భారత్ లో క్రికెట్ అంటే ఎంతో క్రేజ్ ఉంది. ఇతర ఏ దేశాల్లో లేనంతగా మన దేశంలో క్రికెట్ అభిమానులున్నారు. ఐపీఎల్ వచ్చిన తర్వాత వారి సంఖ్య మరింత పెరిగింది. అయితే..వచ్చే సీజన్ నుంచి ఐపీఎల్ ను సరికొత్తగా నిర్వహించాలని బీసీసీఐ వర్గాలు చర్యలు చేపట్టారు. ఇప్పటివరకు వీకెండ్ రోజుల్లో రెండేసి మ్యాచ్ లు నిర్వహించేవారు. ఇకపై ప్రతి రోజూ ఒకే మ్యాచ్, అది కూడా రాత్రివేళల్లోనే నిర్వహించాలని భావిస్తున్నారు. అంతేకాదు ఐపీఎల్ టైం కూడా రెండు నెలలకు పొడిగించాలన్నది ఓ ప్రతిపాదన. త్వరలోనే జరిగే బీసీసీఐ పాలకమండలి సమావేశంలో తాజా ప్రతిపాదనలకు అనుమతి వచ్చే అవకాశముందని తెలుస్తోంది.
IPL: రోజుకు ఒక మ్యాచ్ మాత్రమే
- ఆట
- October 23, 2019
లేటెస్ట్
- హైమద్ బజార్లో నూతన ట్రాన్స్ ఫార్మర్ల ఏర్పాటు
- మెడికల్ కాలేజీ పనులు స్పీడప్ చేయాలి : రాహుల్ రాజ్
- సాగు భూముల్లో ప్లాంటేషన్ పనులు చేపట్టొద్దు : పోతుగంటి లక్ష్మణ్
- గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్ష పక్కాగా నిర్వహించాలి : కలెక్టర్ సత్యప్రసాద్
- బాధితులకు నిత్యావసర సరుకుల పంపిణీ
- ధాన్యం కొనుగోలు సెంటర్ల పరిశీలన
- ఘోర అగ్నిప్రమాదం.. లారీ, అంబులెన్స్ పూర్తిగా దగ్ధం
- కొత్త క్రిమినల్ చట్టాలపై అవగాహన ఉండాలి : ఎస్పీ బి. రోహిత్రాజు
- టేక్మాల్ మండలంలో హోరాహోరీగా కుస్తీ పోటీలు
- పామ్ ఆయిల్ సాగుతో అధిక దిగుబడులు
Most Read News
- వామ్మో పసిడి రేటు చూస్తే కళ్ళు తిరుగుతున్నయ్.. తులం ఎంత ఉందో తెలుసా..?
- కేజ్రీవాల్ కు సుప్రీం కోర్టులో షాక్..
- మండి బిర్యానీ తిని.. ఆసుపత్రి పాలైన కుటుంబం!
- మోకాళ్ల నొప్పి మందు కోసం జాతర.. జనంతో కొత్తకోట ఆగం
- అంతా టీజీ .. వెహికిల్ నంబర్లతో స్టార్ట్
- T20 World Cup 2024: టీ20 వరల్డ్ కప్.. రెండు ఆల్టైం రికార్డ్స్పై కన్నేసిన రోహిత్ శర్మ
- తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా RTO ఆఫీసులపై ఏసీబీ దాడులు
- Ram Charan: ఇది క్రేజీ కాంబో.. ప్రయోగాల దర్శకుడికి రామ్ చరణ్ ఛాన్స్
- మ్యూజిక్ డైరెక్టర్ ఎవరనేది అందెశ్రీ ఇష్టం .. నాకు సంబంధం లేదు : సీఎం రేవంత్ రెడ్డి
- IT Layoffs: టెక్ కంపెనీలలో సైలెంట్ లేఆఫ్స్..రెండు నెలల్లో 20వేల మంది తొలగింపు