హైదరాబాద్: కరోనాతో డెడ్ బాడీలను స్మశాన వాటికకు తరలించాలంటే భారీగా డబ్బులు డిమాండ్ చేస్తున్నారుని తెలిపారు కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి. ఈ క్రమంలోనే 2 అంబులెన్సులు ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. హైదరాబాద్ నుంచి 50 కిలోమీటర్ల పరిధిలో అంబులెన్స్ సేవలుంటాయని, కరోనా బాధితులను సమీప ఆస్పత్రులకు చేరుస్తామని తెలిపారు. కరోనా పేషెంట్ హాస్పిటల్ కు వెళ్లాలన్నా..ఒకవేళ చనిపోతే డెడ్ బాడీలను స్మశానవాటికకు చేర్చేందుకు ఈ ఫ్రీ అంబులెన్సులో తీసుకెళ్లవచ్చని తెలిపారు. ఈ అంబులెన్సులను ఆదివారం సాయంత్రం 3 గంటలకు గాంధీభవన్ లో టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రారంభించనున్నట్లు తెలిపారు ఎమ్మెల్యే జగ్గారెడ్డి.
కరోనా బాధితులకు 2 ఉచిత అంబులెన్సులు
- తెలంగాణం
- May 23, 2021
లేటెస్ట్
- నల్లమల అడవిలో బర్రెలతో సహా యువకుడు మిస్సింగ్
- ఈ కుర్రోళ్లు మరీ అరాచకం : రన్నింగ్ ఆర్టీసీ బస్సుపై.. బైకులపై వెళుతూ రాళ్ల దాడి
- పవన్ కళ్యాణ్ సెక్యూరిటీపై దాడి
- ఖమ్మం ఆర్టీసీకి రూ.7.63 కోట్ల ఆదాయం : సీహెచ్ వెంకన్న
- ఎంబ్రాయిడరీ వర్క్ లో స్త్రీలకు ఉచిత శిక్షణ
- Nani: నాని ఫ్యాన్స్కి బ్యాడ్ న్యూస్.. ఆ దర్శకుడితో సినిమా లేనట్టే?
- మనుషులా.. రాక్షసులా.. కుక్క విషయంలో చచ్చేలా కర్రలతో నడిరోడ్డుపై కొట్టారు
- ఆఫ్ లైన్ గ్రాండ్ టెస్ట్కు దరఖాస్తు చేసుకోండి
- సామ్రాజ్యలక్ష్మి అవతారంలో అమ్మవారి దర్శనం
- బైక్ ఆపలేదని వాహనదారునిపై లాఠీ విసిరిన కానిస్టేబుల్
Most Read News
- 10 రోజులు ముందుగానే.. రుతుపవనాలు వచ్చేస్తున్నయ్
- కిడ్నీల్లో రాళ్ల సమస్యా?.. అయితే ఇలా చేసి చూడండి..
- కొబ్బరి చక్కెర గురించి విన్నారా.. దీని గురించి తెలుస్తే అసలు వదిలిపెట్టరు..
- బీఆర్ఎస్ కారులో పట్టభద్రుల పంచాది
- లంచం తీసకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డ మిధాని అదనపు జనరల్ మేనేజర్ టి.జానకీరావు
- తెలంగాణకు వాతావరణ శాఖ గుడ్ న్యూస్.. మూడు రోజులు వానలు
- కాంగ్రెస్ పార్టీ గెలిచే ఒకే ఒక్క సీటు నల్గొండ : కేటీఆర్
- NTR: వీరభద్ర స్వామికి ఎన్టీఆర్ భారీ విరాళం..శిలాఫలకం చూస్తే కానీ తెలీలేదే!..ఆ ఆలయం ఎక్కడంటే?
- దేవుడా : కాశీకి వెళ్లే రైలులో పురుగుల అన్నం.. రైల్వే శాఖ ఏం చెప్పిందో తెలుసా..!
- PBKS vs RR: చేజారిన అగ్రపీఠం.. రాజస్థాన్పై పంజాబ్ ఘనవిజయం