పేదోళ్లకు ప్రతినెలా రూ.6 వేలు ఇస్తాం

పేదోళ్లకు ప్రతినెలా రూ.6 వేలు ఇస్తాం

కొచ్చి: కేరళలో తాము పవర్ లోకి వస్తే ప్రతి పేదోడికీ రూ.6 వేలు ఇస్తామని కాంగ్రెస్ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ అన్నారు. న్యుంతం ఆయ్ యోజన (NYAY) కింద పేదవాళ్లకు ప్రతినెలా ఆరు వేల సాయం అందిస్తామని చెప్పారు. ఇది విప్లవాత్మక పథకమన్నారు. ఇలాంటి పథకాన్ని దేశంలో ఏ ప్రభుత్వమూ ఇప్పటివరకు తీసుకురాలేద న్నారు. కేరళలోని వయానాడ్ నుంచి రాహుల్ ఎంపీగా ఉన్న విషయం తెలిసిందే.