దేశం
ఢిల్లీలో కేదార్నాథ్ నిర్మాణ పనులు నిలిపివేత
డెహ్రాడూన్: ఢిల్లీలో కేదార్నాథ్ టెంపుల్ నిర్మాణ పనులను నిలిపివేశారు. మతపరమైన మనోభావాలు దెబ్బతింట
Read Moreఅభిషేక్ బెనర్జీ కుమార్తెకు అత్యాచార బెదిరింపులు
తీవ్రంగా పరిగణించిన బాలల హక్కుల కమిషన్ కోల్ కతా: తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ఎంపీ అభిషేక్ బెనర్జీ కుమార్తెకు అత్యాచార బెదిరింపులు వచ్చాయి. దీని
Read Moreసందీప్ ఘోష్పై నాన్ బెయిలబుల్ కేసులు
కోల్కతా: ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్.. తన పదవీ కాలంలో భారీ ఎత్తున అవినీతికి పాల్పడినట్లు సీబీఐ అధికారులు నిర్ధారణకు వచ్చార
Read Moreట్రెయినీ డాక్టర్ను నేను చంపలే! పాలిగ్రాఫ్ టెస్ట్లో నిందితుడు సంజయ్ రాయ్
న్యూఢిల్లీ: కోల్కతా ఆర్జీ కర్ మెడికల్ కాలేజ్, హాస్పిటల్ ట్రెయినీ డాక్టర్ను తాను చంపలేదని ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్ సీబీఐ అధికారులకు చెప్పినట్లు సమ
Read Moreకుప్పకూలిన 35 అడుగుల శివాజీ విగ్రహం
మహారాష్ట్ర మాల్వాన్లో ఘటన ముంబై: మహారాష్ట్రలో ఏర్పాటు చేసిన మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ మహారాజ్&zwn
Read Moreనదిలో కొట్టుకుపోయిన ట్రాక్టర్.. ఏడుగురు గల్లంతు
మోర్బి: గుజరాత్లోని నదిలో ఓ ట్రాక్టర్ కొట్టుకుపోగా, ఏడుగురు గల్లంతయ్యారు. మరో 10 మంది ప్రాణాలతో బయటపడ్డారు. మోర్బి జిల్లాలోని ధనవ గ్రామ సమ
Read Moreకాంగ్రెస్, ఎన్సీల మధ్యసీట్ల పంపకం డీల్ ఓకే
శ్రీనగర్: జమ్మూకాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలకు కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్(ఎన్సీ) మధ్య సీట్ల పంపకాలపై ఒప్పందం కుదిరింది. జమ్మూ కాశ్మీర్లో మొ
Read Moreనోరు అదుపులో పెట్టుకో.. కంగనపై బీజేపీ నాయకత్వం ఆగ్రహం
వివాదాస్పద వ్యాఖ్యలు చేయకు న్యూఢిల్లీ: నోరు అదుపులో పెట్టుకోవాలంటూ బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ కు ఆ పార్టీ నాయకత్వం తీవ్రంగా చీవాట్లు పెట్టింది. వ
Read Moreకులగణనకు మా పార్టీ మద్దతు.. ఎల్జేపీ చీఫ్ చిరాగ్ పాశ్వాన్
న్యూఢిల్లీ: కేంద్రమంత్రి, లోక్ జనశక్తి(రామ్ విలాస్) పార్టీ చీఫ్ చిరాగ్ పాశ్వాన్ మరోసారి ఎన్డీఏ సర్కారుకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారు. కుల గణనకు తాను
Read Moreయూపీఎస్కు మహారాష్ట్ర సర్కార్ ఆమోదం..దేశంలోనే మొదటి రాష్ట్రంగా రికార్డ్
ముంబై : మహారాష్ట్ర సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్(యూపీఎస్)ను తమ రాష్ట్రంలో అమలు చేయనున్నట్లు ప్రక
Read Moreఉక్రెయిన్పై రష్యా భీకర దాడి
వంద డ్రోన్లు, వంద మిసైళ్లతో అటాక్ పవర్ ప్లాంట్లు, ఆయిల్ రిఫైనరీలే లక్ష్యం ముగ్గురు ఉక్రెయిన్ పౌరులు మృతి భారీ పేలుళ్లతో భయాందోళనలో
Read Moreజమ్మూకశ్మీర్ ఎన్నికలు: నేషనల్ కాన్ఫరెన్స్ 51 ..కాంగ్రెస్ 32 స్థానాల్లో పోటీ
జమ్మూకశ్మీర్ లో కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్ మధ్య సీట్ల పంపిణీ ఓ కొలిక్కి వచ్చింది. మొత్తం 90 అసెంబ్లీ సీట్లలో నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ 51చోట్ల పోటీ
Read Moreఆమె మా ఎంపీనే.. ఆమె మాటలు పార్టీకి సంబంధం లేదు : కంగనాపై బీజేపీ వెర్షన్
పంజాబ్, హర్యానా రైతులపై బీజేపీ ఎంపీ, సినీ నటి కంగనా రనౌత్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. రైతుల ఉద్యమాన్ని బీజేపీ అడ్డుకోకపోయి ఉంటే.. ఇండియా
Read More












