మెదక్

సిద్దిపేట కమిషనరేట్ పరిధిలో 144 సెక్షన్ : సీపీ అనురాధ

సిద్దిపేట రూరల్, వెలుగు : లోకసభ ఎన్నికల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సిద్దిపేట కమిషనరేట్ పరిధిలో 144 సెక్షన్ అమలు చేస్తూ సోమవారం సీపీ అన

Read More

అందరి దృష్టి మెదక్​ పైనే .. ఇవ్వాల లోక్​సభ ఎన్నికల రిజల్ట్​

ప్రధాన పార్టీ అభ్యర్థులు ముగ్గురిలో గెలుపు ధీమా ఓటర్లు ఎటువైపు మొగ్గుచూపారనే దానిపై సర్వత్రా ఆసక్తి మెదక్​, వెలుగు:  రాష్ట్రంలో 17 లోక్​సభ స్

Read More

రేవంత్ ఎప్పటికీ ఉద్యమకారుడు కాలేడు : హరీశ్ రావు

సీఎంపై సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు ఫైర్​ సిద్దిపేట రూరల్, వెలుగు : రేవంత్ రెడ్డి సీఎం అయ్యాడేమో కానీ.. ఎప్పటికీ ఉద్యమకారుడు మాత్రం కాలేడని

Read More

జహీరాబాద్‍లో కౌంటింగ్ కు సర్వం సిద్ధం

జహీరాబాద్ లోక్ సభ బరిలో19 మంది అభ్యర్థులు కౌంటింగ్ కోసం మొత్తం14 టేబుళ్లు,145 రౌండ్లు స్ట్రాంగ్ రూమ్ వద్ద మూడంచెల భద్రత సంగారెడ్డి, వెలుగు

Read More

మెదక్​ పట్టణంలో భారీ వర్షం

నిలిచిన విద్యుత్​ సరఫరా మెదక్​టౌన్, వెలుగు: పట్టణంలో ఆదివారం రాత్రి భారీ వర్షం కురిసింది. రాత్రి 7 గంటలకు ప్రారంభమైన వర్షం గంటపాటు ఆగకుండా కుర

Read More

మల్లన్న నామస్మరణతో మార్మోగిన కొమురవెల్లి

కొమురవెల్లి, వెలుగు: కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయంలో భక్తుల సందడి నెలకొంది. ఆదివారం సెలవు దినం కావడంతో స్వామివారికి మొక్కులు చెల్లించడానికి తెల

Read More

భూ వివాదాల్లో బెదిరింపులకు పాల్పడితే కఠిన చర్యలు : సీఐ రవి

జహీరాబాద్, వెలుగు: భూ వివాదాల్లో ప్రజలను బెదిరింపులకు గురిచేసేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని జహీరాబాద్ సీఐ రవిహెచ్చరించారు.ఆదివారం ఆయన ఆఫీసులో సర్కిల

Read More

కల్తీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు

జోగిపేట, వెలుగు: కల్తీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని జోగిపేట డివిజన్​ టాస్క్​ఫోర్స్​అధికారులు విత్తన షాపుల యజమానులను హెచ్చరించారు. ఆదివార

Read More

భూంపల్లిలో 130 క్వింటాళ్ల రేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బియ్యం పట్టివేత

దుబ్బాక, వెలుగు: అక్రమంగా తరలిస్తున్న రేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బియ్యాన్ని

Read More

ఘనంగా ఆవిర్భావ సంబురం

మెదక్​, సిద్దిపేట, సంగారెడ్డి జిల్లాల్లోజాతీయ పతాకాలను ఆవిష్కరించిన కలెక్టర్లు అమరవీరుల త్యాగాలను స్మరించుకున్న అధికారులు, ఉద్యోగులు మెదక్,

Read More

2.69 లక్షల మెట్రిక్​ టన్నుల ధాన్యం కొనుగోలు : కలెక్టర్​ రాహుల్​రాజ్​

నిజాంపేట, వెలుగు: నిజాంపేట మండల కేంద్రంలో పీఏసీఎస్​ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని శనివారం కలెక్టర్ రాహుల్ రాజ్ సందర్శించి వడ్ల తే

Read More

కొత్త చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి : ఎస్పీ రూపేశ్​

సంగారెడ్డి టౌన్, వెలుగు: కొత్త చట్టాలపై అధికారులు అవగాహన కలిగి ఉండాలని ఎస్పీ రూపేశ్​ సూచించారు. శనివారం జిల్లా పోలీస్ ఆఫీసులో అధికారులు, సిబ్బందికి శి

Read More

భూ కబ్జాదారులపై చర్యలు తీసుకోండి : అత్తు ఇమామ్

సిద్ధిపేట, వెలుగు: సిద్దిపేట పట్టణంతో పాటు శివార్లలో కబ్జా చేసిన ప్రభుత్వ  భూములను స్వాధీనం చేసుకుని ఇలాంటి చర్యలకు పాల్పడిన బీఆర్ఎస్ నేతలపై చర్య

Read More