హైదరాబాద్: గాంధీ హాస్పిటల్ లో కరోనా సోకిన రోగులకు సేవ చేసేందుకు తనకు అవకాశం ఇవ్వాలని సీఎం కేసీఆర్ కు లేఖ రాశారు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్. గాంధీలో రోజుకు 10 నుంచి 12 గంటలు రోగులకు సేవ చేయగలనని లేఖలో తెలిపారు రాజసింగ్. ధూల్ పేటకు చెందిన ఓ ప్రెగ్నెన్సీ చనిపోవడంతో.. గాంధీ హాస్పిటల్ డాక్టర్లు సరిగ్గా పనిచేయడం లేదన్నారు. ధూల్ పేట మహిళకు సరైన వైద్యం అందించాలని అప్పట్లో కేటీఆర్, ఈటలకు, హాస్పిటల్ సూపరింటెండెంట్ కు ఫోన్ ద్వారా రిక్వెస్ట్ చేసినా స్పందించలేదన్నారు. ఈలోగా తల్లితోపాటు కడుపులో ఉన్న శిశువు కూడా చనిపోవడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు ఎమ్మెల్యే రాజా సింగ్.
కరోనా పేషెంట్లకు సేవ చేస్తానంటూ కేసీఆర్ కు రాజాసింగ్ లెటర్
- హైదరాబాద్
- June 6, 2020
లేటెస్ట్
- ఫ్రీ బస్ వద్దా?.. హాట్ టాపిక్ గా మారిన ప్రధాని కామెంట్లు
- కిషన్ రెడ్డి మాట తప్పు .. బీఆర్ఎస్ అంతరించదు .. విజయశాంతి ఆసక్తికర ట్వీట్
- Criminal Justice Season 4: సూపర్ హిట్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ సీజన్ 4 వచ్చేస్తోంది..అనౌన్స్మెంట్ వీడియో అదిరింది
- IPL 2024: బెంగుళూరు చేతిలో ఓడినా ప్లేఆఫ్కు CSK.. పూర్తి లెక్కలివే
- Exports Record: 778 బిలియన్లకు చేరిన భారత్ ఎగుమతులు
- దశాబ్దాలుగా దేశ ప్రజలను దోచుకున్నారు: అమిత్ షా ఫైర్
- Janaganamana: చివరికి తేజ సజ్జ చేతికి పూరి డ్రీమ్ ప్రాజెక్ట్.. ఇప్పటికైనా వర్కౌట్ అయ్యేనా!
- ఐడియా అదిరిందే : బార్ అండ్ రెస్టారెంట్లలో ఇక నుంచి కల్లు అమ్మకాలు..!
- అజ్ఞాతంలోకి పిన్నెల్లి సోదరులు..
- సుప్రీం కోర్టులో షర్మిలకు ఊరట..
Most Read News
- మోహిని ఏకాదశి మే 19న మూడు యోగాల కలయిక ..ఆ రోజు ఏం చేయాలంటే..
- హైకోర్టును ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్
- ఆరోగ్య బీమా పాలసీలను రద్దు చేసిన HDFC :పాలసీదారులపై ప్రభావం చూపుతుందా?
- తెలంగాణలో భూముల విలువ పెంపు!
- కొత్త జిల్లాలపై మొదలైన చర్చ
- బతకనీయరా: కోవీషీల్డ్ కంటే కోవ్యాగ్జిన్ టీకా మరింత డేంజర్ అంట..!
- Mohini ekadashi 2024: మోహిని ఏకాదశి రోజున ఈ వస్తువులు దానం చేస్తే ఏం జరుగుతుందో తెలుసా...
- రైతుల నుంచి లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన్రు
- ఉప్పల్ మ్యాచ్ రద్దు.. ప్లేఆఫ్స్ వెళ్లిన సన్ రైజర్స్ హైదరాబాద్
- కుండపోత వాన