సైబరాబాద్ : నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో తెలంగాణ స్టేట్ పోలీస్ ఎకాడమీ జంక్షన్ దగ్గర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇద్దరు కూలీలు రోడ్డు దాటుతుండగా గుర్తుతెలియని వాహనం వారిని ఢీకొట్టింది. ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు… కేసు నమోదు చేశారు. సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.
TSPA జంక్షన్ లో వాహనం ఢీ : ఇద్దరు కూలీలు దుర్మరణం
- లేటెస్ట్
- February 20, 2019
లేటెస్ట్
- మాజీ ఎమ్మెల్యే రసమయికి మతి చలించింది : ఒగ్గు దామోదర్
- గడ్డం వంశీ కృష్ణను గెలిపించాలని ఇంటింటా ప్రచారం
- పేదలను ఆదుకోవడానికే పీవీఆర్ ట్రస్ట్ : కొత్త ప్రభాకర రెడ్డి
- వీరభద్రస్వామి ఆలయంలో మంత్రి దామోదర రాజనర్సింహ పూజలు
- ఆప్ ప్రచార గీతంపై ఈసీ బ్యాన్
- తొలి టీ20లో ఇండియా విమెన్స్ బోణీ
- చాయ్ చేస్తూ.. మెషీన్ కుడుతూ..
- ‘గం.. గం.. గణేశా’ రిలీజ్కు రెడీ
- బీజేపీకీ కాంగ్రెస్, సీపీఎం సాయం .. సీఎం మమత ఆరోపణ
- ఆదిలాబాద్లో గెలిచి సోనియమ్మకు బహుమతి ఇవ్వాలి : సీతక్క
Most Read News
- మీనరాశిలోకి బుధుడు.. శుక్రుడు మేషరాశిలో సంచారం.. ఏ రాశి వారికి ఎలా ఉంటుందంటే..
- వెదర్ రిపోర్ట్.. ఈ రాష్ట్రాల్లో వర్షాలు
- భారత్ లోని యువ జంటల్లో డింక్ సంస్కృతి
- కథ : నాన్నకి కూతురే ఎందుకు ఇష్టం
- ఇది సామాన్యుడి బైక్.. ధర తక్కువ.. మైలేజీ ఎక్కువ.. 160 కి.మీ@ రూ.70 వేలు
- బొద్దింకలు ఇంట్లోకి ఎందుకు వస్తాయి.. ఎలా అడ్డుకోవాలో తెలుసా..
- RCB vs GT: క్రిస్ గేల్ ఆల్-టైమ్ రికార్డును బద్దలు కొట్టిన విల్ జాక్స్
- జుట్టుకు నూనె పెట్టాలా? వద్దా..హెయిర్ ఎక్స్పర్ట్స్ ఏం చేప్తున్నారు?
- కవర్ స్టోరీ : చాలామంది కపుల్స్ పిల్లలు వద్దంటున్నరు!
- మహాద్భుతం: తిరుమల తిరుపతి దేవాలయం రహస్యాలు ఇవే..