దేశం
Moral Stories: కాళ్లను చూసి నేర్చుకోండి.. ఈర్ష్య... గర్వం రెండూ ప్రమాదమే
‘నడుస్తున్న కాళ్లు మనకు ఎన్నో నేర్పిస్తాయి. ముందున్న కాలికి గర్వం లేదు తాను ముందు ఉన్నానని. వెనకున్న కాలికి అవమానం లేదు. తాను వెనుకబడ్డానని
Read Moreభారత మేధావి షేక్ షా సులేమాన్.. ఆయన సాధించిన విజయాలు ఇవే..!
షేక్ మొహమ్మద్ ఉస్మాన్.. జాన్పూర్ బార్లో లీడింగ్ లాయర్. ఆయన కొడుకే షా సులేమాన్. మొదట్నించీ సులేమాన్కు చదువంటే మక్కువ.1906లో జరిగిన బి.ఎ పరీక్ష
Read Moreదేశద్రోహులు: పాక్ కి సమాచారం చేరవేస్తున్న హర్యాణా యువకుడి అరెస్ట్.. వారంలోనే మూడోది..
ఆపరేషన్ సిందూర్ తర్వాత ఆర్మీతో పాటు ఇంటెలిజెన్స్ అధికారులు దేశం బయట పాకిస్థాన్ లో దాగి ఉన్న ఉగ్రవాదులకు సహకారం చేస్తున్న పాక్ సానుభూతిపరులు, దేశద్రోహు
Read Moreఅడివంతా వెలుగంట: ఎవరు పని వారు చేస్తారు.. అడ్డుకుంటే ఇబ్బందులే..
రుద్రవనం అనే ఊరి దగ్గర్లోని అడవిలో ఉండే రకరకాల జంతువులు ఉండేవి. ఆ అడవిలో ఒక్కోసారి ఒక్కో చోట రాత్రుళ్లు వెలుతురుతో నిండిపోతూ ఉండేది. ఆ వెలుతురుల
Read MoreAI Treatment: రోబోలే ఇక్కడ డాక్టర్లు.. 21 రకాల జబ్బులకు వైద్యం
రోబో సినిమాలో ఒక ప్రెగ్నెంట్ లేడీకి చిట్టి రోబో పురుడు పోసే సీన్ అందరూ చూసే ఉంటారు. అలాంటివి ఒకప్పుడు ఫిక్షన్ సినిమాల్లోనే సాధ్యమయ్యేవి. కానీ
Read Moreమీర్ చౌక్ మృతులకు రూ.2 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించిన కేంద్రం
హైదరాబాద్ పాతబస్తి మీర్ చౌక్ ఘటనపై పీఎం నరేంద్ర మోదీ దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. గాయపడిన వారు త్వరగా కోల
Read Moreట్రెండ్: కాపురంలో చిచ్చు పెట్టిన ఏఐ!
టెక్నాలజీ డెవలప్ అయ్యే కొద్దీ ఏఐ వాడకం విపరీతంగా పెరిగిపోతోంది. దాంతో వర్క్ ప్రెజర్ చాలా వరకు తగ్గుతోంది. ఇంతవరకు బాగానే ఉంది. కానీ.. ఇక్కడ ఏఐ భార్
Read MoreGold News: 300 ఏళ్ల తర్వాత విజయం.. గ్రాముల్లో కాదు ఇక టన్నుల్లో గోల్డ్ వస్తుందా..?
Gold From Lead: భారతీయులకు పసిడితో ఉన్న సంబంధం విడతీయలేనిది. ఎంత బంగారం ఉన్నా ఇంకో గ్రాము కొనుగోలు చేసేందుకే ఇండియన్ ఫ్యామిలీస్ ప్రయత్నిస్తుంటాయి. సాం
Read Moreఢిల్లీలో13 మంది ఆప్ కౌన్సిలర్లు రిజైన్.. 'ఇంద్రప్రస్థ వికాస్' పేరిట కొత్త పార్టీ ఏర్పాటు ప్రకటన
న్యూఢిల్లీ: ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్ )కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. పార్టీకి చెందిన 13 మంది కౌన్సిలర్లు తమ పదవులకు రాజీనామా చేశారు. అంతేగాక, కొత్
Read Moreమానవత్వానికి పాక్ ముప్పు.. ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ
హైదరాబాద్: పాకిస్తాన్ కొన్ని దశాబ్దాలుగా టెర్రరిజాన్ని ప్రోత్సహిస్తూ, మానవత్వానికి ముప్పుగా మారిందన్న విషయాన్ని అంతర్జాతీయ సమాజానికి చాటి చెప్తానని ఎం
Read Moreలాడెన్ను చంపినట్టే ఆపరేషన్ సిందూర్.. టెర్రరిజంపై కొత్త బెంచ్ మార్క్ క్రియేట్ చేశాం: ఉపరాష్ట్రపతి
న్యూఢిల్లీ: ఆపరేషన్ సిందూర్ను అల్-ఖైదా నాయకుడు ఒసామా బిన్ లాడెన్&z
Read Moreఅమెరికాలో కాల్పు లుఇద్దరు మృతి.. మరో ముగ్గురికి గాయాలు
లాస్ వేగాస్: అమెరికాలో కాల్పుల కలకలం రేగింది. లాస్ వేగాస్ లోని అథ్లెటిక్ క్లబ్ లో జరిగిన కాల్పుల్లో ఇద్దరు వ్యక్తులు మరణించారు. మరో ముగ్గురు గాయపడ్డార
Read Moreతాళి కట్టిన కాసేపటికే వరుడు మృతి.. కర్నాటకలోని బాగల్కోట్లో ఘటన
బాగల్ కోట్: వధువుకి తాళి కట్టిన కాసేపటికే వరుడు గుండెపోటుతో మరణించారు. దీనిని కుటుంబ సభ్యులు, స్నేహితులు తీవ్ర విషాదం లో కూరుకుపోయారు. ఈ షాకింగ్ ఘటన శ
Read More












