దేశం

ఇంగ్లీష్, హిందీలో పెళ్లి ప్రమాణాలు చేసిన అనంత్ అంబానీ, రాధికా మర్చంట్

ప్రముఖ బిలియనీర్ ముఖేష్ అంబానీ, నీతా అంబానీల చిన్న కొడుకు అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ వివాహం ముంబైలో శుక్రవారం (జూలై 12) రాత్రి అంగరంగ వైభవంగా జరిగిం

Read More

1500 కిలోమీటర్ల దూరానికి కర్నాటక కొత్త బస్సులు

కర్ణాటక ఆర్టీసీ సుదూర ప్రాంతాలకు కొత్త సర్వీసులు ప్రారంభించేందుకు సిద్దమయింది. బెంగళూరునుంచి దాదాపు 15వందల కిలోమీటర్ల దూరంలో పూరి, అహ్మదాబాద్ సిటీలకు

Read More

ఎంత నిజాయితీ:పేద కూలీలకు దొరికిన బంగారం నిధి..అధికారులకు అప్పగింత

వాళ్లందరూ నిరు పేదలు..పొట్టకూటి కోసం కూలీ పనులు చేసుకుంటున్నారు. అలాంటి కూలీలకు బంగారం నిధి దొరికింది. అవును..100 సంవత్సరాల నాటి బంగారం ఆభరణాలు దొరికా

Read More

Rain Alert: 23 రాష్ట్రాల్లో 5 రోజుల పాటు వర్షాలు..  800 గ్రామాలకు వరద ముప్పు

దేశంలోని పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు (Heavy Rains) కురుస్తున్నాయి. ముఖ్యంగా ఉత్తరాది రాష్ట్రాలను కుండపోత వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. దేశరాజధాని

Read More

7 రాష్ట్రాల్లోని ఉప ఎన్నికల్లో ఇండియాకూటమి హవా.. బీజేపీ ఘోర ఓటమి

7 రాష్ట్రాల్లో 13 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉపఎన్నికల ఫలితాల్లో ఇండియా హవా కొనసాగుతోంది. బీజేపీ ఘోర ఓటమి చవిచూ సింది.13స్థానాలకు గాను ఇండియా కూటమి 10

Read More

రెక్కల పురుగులతో చాందిపుర వైర‌స్ : నలుగురు చిన్నారులు మృతి

దోమ‌లు, పురుగుల ద్వారా వ్యాప్తించే చాందిపుర వైరస్ గుజరాత్ లో నలుగురు పిల్లల్ని బలితీసుకుంది. స‌బ‌ర్‌కాంతా జిల్లాలో చాందిపుర వైర&zw

Read More

దేశవ్యాప్తంగా 13 అసెంబ్లీ స్థానాలకు బైపోల్ : రిజల్ట్స్ ఇవే

దేశవ్యాప్తంగా 7 రాష్ట్రాల్లోని 13 అసెంబ్లీ స్థానాల బైపోల్ ఫలితాలు జూలై 13న వెలువడుతున్నాయి. ఇప్పటివరకు ఏడు స్థానాల్లో రిజల్ట్ వెల్లడించింది ఈసీ. బెంగా

Read More

ఏంటీ విచిత్రం : ప్రతి శనివారం ఆ పాము అతన్ని కాటేస్తుంది..

పాములు పగబడతాయా? ఈ డౌట్ చాలా మందిలో ఉంటుంది. నాగుపాములు మనుషుల్ని గుర్తిపట్టగలవు.. అవి వాటికి హాని తలపెట్టిన వారిని టార్గెట్ చేసి మారీ పగబడతాయని చాలామ

Read More

7 రాష్ట్రాల్లోని అసెంబ్లీ బైపోల్ రిజల్ట్ : 5 స్థానాల్లో కాంగ్రెస్ ఆధిక్యం

దేశ వ్యాప్తంగా 7 రాష్ట్రాల్లో 13 అసెంబ్లీ ఎన్నికలకు కౌంటింగ్ కొనసాగుతోంది. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభమయ్యింది.పశ్చిమ బెంగాల్ లోని 4, హిమాచల్ ప్రదే

Read More

ఒడిశాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు హైదరాబాదీలు మృతి

ఒడిశాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్‌ నుంచి యాత్రికులతో బయలుదేరి ఒడిశా వెళ్లిన ఓ బస్సు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో  బస్సు డ్ర

Read More

దళిత బాలుడిని చితకబాది మూత్రం తాగించారుc

 యూపీలో దారుణం, ముగ్గురి అరెస్టు లక్నో: దళిత బాలుడిని  ముగ్గురు వ్యక్తులు చితకబాది బలవంతంగా మూత్రం తాగించారు. ఉత్తరప్రదేశ్​లోని శ్రా

Read More

నన్ను కలవాలంటే ఆధార్ కార్డుతో రండి : ఎంపీ కంగనా రనౌత్​

 మండి నియోజకవర్గ ప్రజలకు ఎంపీ కంగనా రనౌత్​ సూచన న్యూఢిల్లీ: మండి నియోజకవర్గం నుంచి తనను కలిసేందుకు వచ్చేవారు తమ ఆధార్ కార్డులను వెంట తెచ్

Read More