
నిజామాబాద్
తడిసిన వడ్లు కొనాలని రైతుల ఆందోళన
కామారెడ్డిటౌన్ , వెలుగు: కామారెడ్డి జిల్లా కేంద్రంలో గురువారం రైతులు ఆందోళనకు దిగారు. గాంధీ గంజు మార్కెట్యార్డులో ఆరబోసిన వడ్లు అకాల వర
Read Moreనిజామాబాద్ ఎంపీ సెగ్మెంట్ లో స్పీడ్ పెంచిన ప్రధాన పార్టీల అభ్యర్థులు
ప్రతి నిమిషం కీలకమే రెండు రోజులు గ్యాప్ లేకుండా ప్రచారానికి ప్లాన్ నిజామాబాద
Read Moreదేశం సురక్షితంగా ఉండాలంటే మళ్లీ మోదీ రావాలె : తమిళిసై సౌందరరాజన్
దేశం సురక్షితంగా ఉండాలంటే, పేదరికం పోవాలంటే మరోసారి మోదీ గెలవలన్నారు తెలంగాణ మాజీ గవర్నర్, బీజేపీ నేత తమిళిసై సౌందరరాజన్. నిజామాబాద్ బీజేప
Read Moreమాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి షాపింగ్ మాల్ కు ఆర్టీసీ అధికారులు హెచ్చరికలు
నిజామాబాద్ : ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి షాపింగ్ కాంప్లెంక్స్ కు టీఎస్ఆర్టీసీ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఆర్టీసీ స్థలంలో లీజుపై నిర్మిం
Read Moreగర్గుల్లో అంగన్ వాడీ బిల్డింగ్ కు రిపేర్ చేయాలి
కామారెడ్డిటౌన్, వెలుగు: కామారెడ్డి మండలం గర్గుల్లోని అంగన్వాడీ సెంటర్ బిల్డింగ్కు వెంటనే రిపేర్ చేయాలని ఆఫీసర్లను కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఆ
Read Moreమోదీని మూడోసారి ప్రధానిని చేయాలి : కంచెట్టి గంగాధర్
ఆర్మూర్, వెలుగు: దేశానికి నరేంద్రమోదీని మూడోసారి ప్రధానిగా ఎన్నుకోవాలని ఇందుకోసం నిజామాబాద్ ఎంపీగా ధర్మపురి అర్వింద్ను గెలిపించాలని ఆర్మూర
Read Moreఆర్మూర్ టౌన్లో కాంగ్రెస్ లో చేరికలు
ఆర్మూర్, వెలుగు: ఆర్మూర్ టౌన్లోని 2వ వార్డు పరిధి వడ్డెర కాలనీకి చెందిన వడ్డెర సంఘం, యువజన సంఘం ప్రతినిధులు, కుల పెద్దలు బుధవారం కాంగ్రెస్ పార్
Read Moreఅకాల వర్షం.. తడిసిన ధాన్యం
కామారెడ్డి టౌన్, భిక్కనూరు, వెలుగు: కామారెడ్డి జిల్లాలో బుధవారం సాయంత్రం అకాల వర్షంకురిసింది. పలు ఏరియాల్లో బలమైన ఈదురు గాలులు వీయడంతో కరెంట్ సప్లయ్
Read Moreఅభివృద్ధి మంత్రం మరిచి విమర్శలకే ప్రయార్టీ..
స్థానిక ఆంశాలు, ప్రధాన సమస్యలు ప్రస్తావించట్లే అగ్రనేతలు, అభ్యర్థులతో సహా నేతలంతా అదే తీరు కామారెడ్డి
Read Moreకాంగ్రెస్తోనే రిజర్వేషన్లకు రక్షణ : సీఎం రేవంత్ రెడ్డి
మోదీ మనసు నిండా రాజ్యాంగాన్ని మార్చాలనే ఉంది పదేండ్లు అబద్ధాలు తప్ప రాష్ట్రానికి చేసిందేమీ లేదు పసుపు బోర్డు ఇయ్యలే.. చక్కెర ఫ్యాక్టరీలు తెరవలే
Read Moreమళ్లీ మోదీనే ప్రధానిని చేద్దాం : ఎమ్మెల్యే రాజాసింగ్
పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి 400 ఎంపీ సీట్లు వచ్చినట్లైతే దేశాన్ని మోదీ హిందుదేశంగా మారుస్తారని గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. ప్రతి ఒ
Read Moreసీఎం రోడ్షో విజయవంతం చేయాలి : జీవన్ రెడ్డి
ఆర్మూర్, వెలుగు: చక్కెర ఫ్యాక్టరీలు ప్రభుత్వ నిర్వహణలో పునః ప్రారంభించేందుకు సీఎం రేవంత్ రెడ్డి ఇదివరకే మంత్రి వర్గ ఉప సంఘం ఏర
Read Moreనారాయణ పూర్ గ్రామంలో .. ధ్యాన మందిరానికి భూమిపూజ
నవీపేట్, వెలుగు: మండలంలోని నారాయణ పూర్ గ్రామంలో పిరమిడ్ ధ్యాన మందిరానికి భూమిపూజ నిర్వహించారు. ఈ సందర్భంగా పిరమిడ్ జిల్లా అధ్యక్షుడు అడ్వకేట్ సాయి కృష
Read More