మెదక్
కార్పొరేషన్ పదవులతో కాంగ్రెస్లో జోష్
టీజీఐఐసీ చైర్మన్ గా నిర్మలా జగ్గారెడ్డి ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ గా ఎంఏ ఫయీం ఫిలిం డె
Read Moreబీఆర్ఎస్లో చేరిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సమక్షంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్ లో చేరారు. ఈ సందర్భంగా ప్రవీణ్ కుమార్ కు గులాబీ కండువా కప్పి.. పార్టీలోకి ఆహ్వానించారు
Read Moreబంగారు రుద్రాక్ష మాల, వెండి పళ్లెం బహూకరణ
కొమురవెల్లి, వెలుగు: కొమురవెల్లి మల్లికార్జునస్వామికి ఆదివారం హైదరాబాద్ లోని బోయిన్పల్లికి చెందిన ఉమారాజ్ యాదవ్ బంగారు రుద్రాక్ష మాల, ధనుంజయ్ గౌడ్ &n
Read Moreబీఆర్ఎస్కు నాగపురి కిరణ్కుమార్ రాజీనామా
చేర్యాల, వెలుగు: బీఆర్ఎస్కు మరో షాక్ తగిలింది. ఆదివారం మాజీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ నాగపురి రాజలింగం కుమారుడు బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు కిరణ్ కుమార
Read Moreదొంగ ఓట్లను తొలగించాలి : నర్సింహారెడ్డి
ఎన్నికల అధికారిని కోరిన కాంగ్రెస్ నేతలు పటాన్చెరు(గుమ్మడిదల),వెలుగు: ఓటరు లిస్టులో దొంగ ఓట్లను గుర్తించి తొలగించాలని కాంగ్రెస్
Read Moreపిల్లలతో సహా తల్లి అదృశ్యం
పటాన్చెరు(గుమ్మడిదల), వెలుగు: ఇద్దరు పిల్లలతో సహా తల్లి కనిపించకుండా పోయిన ఘటన సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల పీఎస్ పరిధిలో ఆదివారం జరిగింది. పోలీసులు
Read Moreఏడుపాయలలో భక్తుల సందడి
పాపన్నపేట, వెలుగు: ఏడుపాయల వనదుర్గామాత ఆలయం ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన జనంతో ఆలయ పరిసరాలు సందడిగా మారాయి. ఉదయం నుంచే
Read Moreబోర్లు పోస్తలేవు .. అడుగంటిన భూగర్భజలాలు
తడులు అందక ఎండుతున్న పంటలు ఆగమవుతున్న అన్నదాతలు మెదక్, నిజాంపేట, వెలుగు: బోర్లను నమ్ముకొని పంటలు వేసిన రైతుల పరిస్థితి అగమ్యగోచరం
Read Moreకొమురవెల్లి మల్లన్న బ్రహ్మోత్సవాలు.. భారీగా పెరిగిన భక్తుల రద్దీ
సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా 2024 మార్చి 17 తొమ్మిదివ ఆది
Read Moreతైబజార్ వేలంతో రూ.4 లక్షల ఆదాయం
పాపన్నపేట, వెలుగు: పాపన్నపేటలోని జీపీ ఆఫీసులో శనివారం అధికారులు తైబజార్ వేలం నిర్వహించారు. జీపీకి రూ.4,23,000 ఆదాయం సమాకురినట్లు స్పెషల్ఆఫీసర్ లక్ష్మ
Read Moreఎన్నికల విధులు పకడ్బందీగా నిర్వహించాలి : రాహుల్రాజ్
మెదక్టౌన్, వెలుగు: ఎన్నికల విధులను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్, ఎన్నికల అధికారి రాహుల్ రాజ్ సూచించారు. శనివారం మెదక్కలెక్టర్ఆఫీసులో అధి
Read Moreఆలయ భూమి కబ్జాపై గ్రామస్తుల ఆందోళన
వెల్దుర్తి, వెలుగు: మండలంలోని ఆరెగూడెం గ్రామానికి చెందిన ఓ వ్యక్తి గ్రామ దేవతల స్థలాన్ని కబ్జా చేసి మరొకరికి అమ్మి సొమ్ము చేసుకున్నాడని గ్రామస్తులు ఆర
Read Moreమెదక్ పట్టణంలో భారీ వర్షం
నిలిచిపోయిన విద్యుత్ సరఫరా మెదక్టౌన్, వెలుగు: మెదక్ పట్టణంలో శనివారం రాత్రి భారీ వర్షం కురిసింది. దీంతో రాకపోకలు ఎక్కడికక్కడే స్తంభిం
Read More












