
మెదక్
భయపెడుతున్న మిస్సింగ్స్ ... మూడేళ్లలో 2 వేల 135 మంది తప్పిపోయిన్రు
ఈ ఏడాదిలో ఇప్పటికే 280 మంది కనిపిస్తలేరు..! కేసులు నమోదవుతున్నయ్.. జాడనే తెలియట్లే.. సంగారెడ్డి, వెలుగు :
Read Moreసిద్దిపేట స్ఫూర్తిని నలుదిశలా చాటాలి : మంత్రి హరీశ్రావు
హాఫ్ మారథాన్ కార్యక్రమంలో మంత్రి హరీశ్ రావు సిద్దిపేట, వెలుగు : ప్రతి రంగంలో ఆదర్శంగా నిలుస్తున్న సిద్దిపేట స్ఫూర్తి &nb
Read Moreమెదక్ జిల్లా డీఏవోగా గోవింద్
మెదక్ టౌన్, వెలుగు : మెదక్ జిల్లా వ్యవసాయ అధికారి (డీఏవో)గా గోవింద్ బాధ్యతలు స్వీకరించారు. ఈ మేరకు ఆదివారం జిల్లా కలెక్టరేట్లోని వ్యవసాయ శా
Read Moreజయశంకర్ సార్ యాదిలో..
వికారాబాద్, గండిపేట్ వెలుగు: ప్రొఫెసర్ జయశంకర్ చేసిన కృషిని, సేవలను తెలంగాణ ఎప్పటికీ మరిచిపోదని రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యుడు శుభప్రద్ పటేల్ అన్నా
Read Moreతక్కువ ఖర్చు.. త్వరగా నాట్లు!
మెదక్లో జోరుగా వరినాట్లేస్తున్న యూపీ, బిహార్ కూలీలు మెదక్/కౌడిపల్లి/నిజాంపేట, వెలుగు : ఈసారి మెదక్ జిల్లాలో 3.10 లక్షల ఎకరాల్లో వరి పంట సాగవుతుంద
Read Moreబీఆర్ఎస్ పార్టీ లీడర్లకే దళిత బంధు ఇస్తున్నరంటూ ఆందోళన
సిద్దిపేట జిల్లా అంకిరెడ్డిపల్లిలో సర్పంచ్, ఎంపీపీ దిష్టిబొమ్మల దహనం సంగారెడ్డి జిల్లా జిన్నారంలో కేసీఆర్ దిష్టిబొమ్మతో శవయాత్ర కొండ
Read Moreఅప్పుల బాధతో రైతు ఆత్మహత్య
సంగారెడ్డి (హత్నూర), వెలుగు : సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం నవాబుపేట్ లో అప్పుల బాధతో ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల కథనం ప్రకారం..గ్రామానికి
Read Moreతల్లడిల్లిన తూప్రాన్... గద్దర్ సొంతూరు కంటతడి
మెదక్/తూప్రాన్, వెలుగు: గద్దర్ మరణ వార్త తెలిసి ఆయన సొంతూరు మెదక్ జిల్లాలోని తూప్రాన్ తల్లడిల్లుతున్నది. ప్రజా ఉద్యమాలకు గొంతుకైన తన బిడ్డ ఇక లే
Read Moreఆందోళనలు.. అరెస్టులు
పటాన్చెరు(గుమ్మడిదల), వెలుగు : దళితబంధు అర్హులకే ఇవ్వాలని సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల వద్ద హైవేపై కాంగ్రెస్ నేతలు ఆందోళనకు దిగారు. దళితబంధు కోసం అర్
Read Moreమిషన్ ఇంద్రధనుష్’ను సక్సెస్ చేయాలి: కలెక్టర్ డాక్టర్ శరత్
కంది, వెలుగు : జిల్లాలో మిషన్ ఇంద్రధనుష్ కార్యక్రమాన్ని అధికారులు సమన్వయంతో సక్సెస్ చేయాలని కలెక్టర్ డాక్టర్ శరత్ సూచించారు. శుక్రవారం కల
Read Moreచేర్యాలను రెవెన్యూ డివిజన్ చేసే వరకు పోరాడుతాం: రామగళ్ల పరమేశ్వర్
చేర్యాల, వెలుగు : అన్ని అర్హతలున్న చేర్యాలను రెవెన్యూ డివిజన్ కేంద్రంగా ప్రకటించే వరకు పోరాటాలు ఆగవని జేఏసీ చైర్మన్డాక్టర్ రామగళ్ల పరమేశ్వర్ స్పష్
Read Moreరోడ్డు వేయాలంటూ ధర్నా
మెదక్ (శివ్వంపేట), వెలుగు : రోడ్డు వేయాలంటూ మెదక్ జిల్లా శివ్వంపేట మండలం ఉసిరికపల్లి వద్ద శుక్రవారం వివిధ గ్రామాల ప్రజలు ధర్నా చేశారు. ఈ సందర్భ
Read Moreప్రాణం తీసిన వివాహేతర సంబంధం
సంగారెడ్డి జిల్లా నల్లంపల్లిలో ఘటన రాయికోడ్, వెలుగు: సంగారెడ్డి జిల్లాలో ఓ భార్య వివాహేతర సంబంధం భర్త ప్రాణం తీసింది. పోలీసులు తెలిపిన వివరాల
Read More