జోధ్పూర్: దేశంలో న్యాయ వ్యవస్థ సామాన్యులకు అందనంత దూరంలో ఉందని ప్రెసిడెంట్ రామ్నాథ్ కోవింద్ ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘న్యాయ ప్రక్రియ ఎక్స్పెన్సివ్గా మారింది. ముఖ్యంగా సుప్రీంకోర్టు, హైకోర్టులను ఆశ్రయించడం సామాన్యులకు అసాధ్యంగా మారింది” అని ఆయన అన్నారు. రాజస్థాన్ హైకోర్టు కొత్త భవనాన్ని శనివారం ప్రారంభించిన తర్వాత ఆయన మాట్లాడారు. ‘‘ఇవ్వాళ ఎవరైనా పేద లేదా అన్నీ కోల్పోయిన వ్యక్తి తన ఫిర్యాదుతో ఇక్కడికి రాగలుగుతున్నాడా? ఈ ప్రశ్న చాలా ముఖ్యమైనది. ఎందుకంటే అందరికీ న్యాయం అందజేసే బాధ్యతను మనం స్వీకరిస్తూ రాజ్యాంగ ప్రియాంబుల్ లో పొందుపరిచాం” అని వివరించారు. న్యాయ ప్రక్రియ ఖర్చుల గురించి గతంలో మహాత్మా గాంధీ కూడా ఆందోళన వ్యక్తం చేశారని కోవింద్ గుర్తు చేశారు. 9 రీజినల్ భాషల్లో సుప్రీంకోర్టు తీర్పులు అందుబాటులోకి తీసుకురావడంపై సంతోషం వ్యక్తం చేశారు.
న్యాయం ఖరీదైపోయింది: రామ్నాథ్ కోవింద్
- దేశం
- December 8, 2019
లేటెస్ట్
- కాంగ్రెస్ లో చేరిన అజ్మీరా ఆత్మారాం నాయక్
- కేటీఆర్ రోడ్ షోలో ఉద్రిక్తత.. వ్యతిరేకంగా నినాదాలు
- దేశం సురక్షితంగా ఉండాలంటే మళ్లీ మోదీ రావాలె : తమిళిసై సౌందరరాజన్
- వచ్చి ఉద్యోగంలో చేరండి..ఉద్యోగులకు ఎయిర్ ఇండియా పిలుపు
- కాంగ్రెస్ అరచేతిలో వైకుంఠం చూపించి మోసం చేసింది : కేసీఆర్
- PBKS vs RCB: చితక్కొట్టిన బెంగళూరు బ్యాటర్లు.. పంజాబ్ టార్గెట్ 242
- కూటమికి చెక్ చెప్పేలా జగన్ ప్లాన్.. ప్రచార షెడ్యూల్లో మార్పు..
- OMG : ఆ అడవి మొత్తం శవాలే.. గుట్టలుగా పడి ఉంటాయి.
- కడుపులో నట్టలు(నులి పురుగులు) ఎలా చేరుతాయి..తొలగించాలంటే ఏం చేయాలి
- మాయావతి నిర్ణయంపై స్పందించిన మేనల్లుడు ఆకాశ్
Most Read News
- హైదరాబాద్లో మళ్లీ మొదలైన వాన
- బాచుపల్లి ఘటనలో ఆరుగురు అరెస్ట్..
- పోలింగ్ కోసం తెలంగాణ-ఏపీ మధ్య ప్రత్యేక రైళ్లు
- మెదక్ నుంచి గుంటూరుకు తరలిస్తున్న రూ.8 కోట్ల నగదు పట్టివేత
- Actress Swathi: ఛీ.. నీ బతుకు.. కలర్స్ స్వాతిపై షాకింగ్ కామెంట్ చేసిన నెటిజన్
- 23 ఏళ్ల తరువాత అక్షయ తృతీయ రోజున .. శుక్రుడు,బృహస్పతి అస్తమయం
- ఏం ఆటయ్యా అది : కెఎల్ రాహుల్ పై లక్నో ఓనర్ ఆగ్రహం.. వీడియో వైరల్
- PBKS vs RCB: ఐపీఎల్లో ఆసక్తికర సమరం.. ఓడిన జట్టు ప్లే ఆఫ్ నుంచి ఔట్
- అక్షయ తృతీయ రోజు బంగారం ఒక్కటే కాదు.. ఈ ఐదు కొనుగోలు చేసినా అదృష్టం కలిసొస్తుందంట..!
- రూ.20 వేలకు మించి క్యాష్ లోన్ ఇవ్వొద్దు