నారాయణ్ఖేడ్, వెలుగు: అయోధ్యరామాలయం భూమిపూజ కార్యక్రమంలో సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండల
పరిధిలోని కొండాపూర్ ఆశ్రమ పీఠాధిపతి సంగ్రామ్ మహారాజ్ పాల్గొన్నా రు.రామాలయ ట్రస్ట్ నుంచి తెలంగాణ రాష్ట్రం
తరఫున సంగ్రామ్ మహారాజ్ ఒక్కరికే ఆహ్వానం అందింది. యోగా గురువు బాబా రాందేవ్తో కలిసి ఆయన పూజా కార్యక్ర మంలో పాల్గొన్నా రు.
వందేల ఏళ్ల ఆశలకు వెండి పునాది