
రంగారెడ్డి
ఎన్నికలప్పుడే తెలంగాణ సెంటిమెంట్ను కేసీఆర్ వాడుకుంటుండు : రేవంత్ రెడ్డి
నాగార్జునసాగర్ వద్ద చోటుచేసుకున్న ఉద్రిక్తతలపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి స్పందించారు. నాగార్జునసాగర్ వద్ద జరిగింది ఓ వ్యూహాత
Read Moreఓటర్లకు అలర్ట్: పోలింగ్ కేంద్రాల్లోకి సెల్ ఫోన్ అనుమతి లేదు..
పోలింగ్ కేంద్రాల్లోకి పోలీసు అధికారులు సెల్ ఫోన్లను అనుమతించడం లేదు. దీంతో ఎన్నిక నిబంధనలతో ఓటర్లలో గందరగోళం మొదలైంది. ఈ విషయంపై అవగాహన లేకపోవడంతో ఓటర
Read Moreశేరిలింగంపల్లిలో కాంగ్రెస్, బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య ఘర్షణ
రంగారెడ్డి: శేరిలింగంపల్లిలో ఉద్రిక్తత నెలకొంది. డబ్బులు పంచుతున్నారంటూ కాంగ్రెస్, టీడీపీ కార్యకర్తలపై బీఆర్ ఎస్ అభ్యర్థి అరికెపూడి గాంధీ అనుచరులు దాడ
Read Moreజ్వరంతో ఎన్నికల విధులకు.. సొమ్మసిల్లి పడిపోయిన ప్రిసైడింగ్ అధికారి
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. ఇప్పటికే ఈవీఎంలు, ఎన్నికల మెటీరియల్ పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నాయి. సిబ్బంది కూడా తమకు కేటాయించిన పోలింగ
Read Moreరాజేంద్రనగర్లో భారీ అగ్నిప్రమాదం.. ధర్మకోల్ ఫ్యాక్టరీలో చెలరేగిన మంటలు
రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. గగన్ పహాడ్ పారిశ్రామిక వాడలోని ఓ ధర్మకోల్ ఫ్యాక్టరీలో పెద్ద ఎత్తున మంటలు చెల
Read Moreపోస్టల్ బ్యాలెట్ ఓట్ల కోసం టీచర్ల ఆందోళన
రంగారెడ్డి: షాద్నగర్లో ప్రభుత్వ టీచర్లు ఆందోళనకు దిగారు.. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లిస్టులో తమ ఓట్లు లేకపోవడంతో గత మూడు రోజులుగా ఓటు హక్కు
Read Moreకొడంగల్ గడ్డ.. తెలంగాణను దత్తత తీసుకుంటది: రేవంత్ రెడ్డి
మనకు అండగా నిలబడడానికి, కొడంగల్ లో కాంగ్రెస్ పార్టీని అత్యధిక మెజారిటీతో గెలిపించడానికి వచ్చిన ప్రియాంక గాంధీ గారికి మనస్పూర్తిగా ధన్వవాదాలు తెలుపుతున
Read Moreషాద్నగర్ వరకు మెట్రోను విస్తరిస్తాం: కేసీఆర్
ప్రజలు పరిణితితో ఆలోచించకపోతే అభివృద్ధి ఆగిపోతుందని సీఎం కేసీఆర్ చెప్పారు. ఎన్నికల సమయంలో రాయి ఏదో రత్నం ఏదో గుర్తించాలని అన్నారు. ఆలోచించి ఓటు వేయండి
Read Moreఅబద్ధాలు చెప్పడంలో మోదీ, కేసీఆర్ ఒక్కటే: భీం భరత్
చేవెళ్ల, వెలుగు: అబద్ధాలతో మోసగించడంలో ప్రధాని మోదీ.. సీఎం కేసీఆర్ ఒక్కటేనని చేవెళ్ల అసెంబ్లీ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి
Read Moreకేసీఆర్ మాటలను నమ్మేస్థితిలో లేరు: వీర్లపల్లి శంకర్
షాద్ నగర్, వెలుగు: ఇచ్చిన హామీలు నెరవేర్చకుండానే.. ఓట్లు అడగడానికి మళ్లీ వస్తున్న సీఎం కేసీఆర్ ను నియోజకవర్గ ప్రజలు నమ్మరని షాద్ నగర్ కాంగ్రెస్ అభ్యర్
Read Moreకొడంగల్, నారాయణపేటకు సాగునీరు ఎందుకియ్యలే: రేవంత్ రెడ్డి
అవినీతి బీఆర్ఎస్ సర్కార్ ను ఇంటికి సాగనంపే సమయం వచ్చిందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. దొరల ప్రభుత్వాన్ని గద్దె దించి.. ఇందిరమ్మ రాజ్యాన
Read Moreపట్నం నరేందర్ రెడ్డిపై హత్యాయత్నం కేసు నమోదు
కొడంగల్ బీఆర్ఎస్ అభ్యర్థి పట్నం నరేందర్ రెడ్డిపై నారాయణపేట జిల్లా కోస్గి పోలీసుస్టేషన్లో హత్యాయత్నం కేసు నమె
Read Moreఔటర్ రింగ్ రోడ్డుపై దారుణం.. కారులో మంటలు చెలరేగి వ్యక్తి సజీవదహనం
మంటల్లో చిక్కుకుని ఓ వ్యక్తి సజీవదహనం అయిన దారుణ సంఘటన రంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. 2023, నవంబర్ 25వ తేదీ శనివారం అర్థ రాత్రి జిల్లాలోని ఆదిబట్ల
Read More