నల్గొండ

కడుపులోనే శిశువు మృతి.. డాక్టర్ల నిర్లక్ష్యమే కారణమంటూ బంధువుల ధర్నా.. నల్గొండ జిల్లాలో ఘటన

నల్గొండ అర్బన్, వెలుగు : కాన్పు కోసం ఆస్పత్రికి వెళ్లిన గర్భిణి కడుపులోనే శిశువు మృతి చెందిన ఘటన నల్గొండ జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రిలో జరిగింది. త

Read More

కొత్తలూరులో 30 ఎకరాల్లో ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ ఏర్పాటులో ముందడుగు

కొత్తలూరులో 30 ఎకరాల్లో ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు చర్యలు ఇప్పటికే 16 ఎకరాల భూసేకరణ పూర్తి  నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో 17 వేల ఎకరాల

Read More

యాదగిరిగుట్ట దేవస్థానంలో వ్రత టికెట్‌‌‌‌‌‌‌‌ రేట్ల పెంపు

రూ.800 నుంచి రూ.1000కి పెంచుతూ ఆర్డర్స్‌‌‌‌‌‌‌‌ రేపటి నుంచి ఉచితంగా పులిహోరా, లడ్డూ పంపిణీ ట్రయల్స్‌

Read More

చేనేత వెల్ఫేర్‌‌‌‌‌‌‌‌ స్కీమ్స్‌‌‌‌‌‌‌‌ బాగున్నయ్‌‌‌‌‌‌‌‌ : గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ

ఇక్కత్‌‌‌‌‌‌‌‌ తయారీ పుస్తకాల్లో చదివా.. ఇప్పుడు ప్రత్యక్షంగా చూశా గవర్నర్​ జిష్ణుదేవ్​ వర్మ యాదాద్ర

Read More

చింత పండు చోరీ ఘటనపై హైలెవల్ కమిటీ: యాదాద్రి ఆలయ ఈవో వెంకట్రావు

యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో చింతపండు చోరీ ఘటనపై హైలెవెల్ కమిటీ వేశారు. మొత్తం ఐదుగురు సభ్యులతో కమిటీని ఏర్పాటు చేశామని తెలిపారు ఆలయ ఈవో వ

Read More

ఇరిగేషన్ శాఖలో ఉద్యోగాలంటూ మోసం..రూ.17లక్షలు వసూలు..వ్యక్తి అరెస్ట్

నల్లగొండ జిల్లాలో ఉద్యోగాలిప్పామని మోసం చేసి లక్షలు దండుకుంటున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇరిగేషన్ డిపార్టుమెంటులో ఉద్యోగాలిప్పిస్తానని నమ్మ

Read More

స్కూల్స్ స్టార్ట్ చెత్తాచెదారం తొలగింపు..దుమ్ము దులిపి శుభ్రం

యాదాద్రి, సూర్యాపేట, నల్గొండ, వెలుగు : ఎండాకాలం సెలవులు ముగిశాయి. గురువారం నుంచి 2025-–26 ఎడ్యుకేషన్ ఇయర్​ ప్రారంభమవుతోంది. దీంతో గవర్నమెంట్ స్క

Read More

ఆటపాటలతో చిన్నారుల్లో శారీరక అభివృద్ధి

సూర్యాపేట, వెలుగు : అంగన్​వాడీ కేంద్రాల్లో ఆటపాటలతో కూడిన విద్యతో చిన్నారుల్లో శారీరక, మానసిక అభివృద్ధి పెరుగుతుందని డీడబ్ల్యూవో నర్సింహరావు అన్నారు.

Read More

రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం

సూర్యాపేట, వెలుగు: రైతుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి అన్నారు. ఏరువాక పౌర్ణమి సంద

Read More

రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలి : ఇలా త్రిపాఠి

కలెక్టర్ ఇలా త్రిపాఠి నార్కట్​పల్లి, వెలుగు : రెవెన్యూ సదస్సులను రైతులు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు. రెవెన్యూ సదస్

Read More

హైడెన్సిటీ ప్లానింగ్తో అధిక లాభం

ఎకరం పత్తికి రూ.5 వేల ప్రోత్సాహం  అధిక సాంద్రత పద్ధతి సాగుకు యాదాద్రి జిల్లా ఎంపిక తక్కువ విస్తీర్ణంలో ఎక్కువ మొక్కలు ఎకరానికి 14.50 క్వ

Read More

యాదాద్రిలో జూన్ 12న గవర్నర్ పర్యటన 

యాదాద్రి, వెలుగు : ఈనెల 12న యాదాద్రి జిల్లాకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ రానున్నారు. చేనేత, పట్టు వస్త్రాలకు ప్రసిద్ది చెందిన భూదాన్​ పోచంపల్లిలో ఆయన పర్

Read More

అభివృద్ధి కోసం భూములు ఇచ్చిన రైతుల త్యాగం మరువలేనిది : మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి 

    రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి  నల్గొండ అర్బన్, వెలుగు : అభివృద్ధి కోసం భూములు ఇచ

Read More