ఆదిలాబాద్, వెలుగు: కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎన్నికల ప్రచారం ముమ్మరం చేశారు. ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణను గెలిపించాలంటూ ఆదివారం ఆదిలాబాద్ పట్టణంలోని 44, 45 వార్డుల్లో ఆ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి కంది శ్రీనివాస్ రెడ్డి వినూత్నంగా ప్రచారం చేశారు. ఓటర్లను ఆకట్టుకునేలా చాయ్ చేస్తూ.. మెషీన్ కుడుతూ ప్రచారం చేపట్టారు. మావల గ్రామంలో కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డి ఇటింటికీ తిరుగుతూ ఆత్రం సుగుణను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ గోవర్ధన్ రెడ్డి, మావల మండల అధ్యక్షుడు ధర్మపురి చంద్రశేఖర్, జిల్లా మహిళా అధ్యక్షురాలు మంచికట్ల ఆశమ్మ, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.
చాయ్ చేస్తూ.. మెషీన్ కుడుతూ..
- ఆదిలాబాద్
- April 29, 2024
లేటెస్ట్
- సీఎం జగన్ ఇంట్లో ముగిసిన రాజశ్యామల చండీయాగం
- రాష్ట్రవ్యాప్తంగా నిరసనలకు కేసీఆర్ పిలుపు
- ఏందమ్మా ఇది... . దోమల బ్యాట్ను ఇలా కూడా వాడతారా..
- టెట్ పరీక్ష హాల్టికెట్ల విషయంలో గందరగోళం
- PBKS vs RR: పంజా విసిరిన పంజాబ్ బౌలర్లు.. ఎదుట స్వల్ప లక్ష్యం
- మే 18న తెలంగాణ కేబినెట్ సమావేశం
- Good Health: జ్వరం వచ్చినప్పుడు ఆయుర్వేద చిట్కాలు ఇవే...
- కొత్త వైరస్ : దేశంలో పసుపు జ్వరం.. లక్షణాలు ఏంటీ.. జాగ్రత్తలు ఎలా..!
- RCB: భారీ వర్ష సూచన.. బెంగుళూరును భయపెడుతున్న వరుణుడు
- కాంగ్రెస్ పార్టీ గెలిచే ఒకే ఒక్క సీటు నల్గొండ : కేటీఆర్
Most Read News
- తెలంగాణకు కేసీఆర్ ఒక నిన్న
- ఎల్లుండి నుంచి (మే 17) సినిమా థియేటర్లు మూసివేత
- శుభం కార్డ్ : తెలంగాణలో 800 సింగిల్ స్క్రీన్ ధియేటర్లు మూసివేత
- Beauty Care: వీటితో ముఖంపై వచ్చే మొటిమలు, మచ్చలకు చెక్..!
- ఆర్టీసీలో డ్రైవర్ కమ్ కండక్టర్
- టూర్లకు పోతున్న లీడర్లు
- DC vs LSG: లక్నోపై విజయం.. ప్లే ఆఫ్ రేసులోనే ఢిల్లీ
- బీఆర్ఎస్ కారులో పట్టభద్రుల పంచాది
- కిడ్నీల్లో రాళ్ల సమస్యా?.. అయితే ఇలా చేసి చూడండి..
- లంచం తీసకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డ మిధాని అదనపు జనరల్ మేనేజర్ టి.జానకీరావు