
లోక్ సభ ఎన్నికల దృష్యా యూనియన్ పబ్లిక్ కమిషన్ నిర్వహించే సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ ను వాయిదా వేసింది. ఇండియన్ సివిల్ సర్వీసుల్లో 1,056 పోస్టుల భర్తీకి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఈ ఏడాది ఫిబ్రవరిలో నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. మార్చి రెండో వారం వరకు ఆన్లైన్లో దరఖాస్తులను స్వీకరించారు. ఈ నోటిఫికేషన్ ప్రిలిమినరీ ఎగ్జామ్ మే26న జరగాల్సి ఉండగా.. జూన్ 16కు వాయిదా వేస్తూ యూపీఎస్పీ మంగళవారం ప్రకటించింది. దీంతో జూన్ 16న ప్రిలిమినరీ, మెయిన్స్ అక్టోబర్ 19న నిర్వహించనున్నారు.
???? ??????? ???? ???? ???? ???????????.
— Upsc Civil Services Exam (@UpscforAll) March 19, 2024
•???? ?????????? ????????? ??? ??? ???? ??? ???? ????? ?? ???? ???? pic.twitter.com/nIVvNZC2ig