మంత్రి సీతక్క సోమవారం మౌలాలిలోని ఆయాన్ డిజిటల్ సెంటర్లో ఎల్ఎల్ఎం ఎంట్రెన్స్ ఎగ్జామ్ రాశారు. ఇప్పటికే ఆమె ఎల్ఎల్బీ, కార్పొరేట్ లాలో ఎల్ఎల్ఎం, అలాగే పొలిటికల్ సైన్స్లో పీహెచ్డీ పూర్తి చేశారు.
అయితే, రాజ్యాంగంపై ఉన్న ప్రత్యేక ఆసక్తితో ఇప్పుడు ‘కానిస్టిట్యూషనల్ లా’ విభాగంలో మరోసారి ఎల్ఎల్ఎమ్ చేసేందుకు మంత్రి సీతక్క ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయడం విశేషం.
హైదరాబాద్, వెలుగు
