న్యూఢిల్లీ: ‘డియర్ ఎస్బీఐ యూజర్, మీ యోనో అకౌంట్ బ్లాక్ అవుతుంది. పాన్ నెంబర్ను అప్డేట్ చేసుకోవడానికి ఈ కింద లింక్ను క్లిక్ చేయండి ’ అంటూ ఫేక్ మెసెజ్లను పంపుతూ ఎస్బీఐ కస్టమర్లను సైబర్ మోసగాళ్లు టార్గెట్ చేస్తున్నారని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పీఐబీ) పేర్కొంది. దీనిపై ప్రజల్లో అవగాహన కల్పిస్తోంది. ఇటువంటి మెసెజ్లు, ఈ--మెయిల్స్కు రెస్పాండ్ కావొద్దని చెబుతోంది. ‘ఇలాంటి మెసెజ్లు మీకొస్తే , వెంటనే report.phishing@sbi.co.in లో రిపోర్ట్ చేయండి’ అని పీఐబీ ప్రజలను హెచ్చరించింది. అకౌంట్ నెంబర్, పాస్వర్డ్స్ లేదా ఇతర సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ను టెక్స్ట్ మెసెజ్ ద్వారా పంపొద్దని ఎస్బీఐ కూడా ప్రజలకు చెబుతోంది. వెబ్సైట్లో సబ్మిట్ చేయడం ద్వారా లేదా ఫోన్ నెంబర్కు కాల్ చేయడం ద్వారా ఇన్ఫర్మేషన్ను అర్జెంట్గా అప్డేట్ చేయాలని , అకౌంట్ను యాక్టివేట్ చేసుకోవాలని, ఐడెంటిటీని వెరిఫై చేసుకోవాలని వచ్చే మెసెజ్లు ఫేక్ అయ్యే అవకాశాలు ఎక్కువని ఎస్బీఐ పేర్కొంది. పర్సనల్ డేటాను సేకరించి, సైబర్ నేరగాళ్లు మోసం చేస్తారని తెలిపింది. ఏదైనా సైబర్ ఫ్రాడ్ గురించి రిపోర్ట్ చేయాలంటే డైరెక్ట్గా పైన పేర్కొన్న లింక్కు ఈ–మెయిల్ పంపొచ్చు. లేకుంటే 1930 నెంబర్కు కాల్ చేసి కూడా ఫ్రాడ్ గురించి రిపోర్ట్ చేయొచ్చు. మరిన్ని వివరాలను https://cybercrime.gov.in/లో తెలుసుకోవచ్చు.
ఎస్బీఐ కస్టమర్లకు పీఐబీ కీలక సూచన
- బిజినెస్
- February 25, 2023
లేటెస్ట్
- రిజర్వేషన్లు ఉండాలంటే కాంగ్రెస్ గెలవాలి.. రిజర్వేషన్లు రద్దు కావాలంటే బీజేపీకి ఓటు వేయండి : సీఎం రేవంత్ రెడ్డి
- ఎందుకంటే : ఈ ఆస్పత్రి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష
- అయోధ్యలో మోదీ రోడ్ షో.. వారణాసిలో నామినేషన్ ఎప్పుడంటే?
- MI vs KKR: టాస్ గెలిచిన ముంబై.. హార్దిక్ సేనకు డూ or డై మ్యాచ్
- Malavika Jayaram : గుడిలో సింపుల్గా..యాక్టర్ జయరామ్ కుమార్తె వివాహం
- రెడ్ అలర్ట్ : కేరళ, దక్షిణ తమిళనాడులో ఉప్పెన రావొచ్చు..?
- కొత్త సీటు వెతుకున్నారు.. ఈ విషయం నేను పార్లమెంటులోనే చెప్పా : ప్రధాని మోదీ
- కేజ్రీవాల్కు బెయిల్ ఇవ్వడానికి సిద్ధంగా ఉండాలి: సుప్రీం కోర్టు
- జగన్ ఉద్యోగుల గొంతు నొక్కుతున్నారు... షర్మిల నవసందేహాలు...
- MS Dhoni: 2011 ప్రపంచ కప్ ట్రోఫీని అందుకే తాకాను: ఎంఎస్ ధోని
Most Read News
- Good Health: ఏ వయస్సు వారు ఎంతదూరం వాకింగ్ చేయాలో తెలుసా...
- ఆ గ్రామంలో అంతా అందమైన అమ్మాయిలే.. కాని వరుడు దొరకడం లేదంట..
- హైదరాబాద్ లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు.. ఎంతంటే...
- ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ పేరు
- SRH vs RR: కమ్మిన్స్, భువీ అద్భుతం.. ఒక్క పరుగుతో సన్ రైజర్స్ థ్రిల్లింగ్ విక్టరీ
- Gold Rates : తగ్గిన బంగారం.. స్థిరంగా వెండి.. హైదరాబాద్లో ధరలు ఇలా
- ఉప్పల్ స్టేడియంలో కరెంట్ కట్ తిప్పలు
- 22.5 కోట్ల కిలోమీటర్ల దూరం నుంచి భూమికి లేజర్ మెసేజ్
- ఆస్పత్రిని సీజ్ చేసిన అధికారులు
- IPL 2024: దిక్కుతోచని స్థితిలో చెన్నై.. ఒక్క దెబ్బకు 5 గురు బౌలర్స్ ఔట్