నిజామాబాద్ లో కవితపై 16 వేల ఆధిక్యంలో అరవింద్

నిజామాబాద్ లో కవితపై 16 వేల ఆధిక్యంలో అరవింద్

నిజామాబాద్ : లోక్ సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది. తెలంగాణ నుంచి నిజామాబాద్ నియోజకవర్గంలో కల్వకుంట్ల కవితపై బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ 16వేల ఆధిక్యంలో ఉన్నారు.