హరియాణాలోని ఫరీదాబాద్ లో దారుణం జరిగింది. రైలు ప్రమాదంలో ఓవక్తి కాళ్లు తెగిపడ్డాయి. ప్రదీప్ అనే వ్యక్తి ఓ ప్రైవేట్ కంపెనీలో పని చేస్తున్నాడు. శుక్రవారం ఆఫీస్ నుంచి ఇంటికి తిరిగి వెళ్లే మార్గంలో… రైలు పట్టాలు దాటుతుండగా.. అతడి కాలు పట్టాల మధ్య ఇరుక్కుపోయింది. అదే టైమ్ లో ఆ మార్గంలో వచ్చిన రైలు అతడిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ప్రదీప్ రెండు కాళ్లు తెగి పోయాయి. గమనించిన స్థానికులు.. అంబులెన్స్ కు, పోలీసులకు సమాచారం ఇచ్చారు. ప్రభుత్వ హాస్పిటల్ కు తరలించారు. అయితే అక్కడ ప్రదీప్ కు సరైన చికిత్స అందివ్వలేదు. స్ట్రెచర్ పై తీసుకెళ్లిన సిబ్బంది…… తెగిపడిన కాళ్లనే అతనికి తల కింద దిండుగా.. పెట్టి తీసుకుపోయారు. ఈ విషయంలో హాస్పిటల్ సిబ్బంది తీరును చాలామంది విమర్శించారు. ప్రమాదంలో గాయపడిన అతడి మానసికి స్థితి గురించి ఏమైనా ఆలోచించారా … అంత దారుణంగా ప్రవర్తిస్తారా.. అంటూ దీంతో హాస్పిటల్ సిబ్బంది తీరును తప్పుపట్టారు. ఆ తర్వాత మెరుగైన చికిత్స కోసం ప్రదీప్ ను ఢిల్లీలోని ఎయిమ్స్ కు తరలించారు.
రైలు ప్రమాదం: తెగిపడిన కాలునే తలకింద దిండుగా పెట్టారు
- దేశం
- August 25, 2019
లేటెస్ట్
- ఎవరెస్ట్, MDH మసాల బ్రాండ్లపై నేపాల్ నిషేదం
- Prabhas: ప్రభాస్ డార్లింగ్ ట్విట్ : పెళ్లి గురించే అంటూ టాక్
- నకిలీ విత్తనాలతో రైతులు జాగ్రత్తగా ఉండాలి : ఏవో వాణి
- SSMB 29 CASTING: రాజమౌళి-మహేష్ SSMB29 కాస్టింగ్పై రూమర్స్.. నోట్ రిలీజ్ చేసిన యూనిట్
- ‘ఖని’ హాస్పిటల్లో ట్రాన్స్జెండర్లకు వైద్య సేవలు
- యునెస్కో మీటింగ్కు ప్రొఫెసర్ డా.మల్లారెడ్డి ఎన్నిక
- జపాన్ ఎగ్జిబిషన్ కు అల్ఫోర్స్ స్టూడెంట్
- గద్వాల జిల్లాలో..పిడుగుపాటుతో మూగజీవాలు మృతి
- 16మంది చావుకు కారణమైన వ్యక్తి అరెస్ట్
- Krishnamma OTT Official: వారంలోపే OTTకి వచ్చేసిన కృష్ణమ్మ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
Most Read News
- మోహిని ఏకాదశి మే 19న మూడు యోగాల కలయిక ..ఆ రోజు ఏం చేయాలంటే..
- హైదరాబాద్లో భారీ వర్షం .. ఉప్పల్లో మ్యాచ్ కష్టమే
- ఆరోగ్య బీమా పాలసీలను రద్దు చేసిన HDFC :పాలసీదారులపై ప్రభావం చూపుతుందా?
- హైకోర్టును ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్
- హైదరాబాద్ లో కుండపోత వర్షం.. ఎవరూ బయటకు రావొద్దు
- కొత్త జిల్లాలపై మొదలైన చర్చ
- బతకనీయరా: కోవీషీల్డ్ కంటే కోవ్యాగ్జిన్ టీకా మరింత డేంజర్ అంట..!
- Sireesha Divorce: విడాకులు తీసుకున్న సీరియల్ నటి శిరీష.. సోషల్ మీడియా పోస్ట్ వైరల్
- Kevvu Karthik: జబర్దస్త్ కమెడియన్ కెవ్వు కార్తీక్ ఇంట విషాదం
- రైతుల నుంచి లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన్రు