దేశం

దానా తుఫాన్ ఎఫెక్ట్.. ఒడిశాలో స్కూళ్లు మూసివేత ...సివిల్ సర్వీసెస్ పరీక్ష వాయిదా

తీర ప్రాంత ప్రజల తరలింపు కటక్‌‌‌‌:  దానా సైక్లోన్ నేపథ్యంలో ఒడిశా, పశ్చిమబెంగాల్  హైఅలర్ట్​ ప్రకటించాయి. రెండు ర

Read More

ఆస్తులను తక్కువగా చూపించారు...కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీపై బీజేపీ ఆరోపణలు 

టూర్ కు అని చెప్పి జనాలను తీసుకొచ్చారు   గాంధీ కుటుంబం ఖర్గేను అవమానించిందని విమర్శలు  వయనాడ్:  కేరళలోని వయనాడ్ లోక్ సభ స్థాన

Read More

డేట్ ఆఫ్ బర్త్కు.. ఆధార్ ప్రామాణికం కాదు...అది గుర్తింపు పత్రం మాత్రమే: సుప్రీం

న్యూఢిల్లీ: డేట్ ఆఫ్ బర్త్ కు ఆధార్ ప్రామాణికం కాదని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. రోడ్డు ప్రమాదంలో మరణించిన వ్యక్తి వయస్సును అతని ఆధార్ కార్డులోని ప

Read More

కాశ్మీర్​కు రాష్ట్ర హోదా!...సీఎం ఒమర్ అబ్దుల్లాకు కేంద్రం హామీ 

ప్రధాని మోదీ, అమిత్ షా, రాజ్ నాథ్, ఇతర మంత్రులతో సీఎం భేటీ  న్యూఢిల్లీ:  జమ్మూకాశ్మీర్ కు రాష్ట్ర హోదాను పునరుద్ధరించేందుకు కేంద్ర ప

Read More

ఇదీ చర్చలకు ఉండే పవర్!...చైనాతో ఒప్పందంపై రాజ్ నాథ్ 

న్యూఢిల్లీ:  బార్డర్ వెంబడి గతంలో ఉన్న స్థితిని కొనసాగించేందుకు చైనాతో ఏకాభిప్రాయం కుదిరిందని డిఫెన్స్ మినిస్టర్ రాజ్ నాథ్ సింగ్ తెలిపారు. లైన్ ఆ

Read More

కేంద్ర కమిటీల్లో తెలంగాణ ఎంపీలకు చోటు

టెక్స్ టైల్స్​లో చామల స్కిల్ డెవలప్​మెంట్ కమిటీలో మల్లు, కావ్యకు అవకాశం ఉత్తర్వులు రిలీజ్ చేసిన ఆయా మంత్రిత్వ శాఖలు న్యూఢిల్లీ, వెలుగు: కే

Read More

అమరావతికి రైల్వే లైన్​ .. కేంద్ర కేబినెట్ నిర్ణయాలు వెల్లడించిన అశ్వినీ వైష్ణవ్

ఎర్రుపాలెం నుంచి నంబూరుకు 57 కి.మీ. ప్రత్యేక మార్గం కృష్ణా నదిపై 3.2 కిలోమీటర్ల పొడవైన బ్రిడ్జి చెన్నై- హైదరాబాద్-కోల్​కతా సిటీలతో అనుసంధానం

Read More

మహారాష్ట్ర అసెంబ్లీ ఎలక్షన్స్: 48 మందితో కాంగ్రెస్ తొలి జాబితా రిలీజ్

ముంబై: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలపై కాంగ్రెస్ దృష్టిసారించింది. మిత్ర పక్షాలతో సీట్ల పంపకంపై క్లారిటీ రావడంతో గెలుపు గుర్రాల వేటలో నిమగ్నమైంది. ఈ క్ర

Read More

సుప్రీం కొత్త సీజేఐ సంజీవ్ ఖన్నా.. నవంబర్ 11న ప్రమాణ స్వీకారం

ఢిల్లీ: దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు 51వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సంజీవ్ ఖన్నా బాధ్యతలు స్వీకరించనున్నారు. నవంబర్ 11న సుప్రీం నూతన సీజ

Read More

ఆర్మీ వాహనంపై ఉగ్రదాడి.. ఐదుగురు జవాన్లకు గాయాలు

శ్రీనగర్: జమ్మూ కాశ్మీర్‎లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. మూడు రోజుల క్రితం సాధారణ ప్రజలపై కాల్పులు జరిపిన టెర్రరిస్టులు.. గురువారం (అక్టోబర్ 2

Read More

ఈ తలనొప్పి మాకొద్దు.. యువీ ఫౌండేషన్ ప్రకటనలు తొలగిస్తాం..: ఢిల్లీ మెట్రో

భారత మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ స్థాపించిన క్యాన్సర్ ఫౌండేషన్ YouWeCan వివాదంలో చిక్కుకుంది. రొమ్ము క్యాన్సర్(Breast Cancer)పై మహిళల్లో అవగాహన కల్పి

Read More

శరద్ పవార్ భారీ స్కెచ్.. అజిత్ పవార్‎ను ఓడించేందుకు రంగంలోకి యంగ్ లీడర్

ముంబై: డిప్యూటీ సీఎం, తన మేనల్లుడు అజిత్ పవార్‎ను ఓడించేందుకు ఎన్సీపీ (శరద్ పవార్ వర్గం) చీఫ్ శరద్ పవార్ భారీ స్కెచ్ వేశారు. ఎన్సీపీని రెండు ముక్క

Read More

అసలేమైంది..: అనుమానస్పద స్థితిలో అయోధ్య జిల్లా అదనపు మేజిస్ట్రేట్ మృతి

లక్నో: ఉత్తరప్రదేశ్‎లోని అయోధ్య జిల్లా అదనపు మేజిస్ట్రేట్ ( లా అండ్ ఆర్డర్ ) సూర్జిత్ సింగ్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. సుర్సారి కాలనీలోని

Read More