్పర్సన్గా 4 వార్డు కౌన్సిలర్ మామిండ్ల జ్యోతి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 2019 మున
Read Moreహెర్బల్ ప్రొడక్ట్స్ పేరిట మోసం .. మహిళ ఆత్మహత్య యత్నం
సిద్దిపేట రూరల్, వెలుగు: హెర్బల్ ప్రొడక్ట్స్ అమ్మడం ద్వారా డబ్బు సంపాదించుకోవచ్చన్న నిర్వాహకుల మాటలు నమ్మి మోసపోయిన బాధితురాలు గురువారం &
Read Moreట్రిపుల్ఆర్ భూసేకరణకు పరిహారం లొల్లి .. ప్రాసెస్ మొదలు పెట్టిన ఆఫీసర్లు
అభ్యంతరం వ్యక్తం చేస్తున్న రైతులు మెదక్, సిద్దిపేట, సంగారెడ్డి, వెలుగు: రీజినల్ రింగ్ రోడ్డు కోసం ఉమ్మడి మెదక్ జిల్లాలోని 20 మండలాలు, 111
Read Moreమెదక్ బరిలో హరీశ్ లేదంటే కేసీఆర్..!
సిట్టింగ్ సీటును కాపాడుకోవడంపై హైకమాండ్ దృష్టి అధికారం కోల్పోవడంతో ఇప్పటికే కేడర్ చెల్లాచెదురు &n
Read Moreపంట నష్టపోయిన రైతులను ఆదుకుంటాం
మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు నిజాంపేట, వెలుగు : పంట నష్టం జరిగిన రైతులు అధైర్యపడొద్దని మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి ర
Read Moreజిల్లా ఎస్పీలతో ఐజీపీ సమావేశం
సంగారెడ్డి టౌన్, వెలుగు : పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో అంతరాష్ట్ర సరిహద్దులు కలిగి ఉన్న ప్రాంతాల్లో శాంతిభద్రతల పరిరక్షణ కోసం ఆయా జిల్లా ఎ
Read Moreప్రతీ వాహనాన్ని తనిఖీ చేయాలి : కలెక్టర్ రాహుల్ రాజ్
మెదక్ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాహుల్ రాజ్ మెదక్టౌన్, వెలుగు : పార్లమెంట్ఎన్నికల్లో భాగంగా జిల్లాలోని అన్ని
Read Moreమెదక్ లో బీజేపీ జెండా ఎగరడం ఖాయం
సిద్దిపేట టౌన్, వెలుగు : పార్లమెంటు ఎన్నికల్లో మెదక్ గడ్డపై భారతీయ జనతా పార్టీ జెండా ఎగరడం ఖాయమని ఎంపీ అభ్యర్థి మాధవనేని రఘునందన్ రావు అన్నారు.
Read Moreఅకాల వర్షం.. మిగిల్చింది నష్టం
మూడు వేల ఎకరాల్లో పంట నష్టం భారీ వర్షానికి కూలిన 10 ఇండ్లు సిద్దిపేట, వెలుగు : ఈదురు గాలులతో మంగళవారం సాయంత్రం కురిసిన వడగండ
Read Moreసీఎంఆర్ పక్కదారి.. అయినా పట్టింపేదీ
ప్రభుత్వానికి అందని బియ్యం చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్న అధికారులు హుస్నాబాద్, వెలుగు: ఏటా వానాకాలం, యాసంగి సీజన్లలో కొన్న వడ్లను సివి
Read Moreగజ్వేల్ ఆర్డీవో ఆఫీస్ ముందు రైతుల ధర్నా
సిద్దిపేట జిల్లా గజ్వేల్ ఆర్డీవో ఆఫీస్ ముందు రైతులు ధర్నా చేపట్టారు. గజ్వేల్ నియోజకవర్గ పరిధిలో త్రిబుల్ ఆర్ నిర్మాణంలో భాగంగా భూములు కోల్పోయామన
Read Moreమంత్రిని కలిసిన ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ ఎం.ఏ. ఫహీమ్
సంగారెడ్డి, వెలుగు: రాష్ట్ర ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ ఎం.ఏ. ఫహీమ్ మంగళవారం మంత్రి దామోదర రాజనర్సింహను మినిస్టర్ క్వార్టర్స్ లో మర్యాద పూర్వకంగా కలిశారు
Read More












