దేశం

Health Alert: పెరుగుతున్న జీబీఎస్(GBS) మరణాలు..పుణెలో మరొకరు మృతి

మహరాష్ట్రలో గిలియన్ బార్ సిండ్రోమ్ తో మరొకరు మృతిచెందారు. ఆదివారం ( ఫిబ్రవరి 2) నాందేడ్ లో జీబీఎస్ తో వృద్ధుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు.

Read More

హర్యానాలో రోడ్డు ప్రమాదం.. కాల్వలోకి పడిన మినివ్యాన్.. ఆరుగురు మృతి

హర్యాలోని ఘోర ప్రమాదం జరిగింది..శనివారం (ఫిబ్రవరి 1) అర్థరాత్రి ఫరీదాబాద్ వద్ద భాక్రా కాలువలో పెళ్లిబందంతో వెళ్తున్న మినివ్యాన్ పడింది. ఈ ప్రమాదంలో ఆర

Read More

ఇది బిహార్​ ఎన్నికల బడ్జెట్​: కాంగ్రెస్​నేత చిదంబరం

మిగతా ప్రజలందరికి నిరాశ కలిగించింది పాత దారుల్లో బీజేపీ ప్రభుత్వం.. 6శాతం వృద్ధిరేటు కష్టమేనని వ్యాఖ్య న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ప్రకటించ

Read More

లోక్​పాల్​కు రూ.44.32 కోట్లు

న్యూఢిల్లీ: స్వతంత్ర ప్రతిపత్తి గల లోక్​పాల్​కు తాజా బడ్జెట్​లో రూ.44.32 కోట్లు కేటాయించారు. ఈ నిధులను లోక్​పాల్  బిల్డింగ్  నిర్మాణాలకు ఖర్

Read More

మహిళా, శిశు సంక్షేమానికి ప్రయార్టీ..గతంతో పోలిస్తే రూ.3,700 కోట్లు పెంపు

  బడ్జెట్​లో రూ.26,889 కోట్లు కేటాయింపు  గతంతో పోలిస్తే రూ.3,700 కోట్లు పెంపు సాక్షమ్ అంగన్​వాడీ, పోషణ్ 2.0 స్కీమ్స్​కు రూ.21,960 క

Read More

ప్రతీ వర్గాన్ని, ప్రతీ రంగాన్ని కవర్ చేసింది: అమిత్ షా

ప్రధాని నరేంద్ర మోదీ హృదయంలో మధ్యతరగతి ప్రజలకు ఎల్లప్పుడూ చోటుంటుంది. రైతుల నుంచి మధ్యతరగతి వరకు ప్రతి వర్గాన్ని, హెల్త్ నుంచి న్యూట్రిషన్ వరకు ప్రతి

Read More

హక్కుగా వచ్చే వాటాలే తప్ప.. బడ్జెట్​లో తెలంగాణకు ప్రత్యేక కేటాయింపుల్లేవ్​

పన్నుల వాటా కింద తెలంగాణకు రూ.29,890 కోట్లు కేంద్ర పథకాలు, ఫైనాన్స్​ కమిషన్​ గ్రాంట్ల కింద మరో 15 వేల కోట్లు గత కొన్నేండ్లుగా రెగ్యులర్​గా ఇస్త

Read More

దేశమంటే మట్టికాదోయ్​.. గురజాడ కవితతో నిర్మలమ్మ బడ్జెట్​ స్పీచ్ ​మొదలు

ఒక గంట 15 నిమిషాల పాటు ప్రసంగం ‘వికసిత్​ భారత్​’ తమ లక్ష్యమని ప్రకటన న్యూఢిల్లీ: తెలుగు కవి గురజాడ అప్పారావు కవితతో కేంద్ర ఆర్థి

Read More

వరుసగా ఎనిమిదోసారి: ఎక్కువసార్లు బడ్జెట్​ప్రవేశపెట్టిన మంత్రిగా నిర్మల రికార్డు

న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్​ శనివారం వరుసగా ఎనిమిదో సారి కేంద్ర బడ్జెట్​ ప్రవేశపెట్టి రికార్డు సృష్టించారు. 2019లో బాధ్యతలు

Read More

ఎడ్యుకేషన్​లో ఏఐ.. ఇకపై డిజిటల్‌‌‌‌ రూపంలో పాఠ్య పుస్తకాలు

  ‘భారతీయ భాషా పుస్తక్‌‌‌‌’ స్కీమ్​పై ప్రకటన విద్యా రంగానికి రూ.1.28 లక్షల కోట్ల కేటాయింపు 50 వేల అటల్

Read More

ప్రజలను మభ్యపెట్టేలా బడ్జెట్: కాంగ్రెస్ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే

ప్రజలను మభ్య పెట్టేదిగా ప్రస్తుత బడ్జెట్ ఉంది. గత పదేండ్లలో నరేంద్ర మోదీ ప్రభుత్వం మధ్యతరగతి ప్రజల నుంచి రూ.54.18 లక్షల కోట్ల ఆదాయపు పన్ను వసూలు చేసిం

Read More

నమ్మలేకపోతున్నాం: బడ్జెట్​పై నెటిజన్ల మిశ్రమ స్పందన

న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్​పై నెటిజన్లు మిశ్రమంగా స్పందించారు. డబ్బులను లాక్కునే అమ్మగా గతంలో పిలిచిన కొ

Read More

ఇది బడ్జెట్ కాదు.. బీజేపీ ఎలక్షన్ మేనిఫెస్టో.. కేంద్ర బడ్జెట్‌పై కాంగ్రెస్ ఎంపీల విమర్శలు

న్యూఢిల్లీ, వెలుగు: కేంద్ర ఆర్థిక మంత్రి ప్రవేశపెట్టింది కేంద్ర బడ్జెట్ కాదని.. బీజేపీ ఎలక్షన్ మేనిఫెస్టో అని కాంగ్రెస్ ఎంపీలు విమర్శించారు. త్వరలో జర

Read More