వర్షాల కారణంగా నష్టపోయిన రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలన్నారు PCC చీఫ్ రేవంత్ రెడ్డి. ఇదే విషయమై సీఎం కేసీఆర్ కు లేఖ రాశారు రేవంత్. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో పంట నష్టం ఎక్కువగా ఉందన్నారు. వేల కోట్ల పెట్టుబడి వరద పాలైందని లేఖలో పేర్కొన్నారు. గతంలో ప్రభుత్వాలు క్షేత్ర స్థాయికి అధికారుల బృందాలను పంపించి నష్టం అంచనా వేసేవన్నారు. కానీ TRS అధికారంలోకి వచ్చాక అలాంటి ప్రక్రియ ఏనాడూ చేపట్టలేదన్నారు. రాష్ట్రంలో పంటల బీమా పథకాన్ని అటకెక్కించారన్నారు రేవంత్. పంటల బీమా యోజన పథకాన్ని రాష్ట్రంలో అమలు చేయడం లేదన్నారు. రుణమాఫీ కాకపోవడంతో రైతులు ఇబ్బంది పడుతున్నారని చెప్పారు రేవంత్. హుజురాబాద్ ఎన్నికల కోసం మూడు వేల కోట్లు ఖర్చు చేస్తున్న కేసీఆర్ కు..రైతుల గోస పట్టకపోవడం శోచనీయం అన్నారు. తక్షణమే లక్ష రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు.
తక్షణమే లక్ష రుణమాఫీ చేయాలి..కేసీఆర్ కు రేవంత్ లేఖ
- తెలంగాణం
- July 26, 2021
లేటెస్ట్
- V6 DIGITAL 17.05.2024 AFTERNOON EDITION
- తెలంగాణలో డ్రగ్ కంట్రోల్ అధికారుల తనిఖీలు
- VD14: విజయ్ కోసం మొత్తం మార్చేశారట.. VD14 అసలు కథ ఇదే
- NTR 31 Title: ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ మూవీకి పవర్ ఫుల్ టైటిల్? నీల్ ప్రీవియస్ సినిమాలకు మించి యాక్షన్
- కరెంట్ కొనుగోళ్లు, కాళేశ్వరం ప్రాజెక్టుపై ఎంక్వైరీ స్పీడప్
- బావపై బామ్మర్థులు కత్తులు, కర్రలతో దాడి
- ఇక్ఫాయ్ ఘటనపై కొనసాగుతోన్న సస్పెన్ష్.. వాష్ రూంలో ఏం జరిగింది.?
- కాలితో తన్నిండు, కడుపులో గుద్దిండు: ఎంపీ స్వాతి మలివాల్
- బీజేపీకి మెజారిటీ రాకపోతే ప్లాన్ బి ఉందా?... అమిత్ షా ఏమన్నారంటే..
- స్కూల్ డ్రైనేజీలో మూడేళ్ల పిల్లాడి డెడ్బాడీ.. బాలుడి కుటుంబసభ్యులు ఆందోళన
Most Read News
- మోహిని ఏకాదశి మే 19న మూడు యోగాల కలయిక ..ఆ రోజు ఏం చేయాలంటే..
- హైకోర్టును ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్
- ఆరోగ్య బీమా పాలసీలను రద్దు చేసిన HDFC :పాలసీదారులపై ప్రభావం చూపుతుందా?
- హైదరాబాద్లో భారీ వర్షం .. ఉప్పల్లో మ్యాచ్ కష్టమే
- కొత్త జిల్లాలపై మొదలైన చర్చ
- తెలంగాణలో భూముల విలువ పెంపు!
- హైదరాబాద్ లో కుండపోత వర్షం.. ఎవరూ బయటకు రావొద్దు
- బతకనీయరా: కోవీషీల్డ్ కంటే కోవ్యాగ్జిన్ టీకా మరింత డేంజర్ అంట..!
- Sireesha Divorce: విడాకులు తీసుకున్న సీరియల్ నటి శిరీష.. సోషల్ మీడియా పోస్ట్ వైరల్
- రైతుల నుంచి లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన్రు