ఏఐసీసీ అధ్యక్షులుగా గాంధీ కుటుంబమే కొనసాగాలని అన్నారు ఎమ్మెల్యే జగ్గారెడ్డి . కాంగ్రెస్ పార్టీలో నెలకొన్న నాయకత్వ సంక్షోభంపై సోమవారం ఆయన స్పందించారు. గాంధీ కుటుంబ సభ్యులు కాకుండా ఎవరు అధ్యక్షులుగా ఉన్న పార్టీకి నష్టం జరుగుతుందన్నారు. సోనియా, రాహుల్, కాంగ్రెస్ కార్యకర్తలకు ఒక బలం, భరోసా అని చెప్పారు. ఈ సందర్భంగా గాంధీ కుటుంబంపై ప్రశంసల జల్లు కురిపించారు. మొదటి ప్రధానిగా నెహ్రు మన దేశానికి ఎన్నో పారిశ్రామిక,ఆర్ధిక సంస్కరణలు తీసుకొచ్చారని.. వ్యవసాయ అభివృద్ధి కోసం భారీ సాగునీటి ప్రాజెక్టులు నిర్మించారని అన్నారు. దేశ సమగ్రత కోసం ఇందిరా, రాజీవ్ గాంధీలు ప్రాణత్యాగం చేశారని గుర్తు చేశారు . అలాంటి కుటుంబంపై విమర్శలు చేయడం తగదని సీనియర్లపై మండిపడ్డారు జగ్గారెడ్డి. లేఖ రాసిన వాళ్లు ప్రజనాయకులు కాకపోయినా పార్టీ పదవులు ఇచ్చిందని, పార్టీని చీల్చడానికి ప్రయత్నిస్తున్న సీనియర్లపై చర్యలు తీసుకోవాలని జగ్గారెడ్డి కోరారు.
ఏఐసీసీ అధ్యక్షులుగా గాంధీ కుటుంబమే కొనసాగాలి
- తెలంగాణం
- August 24, 2020
లేటెస్ట్
- ఆఫ్ లైన్ గ్రాండ్ టెస్ట్కు దరఖాస్తు చేసుకోండి
- సామ్రాజ్యలక్ష్మి అవతారంలో అమ్మవారి దర్శనం
- బైక్ ఆపలేదని వాహనదారునిపై లాఠీ విసిరిన కానిస్టేబుల్
- పెట్రోల్ బంక్ లో పెట్రోల్ బదులుగా నీళ్లు
- పీసీసీ రేసులో ఉన్నది ఎవరు.?
- కరీంనగర్ సిటీలో ఫుట్పాత్లపై పొంచి ఉన్నప్రమాదాలు
- పీసీసీ రేసులో ఎస్సీ కోటాలో ఇద్దరు.. బీసీ కోటాలో ముగ్గురు
- హైదరాబాద్ బేగంపేట ఫ్లైఓవర్ పై కారు బీభత్సం.. ట్రాఫిక్ జాం
- Sunny Leon: అందుకే సన్నీ లియోన్ బర్త్ డే వేడుకలు.. కారణం చెప్పిన కర్ణాటక కుర్రోళ్ళు
- గుండెపోటుతో చనిపోయి ఇద్దరికి చూపునిచ్చిన టీచర్
Most Read News
- 10 రోజులు ముందుగానే.. రుతుపవనాలు వచ్చేస్తున్నయ్
- బీఆర్ఎస్ కారులో పట్టభద్రుల పంచాది
- కిడ్నీల్లో రాళ్ల సమస్యా?.. అయితే ఇలా చేసి చూడండి..
- కొబ్బరి చక్కెర గురించి విన్నారా.. దీని గురించి తెలుస్తే అసలు వదిలిపెట్టరు..
- లంచం తీసకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డ మిధాని అదనపు జనరల్ మేనేజర్ టి.జానకీరావు
- తెలంగాణకు వాతావరణ శాఖ గుడ్ న్యూస్.. మూడు రోజులు వానలు
- కాంగ్రెస్ పార్టీ గెలిచే ఒకే ఒక్క సీటు నల్గొండ : కేటీఆర్
- NTR: వీరభద్ర స్వామికి ఎన్టీఆర్ భారీ విరాళం..శిలాఫలకం చూస్తే కానీ తెలీలేదే!..ఆ ఆలయం ఎక్కడంటే?
- దేవుడా : కాశీకి వెళ్లే రైలులో పురుగుల అన్నం.. రైల్వే శాఖ ఏం చెప్పిందో తెలుసా..!
- PBKS vs RR: చేజారిన అగ్రపీఠం.. రాజస్థాన్పై పంజాబ్ ఘనవిజయం