న్యూఢిల్లీ: ‘జైల్ కే జవాబ్ హమ్ ఓట్ సే దేంగే’ అనే ఆప్ లోక్సభ ప్రచార గీతాన్ని ఈసీ నిషేధించిందని ఆ పార్టీ వెల్లడించింది. ఆదివారం ఆప్ మంత్రి ఆతిశీ మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ఒక పార్టీ ప్రచార పాటపై ఈసీ నిషేధం విధించడం ఇదే మొదటిసారి. ఈ పాటలో అధికార పార్టీని, దర్యాప్తు సంస్థలను చెడుగా చూపుతున్నామని ఈసీ భావించింది. అయితే, పాటలో బీజేపీని ప్రస్తావించలే. మోడల్ కోడ్ ఉల్లంఘించలే. వాస్తవ వీడియోలు, సంఘటనలు మాత్రమే ఇందులో ఉన్నాయి” అని పేర్కొన్నారు. బీజేపీ కోడ్ ఉల్లంఘనలపై ఈసీ చర్య తీసుకోలేదని ఆమె ఆరోపించారు.
ఆప్ ప్రచార గీతంపై ఈసీ బ్యాన్
- దేశం
- April 29, 2024
లేటెస్ట్
- ధర్మ పరిరక్షణ కోసం యాగం
- కేథార్నాథ్ యాత్రికులకు భోజనాలు
- మైనింగ్ లిఫ్ట్ కూలిపోయి.. 11మంది గని లోపలే
- సమష్టి కృషితో ఎన్నికలు విజయవంతం : రాహుల్ రాజ్
- లక్ష మెజార్టీతో గెలుస్తున్నం : ఆత్రం సుగుణ
- బీఆర్ఎస్ గెలుపు ఖాయం: కోవ లక్ష్మి
- వానాకాలం సాగు టార్గెట్ 1 కోటి 34 లక్షల ఎకరాలు
- స్ట్రాంగ్ రూమ్స్ వద్ద మూడంచెల భద్రత
- గోదావరి బ్రిడ్జీ స్థలాన్ని పరిశీలించిన ఆర్అండ్బీ సీఈ
- మేకల మండీ.. కాంట్రాక్టర్ తొండి!
Most Read News
- ఈ ఏడాది రోహిణి కార్తెలోనే నైరుతి రుతుపవనాలు వచ్చేస్తున్నాయి...
- తెలంగాణలో రాబోయే ఏడు రోజులు వర్షాలు
- Ananya Nagalla: అందాల ఆరబోత కాదు.. అందమైన రాత కూడా.. అనన్యలో ఈ టాలెంట్ కూడా ఉందా!
- PF Withdraw: ఇకపై రెండు నిమిషాల్లో పీఎఫ్ విత్ డ్రా
- హైదరాబాద్ ఎల్బీనగర్ మెట్రో కిటకిట.. టికెట్ కోసం క్యూ
- సీమా హైదర్ గురించి సంచలన విషయాలు
- Good Health : జ్వరం వచ్చినప్పుడు చికెన్ తినొచ్చా లేదా.. ఎందుకు తినకూడదు అంటే..!
- T20 World Cup 2024: సెమీస్ చేరేది ఆ నాలుగు జట్లే.. జోస్యం చెప్పిన భారత మహిళా కెప్టెన్
- దంపతులు సంతోషంగా ఉండాలంటే చేయాల్సిన వ్రతం ఇదే... ఎప్పుడంటే..
- ఏంటి సామీ.. ఎంతసేపు.. ట్రాఫిక్ నరకంలో చిక్కుకున్న నగర వాసులు