సిల్హెట్ (బంగ్లాదేశ్): డబ్ల్యూపీఎల్ తర్వాత బరిలోకి దిగిన తొలి ఇంటర్నేషనల్ సిరీస్లో ఇండియా విమెన్స్ క్రికెట్ టీమ్ శుభారంభం చేసింది. పేసర్లు రేణుకా సింగ్ (3/18), పూజా వస్త్రాకర్ (2/25) సత్తా చాటడంతో బంగ్లాదేశ్తో ఐదు టీ20ల సిరీస్లో భాగంగా ఆదివారం జరిగిన తొలి మ్యాచ్లో ఇండియా 44 రన్స్ తేడాతో విజయం సాధించింది. తొలుత ఇండియా 20 ఓవర్లలో 145/7 స్కోరు చేసింది. యాస్తికా భాటియా (36), షెఫాలీ వర్మ (31), హర్మన్ప్రీత్ (30), రిచా ఘోశ్ (23) రాణించారు. బంగ్లా బౌలర్లలో రబేనా ఖాన్ మూడు, మరూఫా అక్తర్ రెండు వికెట్లు పడగొట్టారు. ఛేజింగ్లో బంగ్లా ఓవర్లన్నీ ఆడి 101/8 స్కోరు చేసి ఓడిపోయింది. కెప్టెన్ నిగర్ సుల్తానా (51) ఫిఫ్టీతో పోరాడినా ఫలితం లేకపోయింది. రేణుకా సింగ్కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. రెండో మ్యాచ్ మంగళవారం జరుగుతుంది.
తొలి టీ20లో ఇండియా విమెన్స్ బోణీ
- క్రికెట్
- April 29, 2024
లేటెస్ట్
- స్ట్రాంగ్రూముల్లో భవితవ్యం.. వరంగల్ లో 68.86 శాతం పోలింగ్
- ప్రధాన పార్టీల్లో..క్రాస్ ఓటింగ్ టెన్షన్
- ఆరోజు కేసీఆర్ డాక్టర్లను పక్కనపెట్టుకుంటే బెటర్: బండి సంజయ్
- క్రాస్ ఓటింగ్ ఎవరికి లాభం?
- ఇక పాలనపైనే ఫోకస్..ఇయ్యాల్టి నుంచే పని మొదలుపెడ్తం : సీఎం రేవంత్ రెడ్డి
- స్ట్రాంగ్ రూమ్ల్లో అభ్యర్థుల భవితవ్యం
- రుణమాఫీ చేయకపోతే ఆగస్టు సంక్షోభం
- ఎన్నికల డ్యూటీ నుంచి ఇంటికి వచ్చిన వెంటనే గుండెపోటు
- పాలమూరులో ఎవరికి నష్టం? ఎవరికి లాభం?
- సీఎంతో వివేక్, వంశీకృష్ణ భేటీ
Most Read News
- పేరెంట్స్, స్టూడెంట్లకు ఇంటర్ బోర్డు పరీక్ష!
- టీచర్ల ప్రమోషన్లకు టెట్ గండం
- ఈ ఏడాది రోహిణి కార్తెలోనే నైరుతి రుతుపవనాలు వచ్చేస్తున్నాయి...
- తెలంగాణలో రాబోయే ఏడు రోజులు వర్షాలు
- Ananya Nagalla: అందాల ఆరబోత కాదు.. అందమైన రాత కూడా.. అనన్యలో ఈ టాలెంట్ కూడా ఉందా!
- హైదరాబాద్ ఎల్బీనగర్ మెట్రో కిటకిట.. టికెట్ కోసం క్యూ
- PF Withdraw: ఇకపై రెండు నిమిషాల్లో పీఎఫ్ విత్ డ్రా
- సీమా హైదర్ గురించి సంచలన విషయాలు
- Good Health : జ్వరం వచ్చినప్పుడు చికెన్ తినొచ్చా లేదా.. ఎందుకు తినకూడదు అంటే..!
- దంపతులు సంతోషంగా ఉండాలంటే చేయాల్సిన వ్రతం ఇదే... ఎప్పుడంటే..