న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో కొందరు వ్యక్తులు పాకిస్థాన్ జిందాబాద్ అంటూ నినాదాలు చేయడం సంచలనం రేపింది. ఆదివారం ఉదయం ఢిల్లీలోని ఖాన్ మార్కెట్కు సమీపంలో ఇద్దరు మగవాళ్లు, ముగ్గురు ఆడవాళ్లు ఈ నినాదాలు చేశారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఖాన్ మార్కెట్కు చేరుకున్నారు. స్లోగన్స్ చేసిన వారితోపాటు ఘటనతో వారి కుటుంబీకులకు ఏమైనా సంబంధం ఉందా అని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. ఇండియా గేట్ వద్దకు సైట్ సీయింగ్ కోసం వచ్చామని పోలీసులకు వారు సమాధానం చెప్పినట్లు తెలుస్తోంది. బైకులపై రేసింగ్ మొదలుపెట్టామని, ఒక్కొక్కరిని పలు దేశాల పేర్లతో పిలుచుకుంటూ డ్రైవింగ్ చేశామని.. అందులో పాకిస్థాన్ పేరు కూడా ఉందని చెప్పినట్లు సమాచారం. ఆ రేసు సందర్భంగా ఓ పాకిస్థానీ వ్యక్తిని గుర్తించామని, అతడు పాకిస్థాన్ జిందాబాద్ అని స్లోగన్స్ చేశాడని పోలీసుల విచారణలో తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు వీరిని పలు కోణాలలో క్వశ్చనింగ్ చేస్తున్నారు.
దేశ రాజధానిలో ‘పాక్ జిందాబాద్’ స్లోగన్స్
- దేశం
- January 24, 2021
లేటెస్ట్
- వరంగల్ అమ్మాయి, హైదరాబాద్ అబ్బాయి
- సన్ రైజర్స్ vs పంజాబ్ మ్యాచ్.. ఉప్పల్ స్టేడియం వద్ద భారీ భద్రత..
- అప్పట్లో ఆఫాకీలకే అన్ని ఉద్యోగాలు
- ప్రపంచంలోనే తొలి ఏఐ ఆధారిత డిప్లొమట్
- సిరివెన్నెలకు నివాళిగా..
- యూనివర్సల్ ఆడియెన్స్కు నచ్చే కంటెంట్..సిద్ధార్థ్ @40
- మంగళం శ్రీను..మాలీవుడ్ ఎంట్రీ
- పాండ్యాపై మ్యాచ్ సస్పెన్షన్
- లోయలో పడ్డ ట్రక్కు.. పాక్లో 14 మంది మృతి
- 25న న్యూయార్క్కు ఇండియా ప్లేయర్లు
Most Read News
- SRH vs PBKS: సన్రైజర్స్తో మ్యాచ్.. కొత్త కెప్టెన్ను ప్రకటించిన పంజాబ్
- సుప్రీం కోర్టు తీర్పుపై షర్మిల సంచలన వ్యాఖ్యలు.. ట్వీట్ వైరల్
- Sai Pallavi: అరుంధతి పాటకి సాయి పల్లవి మెస్మరైజింగ్ డాన్స్.. వైరల్ అవుతున్న వీడియో
- MI vs LSG: నీతా అంబానీతో సంభాషణ.. ముంబైకు రోహిత్ గుడ్ బై
- SA v WI: వెస్టిండీస్తో టీ20 సిరీస్.. ద్వితీయ శ్రేణి జట్టును ప్రకటించిన సౌతాఫ్రికా
- కోర్టు వివాదంలో ల్యాండ్.. బారికెడ్లు తొలగించిన మల్లారెడ్డి.. పెట్ బషీరాబాద్ లో ఉద్రిక్తత
- వెండి ప్రియులకు బ్యాడ్ న్యూస్.. కిలో వెండి లక్ష రూపాయలా..!
- Weather alert: బంగాళాఖాతంలో తుఫాన్ ఏర్పడే సూచనలు : ఏపీ, తెలంగాణకు భారీ వర్షాలు
- హైదరాబాద్ లో మళ్లీ మొదలైన వర్షం
- వాట్సాప్లో డిలీటైయిన చాట్ ఇలా పొందొచ్చు