రంగారెడ్డి

వండిపెడితే తిన్నారు..అదును చూసి అత్యాచారం చేశారు

రంగారెడ్డి జిల్లా ఇబ్రహీం పట్నంలో దారుణం జరిగింది. పెద్ద చెరువు సమీపంలో మైనర్ బాలికపై నలుగురు యువకులు అత్యాచారానికి పాల్పడ్డారు. ఇబ్రహీం పట్నం పోలీసుల

Read More

మంత్రి సబితకు చేదు అనుభవం.. నిలదీసిన ఎన్టీఆర్ నగర్ మహిళలు

సొంత నియోజకవర్గమైన మహేశ్వరంలో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. ఆర్కేపురం డివిజన్ ఎన్టీఆర్ నగర్ లో పలు అభివృద్ది కార్యక్రమాల

Read More

రండీ అమ్మ రండీ.. బతుకమ్మ చీరలు తీసుకోండి..

రాష్ట్రవ్యాప్తంగా బతుకమ్మ చీరలపై మహిళలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఇవ్వేం బతుకమ్మ చీరలు.. మాకు వద్దు అంటూ మహిళలంతా నిరాకరిస్తున్నారు. చీరలు రోడ్డున

Read More

తహసీల్దార్ ఆఫీస్ ముందు ఆశా వర్కర్ల నిరవధిక సమ్మె

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కీసర తహసీల్దార్ కార్యాలయం ముందు ఆశా వర్కర్లు నిరవధిక సమ్మె చేశారు. తాము 20 ఏండ్ల నుండి ఆశ వర్కర్లుగా పని చేస్తున్నామని..18

Read More

కీసరలో రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి

మేడ్చల్: కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో తెల్లవారు జామున రోడ్డు ప్రమాదం జరిగింది. మండల కేంద్రంలోని లలిత కన్వెన్షన్ హాల్ సమీపంలో అతివేగంతో వెళ్తున్న కారు అ

Read More

రాజేంద్రనగర్ ఉద్యాన కళాశాల విద్యార్థుల ధర్నా

రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ ఉద్యాన కళాశాలలో విద్యార్థుల ధర్నా మూడవ రోజుకు చేరుకుంది. ఉద్యాన అధికారులు, ఉద్యాన విస్తరణ అధికారుల నియామకాలు చేపట్టాలంట

Read More

రాష్ట్రవ్యాప్తంగా సీఎం బ్రేక్ ఫాస్ట్ స్కీం ప్రారంభం

రాష్ట్రవ్యాప్తంగా ఇవాళ(అక్టోబర్ 6) సర్కార్ బడుల్లో సీఎం బ్రేక్ ఫాస్ట్ స్కీం ప్రారంభించింది తెలంగాణ ప్రభుత్వం. మహేశ్వరం నియోజకవర్గంలో మంత్రులు సబితా ఇం

Read More

కాంగ్రెస్ గూటికి ఉమ్మడి రంగారెడ్డి డీసీసీబీ చైర్మన్ మనోహర్ రెడ్డి ?

పరిగి, వెలుగు : ఉమ్మడి రంగారెడ్డి జిల్లా డీసీసీబీ చైర్మన్, బీఆర్ఎస్ జిల్లా నేత మనోహర్ రెడ్డి గురువారం కాంగ్రెస్ లో చేరనున్నారు. ఈ విషయంపై బుధవారం రాత్

Read More

బర్త్ డే రోజు బైక్ పై వెళ్తూ చనిపోయిండు

చేవెళ్ల , వెలుగు: ఒకే బైక్ పై ఫ్రెండ్స్ వెళ్తూ అదుపుతప్పి కిందపడడంతో ఓ యువకుడు చనిపోయిన ఘటన మొయినాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు

Read More

మహిళల అభ్యున్నతికి పాటు పడింది ఆ ఇద్దరే : ఎర్రబెల్లి

మహిళల అభ్యున్నతికి, గౌరవానికి పాటు పడింది ఇద్దరే నాయకులని.. వారిలో ఒకరు నందమూరి తారక రామారావు, మరోకరు ముఖ్యమంత్రి కేసీఆర్ అని మంత్రి ఎర్రబెల్లి దయాకర్

Read More

4 ఏండ్ల నుంచి గ్రామంలో తాగు నీరు రావడం లేదు.. ఖాళీ బిందెలతో ధర్నా

రంగారెడ్డి జిల్లాలో ఫరూఖ్ నగర్ మండలం వెల్జర్ల గ్రామస్తులు తాగునీటి కోసం రోడ్డెక్కారు. నాలుగు సంవత్సరాలుగా గ్రామంలో మిషన్ భగీరథ నీళ్లు రావట్లేదని ఆగ్రహ

Read More

డబుల్ బెడ్ రూమ్ లబ్ధిదారుల ధర్నా.. 2 కిలో మీటర్ల మేర ట్రాఫిక్ జామ్

రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మున్సిపల్ కార్యాలయంలో డబుల్ బెడ్ రూమ్ లబ్ధాదారులు ధర్నాకు దిగారు. నడిరోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వా

Read More

వికారాబాద్ లో దొంగల బీభత్సం.. 8 తులాల బంగారం, రూ. 4.5లక్షల నగదు చోరీ

వికారాబాద్ జిల్లాలోని పరిగి టీచర్స్ కాలనీలో ఆదివారం దొంగల బీభత్సం సృష్టించారు. చంద్రశేఖర్ అనే పంచాయతీ సెక్రటరీ ఇంట్లో చోరీకి పాల్పడ్డారు. కిచెన్ వెంటి

Read More