భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండల పరిధిలోని కేశవాపురం జగన్నాధపురం గ్రామాల మధ్య కొలువైన శ్రీ పెద్దమ్మతల్లి అమ్మవారి ఆలయంలో చోరి జరిగింది. జనవరి 29 శనివారం మధ్యాహ్నం ఆలయంలో ఎవరూ లేని సమయంలో ఆలయ అర్చకులు శేషు శాస్త్రి హుండీ నుండి డబ్బులు దొంగలించటాన్ని సీసీ కెమెరాల ద్వారా పరిశీలించారు. అనంతరం సదరు అర్చకునికి 24 గంటల్లో సంజాయిషీ ఇవ్వవలసిందిగా ఆలయ కార్యనిర్వాహణాధికారి సంకటాల శ్రీనివాస్ నోటీసులు జారీ చేశారు.అయితే ఇదే అర్చకులు 2021 ఫిబ్రవరిలో ఓ భక్తురాలి లాకెట్ దొంగలించి నాలుగు నెలల పాటు సస్పెన్షన్ కు గురయ్యారు. పెద్దమ్మతల్లి గుడి హుండీలో డబ్బులు మాయం చేసిన అర్చకుడిపై అమ్మవారి భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
పూజ చేసే ఆలయంలోనే అర్చకుడి దొంగతనం
- దేశం
- February 3, 2022
లేటెస్ట్
- సాధారణ కుటుంబాలు సాధించినవి అమోఘాలు
- కాంగ్రెస్కే మా మద్దతు..మాల ప్రజా సంఘాల
- కొల్లాపూర్ మామిడికి ఎంత కష్టం .. తోటలను నరికేస్తున్న రైతులు
- నేను మంత్రికి పైసలియ్యలేదని ప్రమాణం చేస్తున్నా : రోహిత్రావు
- రాహుల్ను ప్రధానిని చేసేందుకు పాక్ కష్టపడుతోంది : మోదీ
- పొగతో ఊపిరాడక మూగ రైతు మృతి
- బాబుల్ రెడ్డినగర్ లో భారీగా డ్రగ్స్ సీజ్
- ఇన్ఫార్మర్ల నెపంతో ఇద్దరు ఆదివాసీల హత్య
- సింగరేణి కార్మికుల సొంతింటి కల నెరవేరుస్తం : మంత్రి శ్రీధర్బాబు
- చర్లపల్లి జైలులో ఆ ముగ్గురికీ డబుల్ బెడ్రూమ్స్ కట్టిస్తా : కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
Most Read News
- CSIR లో గ్రామీణ ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగాలు..జీతం రూ.67వేలు
- ITR filing 2024-25: ఐటీ రిటర్న్ ఫైలింగ్కు ఈ డాక్యుమెంట్స్ తప్పనిసరి
- ఢిల్లీ లిక్కర్ స్కాం : కవిత బెయిల్ పిటిషన్ తీర్పు వాయిదా
- Good Health: ఏ వయస్సు వారు ఎంతదూరం వాకింగ్ చేయాలో తెలుసా...
- SRH vs RR: పవర్ హిట్టర్ వస్తున్నాడు: రాజస్థాన్తో మ్యాచ్కు మార్కరం ఔట్
- ధర్మపురి నియోజకవర్గంలో బీఆర్ఎస్కు బిగ్ షాక్
- ఈ కంటైనర్లలో రూ.2 వేల కోట్ల డబ్బు.. అన్నీ 500 నోట్ల కట్టలే
- Weather Report: నిప్పుల కొలిమి.. ఐఎండీ హెచ్చరిక
- అంతా మహిమ : తిరుమల కొండల్లో వర్షం.. చల్లబడిన వాతావరణం
- హైదరాబాద్ లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు.. ఎంతంటే...