అది జర్మనీలోని డెల్మోన్ హార్స్ట్ లోని ఓ హాస్పిటల్. రెఫరెన్స్ లెటర్ పట్టుకుని వచ్చాడో కొత్త నర్సు. అతడిని జాయిన్ చేసుకున్నారు. ఓ నాలుగు నెలల తర్వాత.. అతడి ‘సంరక్షణ’లో ఉన్న మహిళ చనిపోయింది. తర్వాత మరో ముగ్గురు వరుసగా మృతి చెందారు. దీనికన్నా ముందు ఓల్డెన్ బర్గ్లోని ఓ ఆస్పత్రిలోనూ పేషెంట్లు వరుసగా చనిపోయారు. మొత్తంగా 100 మందిని చంపానని అతడు ఒప్పుకున్నాడు. కానీ, 300 మందికిపైగానే అతడు చంపేశాడని అధికారులు అంటున్నారు. 42 ఏళ్ల నీల్స్ హోగెల్.. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత జర్మనీలో ఎక్కువ మందిని చంపిన సీరియల్ కిల్లర్. 2000 సంవత్సరం నుంచి తర్వాతి ఐదేళ్లలో ఏకంగా 300 మందిని చంపాడని చెబుతున్నారు. ఇతడిపై నమోదైన కేసులను దర్యాప్తు చేసేందుకు అధికారులు జర్మనీ, పోలాండ్, టర్కీల్లోని సమాధులను తవ్వి 130 మృతదేహాలను పరిశీలించారు. అయితే అతడు ఎందుకు చంపాడనేది మాత్రం తెలుసుకోలేకపోయారు. ప్రస్తుతానికైతే ఇద్దరు పేషెంట్లను చంపిన కేసు, నలుగురిని చంపడంలో భాగమైన కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్నాడు.
300 మంది రోగులను చంపిన నర్సు
- విదేశం
- May 13, 2019
లేటెస్ట్
- MI vs KKR: కోల్కతా చేతిలో ఓటమి.. టోర్నీ నుంచి నిష్క్రమించిన ముంబై
- 34 కేజీల బంగారం, 40 కేజీల వెండి స్వాధీనం
- రోహిత్ వేముల కేసులో కీలక మలుపు: రీఓపెన్ చేయాలని డీజీపీ ఆదేశం
- బీఆర్ఎస్ ప్రచారంలో అపశృతి.. కార్యకర్త మృతి
- T20 World Cup 2024: అన్ని దేశాల వారికి చోటు.. టీ20 ప్రపంచ కప్ 2024కు అమెరికా జట్టు ప్రకటన
- Rajamouli-Chandoo Mondeti: రాజమౌళి లెటర్ని..ఫ్రేమ్ కట్టించుకున్న డైరెక్టర్ చందు మొండేటి.. ఎందుకో తెలుసా?
- రిజర్వేషన్లు రద్దు చేయాలని బీజేపీ కుట్ర చేస్తుంటే..ట్విట్టర్ టిల్లు ఎందుకు ప్రశ్నించట్లేదు : సీఎం రేవంత్ రెడ్డి
- Health Alert: బ్రెయిన్ స్ట్రోక్ ఇలా కూడా వస్తుందా... జాగ్రత్త
- MI vs KKR: నిద్రలేచిన ముంబై బౌలర్లు.. 169 పరుగులకు కోల్కతా ఆలౌట్
- TS టెట్ ఎగ్జామ్ షెడ్యూల్ రిలీజ్
Most Read News
- ఆ గ్రామంలో అంతా అందమైన అమ్మాయిలే.. కాని వరుడు దొరకడం లేదంట..
- ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ పేరు
- Gold Rates : తగ్గిన బంగారం.. స్థిరంగా వెండి.. హైదరాబాద్లో ధరలు ఇలా
- IPL 2024: దిక్కుతోచని స్థితిలో చెన్నై.. ఒక్క దెబ్బకు 5 గురు బౌలర్స్ ఔట్
- మీరు గ్రేట్ : 4 నెలల్లో.. రూ.3 కోట్లు సంపాదించిన రైతు
- 22.5 కోట్ల కిలోమీటర్ల దూరం నుంచి భూమికి లేజర్ మెసేజ్
- ఆస్పత్రిని సీజ్ చేసిన అధికారులు
- పిల్లల టిఫిన్ బాక్సుల్లో గుడ్లు, చికెన్ పెట్టొద్దు.. పేరంట్స్కు స్కూల్ మెసేజ్
- కేజ్రీవాల్కు బెయిల్ ఇవ్వడానికి సిద్ధంగా ఉండాలి: సుప్రీం కోర్టు
- ఖైరతాబాద్ లో భారీ అగ్ని ప్రమాదం..ఎగిసిపడుతున్న మంటలు