
రంగారెడ్డి
తుపాన్ బోల్తా పడి ఇద్దరు మృతి
చేవెళ్ల, వెలుగు : అతివేగం..అజాగ్రత్తగా నడపడంతో తుఫాన్బోల్తాపడిన ఘటనలో ఇద్దరు మృతి చెందగా.. ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లాలో హైద
Read Moreబీజేపీ అధికారంలోకి వస్తే కేసీఆర్ను జైలుకు పంపుతం : కేఎస్ రత్నం
చేవెళ్ల, వెలుగు: బీజేపీ అధికారంలోకొస్తే కేసీఆర్ కుటుంబాన్ని జైలుకు పంపిస్తామని చేవెళ్ల బీజేపీ అభ్యర్థి కేఎస్ రత్నం అన్నారు. శ
Read Moreమార్పు రావాలంటే కాంగ్రెస్ రావాల్సిందే : పామెన భీం భరత్
చేవెళ్ల, వెలుగు: తెలంగాణలో సీఎం కేసీఆర్ కుటుంబానికి ఉద్యోగాలు వచ్చాయి తప్ప నిరుద్యోగులకు ఇచ్చారా? అని కాంగ్రెస్ పార్టీ తమిళనాడు ఎంపీ
Read Moreబీజేపీ జెండా ఎగురవేస్తాం : అందెల శ్రీరాములు
బడంగ్ పేట్, వెలుగు: మహేశ్వరంలో బీజేపీ జెండా ఎగరడం ఖాయమని ఎమ్మెల్యే అభ్యర్థి అందెల శ్రీరాములు అన్నారు. ప్రధాని మోదీ సభకు సహకరించిన రాష్ట్ర, రంగారెడ్డి
Read Moreరంగారెడ్డిలో ఘోర రోడ్డు ప్రమాదం..ఇద్దరు స్పాట్ డెడ్
రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ తుఫాన్ కారు అదుపుతప్పి బోల్తా కొట్టడంతో ఇద్దరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పో్యారు. 2023, నవంబర
Read Moreకాంగ్రెస్లో చేరిన పరిగి బీఆర్ఎస్ నేతలు
పరిగి, వెలుగు: కాంగ్రెస్ పార్టీలోకి చేరికల పరంపర కొనసాగుతుందని ఆ పార్టీ వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు, పరిగి అభ్యర్థి టి. రామ్మోహన్ రెడ్డి తెలిపారు. శు
Read Moreప్రాణం పోయినా సిద్ధాంతాన్ని వీడను
చేవెళ్ల, వెలుగు: ప్రాణం పోయినా నమ్మిన సిద్దాంతాన్ని విడిచిపెట్టనని చేవెళ్ల సెగ్మెంట్ కాంగ్రెస్ అభ్యర్థి పామెన భీం భరత్ తెలిపారు. శుక్రవారం సెగ్
Read Moreకుత్బుల్లాపూర్ లో కబ్జాకు గురైన భూములను స్వాధీనం చేసుకుంటం: కూన శ్రీశైలంగౌడ్
జీడిమెట్ల, వెలుగు : కుత్బుల్లాపూర్బీఆర్ఎస్ ఎమ్మెల్యే, అతని అనుచరులు నియోజకవర్గంలో వందల కోట్ల విలువైన ప్రభుత్వ భూములను కబ్జా చేశారని, తనను గెలిపిస్తే.
Read Moreమంత్రి మల్లారెడ్డి చెప్పే కల్లబొల్లి మాటలను జనం నమ్మరు: వజ్రేశ్ యాదవ్
మేడిపల్లి, వెలుగు: మంత్రి మల్లారెడ్డి చెప్పే కల్లబొల్లి మాటలను జనం నమ్మే పరిస్థితుల్లో లేరని మేడ్చల్ సెగ్మెంట్ కాంగ్రెస్ అభ్యర్థి తోటకూర వజ్రేశ్ యాదవ
Read Moreఎన్నికల ప్రచారంలో అపశృతి.. టపాసులు కాల్చడంతో బిల్డింగ్కు అంటుకున్న మంటలు
సంగారెడ్డిజిల్లా పటాన్చెరులో ఎన్నికల ప్రచారంలో అపశృతిచోటు చేసుకుంది. టపాసులు పేల్చడంతో ఓ బిల్డింగ్ కు నిప్పంటుకుని మంటలు చెలరేగాయి. సంఘటనాస్థలానికి చ
Read Moreనాయకుల తీరు నచ్చక కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన యూత్
ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో నాయకుల తీరు నచ్చకపోవడంతో వివిధ జిల్లాల్లో యువత పార్టీలకు రాజీనామా చేస్తున్నారు. తాజాగా రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ ల
Read Moreడాక్టర్ నిర్లక్ష్యం వల్ల 3 నెలల పసికందు మృతి
డాక్టర్ నిర్లక్ష్యం వల్ల 3 నెలల పసికందు మృతి చెందింది. అనారోగ్యం కారణంగా నిన్న(నవంబర్ 23) సాయంత్రం రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణంలో అమృత చిన్నపిల్
Read Moreకాంగ్రెస్కు 20 సీట్లకు మించి రావు: సీఎం కేసీఆర్
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రాష్ట్రం సర్వనాశనం అవుతుందన్నారు సీఎం కేసీఆర్. 24 గంటల కరెంట్ కావాలో.. 3గంటల కరెంట్ కావాలో ప్రజలే తేల్చుకోవాలన్నారు. కాంగ్
Read More