ఫిబ్రవరి 15న సేవాలాల్​ జయంతికి సెలవు ప్రకటించాలి : పోరిక రాజ్​ కుమార్​ నాయక్​

ఫిబ్రవరి 15న సేవాలాల్​ జయంతికి సెలవు ప్రకటించాలి : పోరిక రాజ్​ కుమార్​ నాయక్​

ములుగు, వెలుగు : సేవాలాల్​ మహరాజ్​ జయంతి ఫిబ్రవరి 15న నిర్వహించనున్నామని ఆరోజున ప్రభుత్వం సెలవు ప్రకటించాలని గోర్​సేన జిల్లా అధ్యక్షుడు పోరిక రాజ్​ కుమార్​ నాయక్​ కోరారు. మంగళవారం ములుగు అడిషనల్​ కలెక్టర్​ డి.వేణుగోపాల్​ కు వినతిపత్రం అందజేశారు. 

సేవాలాల్​ తమకు ఆరాధ్య దైవం అని నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు బోడ కిషన్, రవివర్మ, ప్రతాప్ సింగ్, సారయ్య నాయక్, వెంకన్న నాయక్ పాల్గొన్నారు.