గడ్డం వంశీ కృష్ణను గెలిపించాలని  ఇంటింటా ప్రచారం

గడ్డం వంశీ కృష్ణను గెలిపించాలని  ఇంటింటా ప్రచారం

సుల్తానాబాద్, వెలుగు: పెద్దపల్లి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణను గెలిపించాలని కోరుతూ ఆదివారం ఓదెల  మండలం గుండ్లపల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇంటింటా ప్రచారం నిర్వహించారు. 6 గ్యారంటీలను అమలు చేస్తామని ప్రజలకు వివరించారు. మండల పార్టీ అధ్యక్షుడు ప్రేమ్ సాగర్ రెడ్డి పాల్గొన్నారు.