రంగారెడ్డి జిల్లా ఇబ్రహింపట్నం పోలిస్ స్టేషన్ పరిధిలోని మంగల్ పల్లి దారుణం జరిగింది. మంగల్ పల్లి గేట్ సమీపంలో ఓ మహిళను ధారుణంగా హత్య చేశారు . మృతురాలు నేనవత్ సరితా(22) పోచమ్మగడ్డతండా కందుకూరు మండలం వాసిగా గుర్తించారు. ఆమె భర్త రాజు నిత్యం వేధింపులకు గురిచేసేవాడని, అతనే హత్య చేసి ఉంటాడని మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు. శుక్రవారం ఆసుపత్రిలో పరీక్షల కోసం సరిత తన భర్తతో వెళ్లిందని, ఆ తర్వాత వారిద్దరి ఆచూకి తమకు తెలియలేదని స్థానికులు అంటున్నారు. ప్రస్తుతం సరిత భర్త పరారీలో ఉండటంతో అతనే హత్య చేసి పరారైనట్టు వారు అనుమానిస్తున్నారు. మృతురాలిపై శనివారం కందుకూరు పోలీస్ స్టేషన్ లో మిస్సింగ్ కేసు నమోదైంది. పోలీసులు ఈ హత్య కేసుపై దర్యాప్తు చేపట్టారు.
దారుణ హత్యకు గురైన గర్భిణీ మహిళ
- క్రైమ్
- August 4, 2019
లేటెస్ట్
- బీఎస్పీ అభ్యర్థి మంద జగన్నాథం నామినేషన్ రిజెక్ట్
- కేసీఆర్ కలుగులో ఎలుకలాంటోడు..ఎన్నికలప్పుడే బయటకొస్తడు : బండి సంజయ్
- అమరవీరుల చావుకు హరీశే కారణం : ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్
- ఇంట్లో పనిమనిషి ప్లాన్.. చోరీ చేసి కారు కొంది
- హరీశ్.. అప్పుడెందుకు రాజీనామా చెయ్యలే : రాజగోపాల్రెడ్డి
- మంత్రి కొండా సురేఖకు ఈసీ వార్నింగ్
- ఖమ్మంలో రెబల్స్ గుబులు
- పరదా మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్
- రాయ్బరేలీ నుంచి పోటీకి వరుణ్ గాంధీ నో
- హైదరాబాద్లో38 మందినామినేషన్లు ఆమోదం
Most Read News
- Telangana Tour : తెలంగాణ తిరుపతిని ఎప్పుడైనా చూశారా.. సమ్మర్ టూర్ వెళ్లండి బాగుంటుంది..!
- రాజీనామా లేఖతో హరీశ్ రావు.. గన్ పార్క్ దగ్గర ఉద్రిక్తత
- పుచ్చకాయ కొనేటప్పుడు తియ్యగా ఉందా లేదా ఎలా తెలుసుకోవాలి?
- Shubman Gill: 900 పరుగులు చేసినా సెలక్ట్ చేయరా.. టీ20 వరల్డ్ కప్ ఎంపికపై గిల్
- 45 డిగ్రీలతో మండిపోయిన తెలంగాణ.. నల్గొండ, ఖమ్మం టాప్
- సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ నుంచి ఎయిర్ పోర్టుకు ఏసీ బస్సులు రీషెడ్యూల్
- మేం చాలా రిచ్.. పేద దేశాల్లో క్రికెట్ ఆడం : సెహ్వాగ్
- సికింద్రాబాద్ లోని ఊర్వశి బార్ అండ్ రెస్టారెంట్ లైసెన్స్ రద్దు
- KKR vs PBKS: ఐపీఎల్ చరిత్రలోనే అద్భుతం.. 262 పరుగుల లక్ష్యాన్ని ఛేజ్ చేసిన పంజాబ్
- ప్రైవేట్ ఆస్తులనూ ప్రభుత్వం టేకోవర్ చేయొచ్చు