సబ్సిడీ యంత్రాల కోసం రూ. 1500 కోట్లు

సబ్సిడీ యంత్రాల కోసం రూ. 1500 కోట్లు

తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో రైతులకు ఉపయోగపడే యంత్రాల సబ్సిడీ కోసం రూ. 1500 కోట్లు కేటాయించారు. గత బడ్జెట్‌లో ఈ స్కీం కోసం రూ. 951 కోట్లను కేటాయించారు. అయితే రైతులను యాంత్రీకరణవైపు మళ్లీంచేందుకు గానూ.. ఈ ఏడాది బడ్జెట్‌లో మరిన్ని కేటాయింపులు చేశారు. గడిచిన 5 సంవత్సరాల్లో రైతులకు సబ్సిడీ మీద 14,644 ట్రాక్టర్లను అందించారు.